-పంట రక్షణకు రైతులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అదేశించిన మంత్రి -పంట నష్టాన్ని తగ్గించేందుకు రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని సూచించిన మంత్రి -రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో, పంట రక్షణ చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు జాయింట్ డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతుల కష్టానికి …
Read More »Monthly Archives: October 2025
మైనారిటీలకు ఉచిత ‘టెట్” కోచింగ్
-ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ కు ఏర్పాట్లు -మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలి -రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్యా శాఖ నిర్వహించబోయే టెట్ పరీక్షకు హాజరయ్యే మైనారిటీ యువతకు ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం అమరావతిలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యం …
Read More »మొంథా తుఫాన్ నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక
-రూ.5,244 కోట్లు నష్టం – తక్షణ సాయానికి వినతి -తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేంద్ర బృందాలు పంపాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్ నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక నివేదికను పంపారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం రూ.5,244 కోట్లు నష్టం వాటిల్లినట్టు …
Read More »చనుపల్లివారిగూడెం ఎస్సీ శ్మశాన వాటికకు ప్రహరీ
• ఉపముఖ్యమంత్రి చొరవతో నిధుల మంజూరు • వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపిన పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మా గ్రామంలో ఉన్న ఎస్సీ శ్మశాన వాటికకు రక్షణ కరవయ్యింది. ప్రహరీ గోడ లేకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్నాము. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. మా సమస్యకు పరిష్కారం చూపించండి..’ అని ఈ నెల 23వ తేదీన కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, మాదలవారిగూడెం గ్రామ శివారు చనుపల్లివారిగూడెం ప్రజలు తమ …
Read More »జాప్యం లేకుండా రాజధాని నిర్మాణ పనులు జరగాలి
-నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి కావాలి -పెండింగులో ఉన్న రిటర్నబుల్ ప్లాట్లను త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలి -సీఆర్డీఏ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏయే నిర్మాణాలను ఎంత వరకు …
Read More »పంటపొలాల్లో యుద్ధప్రాతిపదికన నీటి నిల్వలు మళ్లింపు
-శాటిలైట్ చిత్రాలతో గుర్తించి 24 గంటల్లో పూర్తి కార్యాచరణ -ఆస్తి నష్టంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించండి -తుఫాన్ విధుల్లో ప్రతిభ చూపిన 100 మందికి సన్మానం -టెలి కాన్ఫరెన్స్లో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మొంథా తుఫాన్తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధప్రాతిపదికన కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్ తదనంతర చర్యలపై శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »ప్రపంచ పర్యాటక యవనికపై ఏపీని నిలబెడుతాం
-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవంబర్ 4 నుండి 6 వరకు లండన్ లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన -వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2025 సమావేశంలో పాల్గొననున్న మంత్రి దుర్గేష్.. 30 మంది ప్రతినిధులతో చర్చలు జరపనున్న మంత్రి దుర్గేష్ -రాష్ట్రంలోని అద్భుతమైన సహజ సిద్ధ ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిపేలా వరల్డ్ ట్రావెల్ మార్కెట్ వేదికగా ప్రచారం చేయనున్న మంత్రి దుర్గేష్ …
Read More »మొంథా తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి
• కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించండి • తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక • పంట నష్టపోయిన ప్రతి రైతుకీ న్యాయం జరగాలి * పిఠాపురం నియోజక వర్గంలో పరిస్థితిపై ఆరా • ఏలేరు కాలువ గట్టు పటిష్టతకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు • మల్లవరం పత్తి రైతులకు న్యాయం చేయాలి • కాకినాడ జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ * …
Read More »ఇన్నర్ వీల్ క్లబ్, కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఇన్నర్ వీల్ క్లబ్స్ ఆధ్వర్యంలో (కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ సహకారంతో) క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం బిఆర్టిఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద నుండి ఇన్నర్ వీల్ క్లబ్స్ ఆధ్వర్యంలో (కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ సహకారంతో) క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ ఇవాళ …
Read More »యూకో బ్యాంక్ ఆధ్వర్యంలో వాక్దాన్ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో యూకో బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించబడిరది. శుక్రవారం బిఆర్టిఎస్ రోడ్డులోని సీతన్నపేట జంక్షన్ నుండి ఫుడ్కోర్ట్ వరకు యూకో బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 27 నుండి నవంబర్ 2 వరకు విజిలెన్స్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ ర్యాలీని యూకో బ్యాంక్ వారు అక్టోబర్ 31న నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో అవినీతిపై …
Read More »
Prajavartha Online Telugu News