Breaking News

Monthly Archives: March 2025

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందు : ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అద్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్‌ విందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం 15వ డివిజన్, మసీద్ – ఎ – ఖుబా మసీదు నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ విఫ్తార్‌ విందు భిన్నత్వంలో ఏకత్వానికి, ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉపవాస దీక్ష ముగించిన ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం గొప్ప పుణ్యకార్యమన్నారు.అనంతరం …

Read More »

వై.యన్.ఆర్.చారిటీ ద్వారా తోపుడు బండ్లు వితరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో స్వర్గీయ దేవినేని నెహ్రూ చారిటిబుల్ ట్రస్ట్ మరియు వై.యన్.ఆర్. చారిటీస్ ద్వారా ఎందరో నిరుపేదలకు జీవనోపాధి కల్పించడం తో పాటు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అద్యక్షులు,తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం వై.యన్.ఆర్.చారిటీ చైర్మన్ యలమంచిలి జయ ప్రకాష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ సున్నంబట్టీల సెంటర్ నందు నిరుపేద కుటుంబాలకి చెందిన మేరీ రాణి,దివ్య జీవనోపాధి నిమిత్తం రూ.30,000/- విలువ చేసే …

Read More »

ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీతో 2వ రోజు రూ.3.15 కోట్లు ఆస్తి పన్ను చెల్లించిన నగర ప్రజలు… : కమిషనర్ పులి శ్రీనివాసులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్తి పన్ను చెల్లించటానికి ఈ నెలాఖరు వరకే (4 రోజులే) గడువు ఉన్నందున గురువారం 2600 మంది వడ్డీ రాయితీని సద్వినియోగపరచుకొని రూ.3.15 కోట్లు పన్ను చెల్లించారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వడ్డీపై 50 శాతం రాయితీకి గుంటూరు నగరంలోని పన్ను బకాయిదారుల నుండి విశేష స్పందన వస్తుందన్నారు. గురువారం రూ.3.15 కోట్లు పన్ను చెల్లించారన్నారు. పన్ను చెల్లింపుదారులకు …

Read More »

30న ఉగాది రోజు సియంచే పి-4 విధానం ప్రారంభం-పటిష్ట ఏర్పాట్లు

-సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అమరావతి వేదికగా పి-4 ప్రారంభం -ప్రారంభోత్సవ కార్యక్రమానికి 11వేల 500 మందిని ఆర్టీసీ బస్సుల్లో తరలించే ఏర్పాట్లు -ఆదివారం సా.5గం.ల నుండి రాత్రి 7గం.ల వరకూ కార్యక్రమం -ప్రతి జిల్లాకు ఒక నోడలు అధికారి,ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని నియమించాలి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 30వ తేది ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక పి-4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో …

Read More »

వచ్చే ఏప్రిల్ లోపు లాటరీ పద్ధతిలో ఒకటిన్నర సెంటు స్థలం శెట్టిపల్లి పెండింగ్ లబ్దిదారులకు అందిస్తాం

-ఇన్చార్జి మంత్రి మరియు మునిసిపల్ శాఖ మంత్రులు -శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం: జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కార దిశలో గౌ. ముఖ్యమంత్రి చొరవతో పరిష్కార దిశగా అన్ని చర్యలు చేపట్టామని, వచ్చే ఏప్రిల్ లోపు శెట్టిపల్లి పెండింగ్ లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఒకటిన్నర సెంటు స్థలం కేటాయించి అందిస్తామని, శెట్టిపల్లి భూ పరిష్కారానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని …

Read More »

వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై , బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

-జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టర్ లోని సమావేశ మందిరం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ డిఆర్ఓ నరసింహులు సంబంధిత అధికారులతో కలిసి వైజాగ్ చెన్నైఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులలో భాగమైన పలు ఇండస్ట్రియల్ కారిడార్ నీటి సరఫరా పనులు, రోడ్లు, …

Read More »

ఓపన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంకల్ప పథకం లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ, ఆధ్వర్యంలో, ఓపన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్థానిక టీటీడీసీ, పి డి – డి ఆర్ డి ఏ వారి సహకారంతో నిర్వహించడం జరిగినది. ఈ ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ప్రధానంగా: 1. డిజిటల్ మార్కెటింగ్ 2. ఈజీ మార్కెటింగ్ 3. సైబర్ సెక్యూరిటీ 4. సైబర్ క్రైమ్స్ పై మెలకువలు, నైపుణ్యాలు …

Read More »

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి

-ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులపై, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి: జెసి శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు మరియు నిత్యం తిరుపతి వచ్చే భక్తులు పర్యాటకుల ఆరోగ్యం ప్రాధాన్యతగా కల్తీ మరియు నకిలీ ఆహార పదార్థాల విక్రయదారులు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ …

Read More »

స్వ‌యం స‌హాయ‌క సంఘాలకు శానిటరీ నాప్కిన్స్ త‌యారీలో శిక్ష‌ణ కు ఏర్పాటు

-చీమ‌ల‌పాడు గ్రామ ప్రజలతో పంచాయతీ ఛాంపియన్స్ సమావేశం ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌తి గ్రామంలో రైతులు, మ‌హిళ‌లు, యువ‌తీయువ‌కులు ఆర్థికాభివృద్ధి సాధిస్తే ఆ గ్రామం అభివృద్ది ప‌థంలో ప‌య‌నిస్తుంది. అలాంటి సమ‌గ్ర గ్రామాభివృద్ది కోసం ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) కేశినేని ఫౌండేష‌న్ ద్వారా కృషి చేస్తున్నారు. ఆస‌క్తి వున్న స్వ‌యం స‌హాయక సంఘాలకు శానిటరీ నాప్కిన్స్ త‌యారీలో కేశినేని ఫౌండేష‌న్ ద్వారా స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్ లో శిక్ష‌ణ ఇప్పించి, శానిట‌రీ నాప్కిన్స్ త‌యారీ ఇండ‌స్ట్రీ ను చీమ‌ల‌పాడు …

Read More »

పిఎమ్ -జ‌న్మాన్ కింద ఎపికి రూ. 555 కోట్లు విలువైన 612 కి.మీ రహదారి ప‌నులు మంజూరు

-కేంద్ర గిరిజ‌న వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ మంత్రి దుర్గాదాస్ ఉకే వెల్ల‌డి -పిఎం-జన్మాన్ కింద రోడ్డు కనెక్టివిటీ పై ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని), ఎంపి ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాద‌రావు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్ర‌ధాన మంత్రి జ‌న్మాన్ (PM JANMAN) ర‌హ‌దారి అనుసంధాన భాగం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 206 ర‌హ‌దారుల‌కు ప్ర‌తిపాద‌న‌లు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు ర‌హ‌దారి, 27 లాంగ్ స్పాన్ బ్రిడ్జిల (LSBs) ప్రతిపాదనను ఎపి గ‌వ‌ర్న‌మెంట్ …

Read More »