Breaking News

Monthly Archives: March 2025

నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పై ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ కీల‌కం

– సామాన్య ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడేందుకు స‌మ‌ష్టి కృషి అవ‌స‌రం – భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌పై ఏప్రిల్‌లో వ‌ర్క్‌షాప్‌ – ఉత్ప‌త్తి, వినియోగ‌, వ్యాపార వ‌ర్గాలతో మేధో మ‌థ‌నం – ధ‌ర‌ల ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాలకు భ‌రోసా క‌ల్పించేలా కూర‌గాయ‌లు, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌పై ప‌టిష్ట ప‌ర్య‌వేక్ష‌ణ అవ‌స‌ర‌మ‌ని, బ్లాక్ మార్కెట్ వంటి చ‌ర్య‌లకు పాల్ప‌డ‌కుండా నిఘాతో పాటు అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. …

Read More »

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి

-ప్రతి వారం సమీక్ష చేపట్టాలి… క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలి -శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని …

Read More »

టిఫిన్, భోజనాన్ని ప్రభుత్వ నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో టిఫిన్, మధ్యాహ్నం, భోజనాన్ని ప్రభుత్వ నిర్దేశిత సమయంలో అందుబాటులో ఉండేలా చూడాలని, శుక్రవారం నుండే మార్చిన సమయాన్ని పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అధికారులను, అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. గురువారం చుట్టగుంట సెంటర్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి అన్న క్యాంటీన్లలో ఆహార సమయాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ 7 నుండి …

Read More »

మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్ లకు బహిరంగ వేలం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన మార్కెట్లు, మరుగుదొడ్లు, సైకిల్ స్టాండ్ లకు సంబధించి మార్చి31, 2026 వరకు లీజు నిర్వహించుకోవడానికి నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక నగరపాలక సంస్థ ట్రావెలర్స్ బంగ్లాలో సీల్డ్ టెండర్ మరియు బహిరంగ వేలంను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు డిప్యూటీ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థకు చెందిన 14 ప్రాంతాల్లోని …

Read More »

మొట్టమొదటి నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు సమన్వయంతో కృషి చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే మే నెల 1 వ తేదీ నాటికి కృష్ణా జిల్లాను మొట్టమొదటి నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నవోదయం 2.0 – నాటు సారా నిర్మూలన కార్యక్రమం పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన …

Read More »

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన వ్యవసాయ శాఖ, సెర్ప్ అధికారుల బృందం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కార్యక్రమం లో భాగంగా రైతు సాధికార సంస్థ మేనేజ్ సంస్థ సహకారంతో గుంటూరు పట్టణంలో నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి వ్యవసాయ, సెర్ప్ అధికారుల బృందం ఈ రోజు 27 వ తేదీన గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని అత్తోట, తెనాలి మండలంలోని ఎరుకులపూడి గ్రామాల్లో పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏ. పీ. సీ. ఎన్‌. ఎఫ్) ద్వారా నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ …

Read More »

ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పరిశీలించారు. సిసిటీవి పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి , గుంటూరు ఆర్డిఓ కె.శ్రీనివాస రావు , అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణా …

Read More »

మానవ ప్రాణ శక్తి కేంద్రాల ప్రేరేపణ ద్వారా ఆరోగ్యం ఆనందం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గుడివాడ గిరిజ స్కూల్ ఆఫ్ నర్సింగ్ వద్ద గురువారం మానవ ప్రాణ శక్తి కేంద్రాల గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు యోగ శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు చికిత్స మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ పి రాధాకృష్ణ మదర్ తెరిసా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కోఆర్డినేటర్ గా వ్యవహరించారు.డాక్టర్ మాకాల సత్యనారాయణ శిక్షణ ఇస్తూ మాన …

Read More »

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థలో పని చేసే కార్మికులు మరియు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, కార్మికులు మరియు ఉద్యోగులు తమ సమస్యలపై నేరుగా తమకు అర్జీలు, ఫిర్యాదులు అందించవచ్చని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. గురువారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కార్మికులు, ఉద్యోగులు సమస్యల పరిష్కారం కొరకు వర్కర్స్ గ్రీవెన్స్ ని కమిషనర్ ఛాంబర్ లో …

Read More »

రోడ్ పెండింగ్ పోర్షన్ పనులు వెంటనే ప్రారంభించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ పెండింగ్ పోర్షన్ పనులు వెంటనే ప్రారంభించాలని, విద్యుత్ స్తంభాలను షిఫ్ట్ చేసేలా సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ ఏటి అగ్రహారం, శాంతి నగర్, లక్ష్మీ నగర్, చుట్టగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏటి అగ్రహారం మెయిన్ రోడ్ లో …

Read More »