Breaking News

Daily Archives: November 3, 2025

జల రవాణా కోసం పుష్కలంగా వనరులు

-అరుదైన ఖనిజాల వెలికితీతకు యూనివర్సిటీల భాగస్వామ్యం -లండన్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశం లండన్, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్గత జలరవాణా మార్గాల ద్వారా అతి తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసేందుకు ఆస్కారం ఉందని ఏపీలో ఈ జల రవాణాకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లాజిస్టిక్ కారిడార్ ద్వారా ఏపీని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు సీఎం లండన్ లోని పారిశ్రామిక వేత్తలకు వివరించారు. లండన్ పర్యటనలో ఉన్న …

Read More »

లండన్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలు

-ఎనర్జీ, ఏవియేషన్, సెమీకండక్టర్ల రంగాల్లో పెట్టుబడులపై చర్చ -విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని పారిశ్రామిక వేత్తలకు సీఎం ఆహ్వానం -వ్యక్తిగత పర్యటనలోనూ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి వరుస భేటీలు లండన్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు సోమవారం లండన్ లో భేటీ అయ్యారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి లండన్ వెళ్లినా… రాష్ట్రంలో పెట్టుబడులు, విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించడం …

Read More »

ఆరోపణలపై విచారణ జరిపేందుకు సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీసీవోబీ (ఆప్కాబ్), డీసీసీబీలలో అవినీతి, అక్రమాలు చోటుచేసు కున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన లెజిస్లేటివ్ హౌస్ కమిటీ ఈ రోజు అసెంబ్లీ భవనాలలోని కమిటీ హాల్లో సమావేశమైంది. ఈ సమావేశానికి కమిటీ ఛైర్మన్ ఎన్. అమరనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే అధ్యక్షత వహించారు. సభ్యులుగా ధూళిపాల నరేంద్రకుమార్, యార్లగడ్డ వెంకటరావు, బూర్ల రామాంజనేయులు , తెనాలి శ్రావణ్ కుమార్ మరియు బొలిశెట్టి శ్రీనివాస్ రావు తదితర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీసీవోబీ, డీసీసీబీలకు …

Read More »

పార్టనర్ షిప్ సమ్మిట్ లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

-45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు ఇప్పటికే సమాచారమిచ్చారు -డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే రాష్ట్రానికి భారీ పరిశ్రమల రాక -విద్వేషాలు రెచ్చగొడుతున్న వైసీపీ… అన్నీ ప్రజల ముందు ఉంచుతున్నాం -నవంబర్ లో ప్రధాన పరిశ్రమలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు -సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ సన్నాహక చర్యలపై మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతోన్నాం. ఈ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడి చర్చలు …

Read More »

దివ్యాంగులకు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి

-దివ్యాంగులకు ఉచిత త్రీవీలర్ మోటార్ సైకిళ్లు -అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి/ వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త : దివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా రెట్రోపిట్టెడ్ త్రీవీలర్ మోటార్ సైకిళ్లు అందజేయనున్నట్టు మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సోమవారం నాడు విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ…..రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా …

Read More »

పెట్టుబడులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్

-స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పారిశ్రామిక వేత్తలకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం -విశాఖ భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానం -పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ -మొదటి రోజు దుబాయి లో ప్రభుత్వ ప్రతినిధులు,పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాల్లో పాల్గొన్న మంత్రి -ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచిన శోభా రియాల్టీ గ్రూప్,KEF హోల్డింగ్స్ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దుబాయ్ పర్యటనకు వెళ్ళారు మంత్రి నారాయణ..ఈ నెల 14,15 తేదీల్లో …

Read More »

నేతన్నల అభివృద్ధే లక్ష్యం

-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తాడేపల్లి/అమరాతి, నేటి పత్రిక ప్రజావార్త : నేతన్నలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను చేనేత ఐక్య కార్యాచరణ సమితి నేతలు సోమవారం కలిసి, పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, చేనేత రంగానికి టీడీపీ పాలన స్వర్ణయుగం వంటిదన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు …

Read More »

బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0

-బడ్జెట్లో రూ. 1000 కోట్లు కేటాయింపు -ప్రతి కుటుంబం నుండి ఒకరు ఎంటర్ ప్రెన్యూర్ తయారు కావాలి -బీసీల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయం -బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసీలకు పెద్దపీట వేస్తూ వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతుంది కూటమి ప్రభుత్వం అని రాష్ట్ర చేనేత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. గొల్లపూడి బీసీ సంక్షేమ భవన్లో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో …

Read More »

లండన్‌లో ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు

-రూ.20,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన హిందుజా -ఈవీ తయారీ – నెట్వర్క్ ప్లాంట్ల ఏర్పాటుకు అంగీకారం -విశాఖ విద్యుత్ కేంద్రంలో మరో 1,600 మె.వా. సామర్ధ్యం పెంపు -సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో హిందుజా ఒప్పందం లండన్, నేటి పత్రిక ప్రజావార్త : లండన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతించేందుకు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అవుతున్నారు. సోమవారం లండన్‌లోని ది లాంగ్లీ, బకింగ్‌హామ్‌షైర్‌లో హిందుజా గ్రూప్ చైర్మన్ అశోక్ హిందుజా, ఆ సంస్థ యూరప్ చైర్మన్ …

Read More »

ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-175 ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేయాలి. -పారిశ్రామిక రంగంలో పురోగతిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో మౌలిక వసతుల కల్పన త్వరితగతిన చేపట్టాలని, వీలైనంత త్వరగా నీరు, రోడ్లు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి …

Read More »