Breaking News

Daily Archives: November 8, 2025

ప్రజా సేవలో నిబద్ధతతో వ్యవహరించాలి

-ప్రజా సమస్యలు తీర్చడానికి, వివిధ సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపి, మంత్రి ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొనాలి -ప్రతి ప్రజా ప్రతినిధి వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజా వేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలి -నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చూపాలి -పేదల సేవలో పింఛన్ల కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపి పాల్గొనాలి -ఫేక్ ప్రచారం పట్ల నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి -పార్టీ కార్యాలయ విభాగాల …

Read More »

అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్దే లక్ష్యం

-పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తి సహకారం -కుప్పం నియోజకవర్గంలో 7 పరిశ్రమలకు సీఎం చేతుల మీదుగా వర్చువల్ గా శంకుస్థాపన -రూ.2,203 కోట్లతో కుప్పంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలు, 22,330 మందికి ఉద్యోగాలు -త్వరలో రూ.6,339 కోట్ల పెట్టుబడితో మరో 8 సంస్థలు రానున్నట్టు వెల్లడించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు , పరిశ్రమల స్థాపనకు …

Read More »

ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడమే లక్ష్యం

-ఎర్రచందనం కేవలం చెట్టు కాదు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక చిహ్నం -ఎర్ర చందనం అక్రమ రవాణాని స్వచ్చందంగా ఆపాలి -అతిక్రమించిన వారిపై ఉక్కు పాదం మోపుతాం.. నిలిపిన వారికి ఉపాధి కల్పనకు చర్యలు -ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రచందనం కేవలం చెట్టు కాదు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక చిహ్నమని, అతిక్రమించిన వారిపై ఉక్కు పాదం మోపుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివ్రుద్ది, అటవీ పర్యావరణం, ఆర్ డబ్ల్యు ఎస్ శాస్త్ర మరియు …

Read More »

అడవిలో ఏం జరుగుతోంది..?

• శేషాచలం, వెలిగొండ అటవీ విస్తీర్ణం ఎంత? * ఎర్రచందనం సంరక్షణకు తీసుకుంటున్న చర్యలేంటి? • ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? • మామండూరు అటవీ ప్రాంత సందర్శనలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా • వాచ్ టవర్ నుంచి అటవీ ప్రాంతం పరిశీలన • అటవీ సరిహద్దులు, ఏనుగుల సంచార ప్రాంతాల వీక్షణ • టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి • కాలి నడకన అటవీ ప్రాంతంలో తిరుగుతూ ప్రతి మొక్కనూ …

Read More »

ప్రతి ఎర్రచందనం దుంగకూ బార్ కోడ్

• జియో ట్యాగింగ్ ద్వారా లైవ్ ట్రాకింగ్ • అనుమతి లేనిదే ఒక్క దుంగ కూడా బయటకు పోకూడదు • ఎన్ని లక్షల ఎర్రచందనం చెట్లు అక్రమంగా కొట్టేశారో ప్రపంచానికి తెలియాలి * మంగళం ఎర్రచందనం డిపో పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్మగ్లర్ల చేతిలో అక్రమంగా నరకగా అటవీ శాఖ అధికారులకు పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, జియో ట్యాగింగ్ తో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు …

Read More »

విధి నిర్వహణలో ఒకే వేదికపై తండ్రి – కొడుకులు. తిరుపతిలో అద్భుత దృశ్యం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విధి నిర్వహణలో భాగంగా ఒకే వేదికపై తండ్రి – కొడుకులు కలుసుకున్నారు. తిరుపతిలో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు అటవీ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మరియు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ జి.ఆర్. మధుసూదన్ తన విధుల్లో భాగంగా పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ఆయన తండ్రి జి. రామచంద్ర, …

Read More »

ఆపరేషన్ కగార్ తరహాలోనే ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం

-కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుందాం -ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించాం -స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటాం -వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలిపోయింది -దేశంలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ కు ఆ వన సంపద చెందేలా కృషి చేశాం -ప్రజా సంక్షేమం ప్రకృతి సంపద రక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం -తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  తిరుపతి, నేటి పత్రిక …

Read More »

బి సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనక దాస జయంతి ఉత్సవాలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భక్త కనక దాస 538 వ జయంతి ఉత్సవాలు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొని భక్త కనక దాస చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భక్త కనక దాసు కవి, గాయకుడు, రచయిత, తత్వవేత్త, సంఘ సంస్కర్తగా పలు …

Read More »

మామండూరు అటవీ క్షేత్రన్ని సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

-మంగళం పరిధిలోని ఎర్రచందనం గోడౌన్ ను సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి శనివారం తిరుపతి జిల్లాలోని మామండూరు అటవీ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు తో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని ఆస్వాదించారు. ఉపముఖ్యమంత్రి అక్కడి వాటర్‌ఫాల్స్‌ను, పచ్చని చెట్లను, మరియు అటవీ జీవవైవిధ్యాన్ని పరిశీలించారు. …

Read More »

కళ్యాణదుర్గంలో శ్రీ భక్త కనకదాస జయంతి రాష్ట్ర కార్యక్రమ ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్

-9 అడుగుల శ్రీ భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ -వేలాది మంది మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లిన మంత్రి కళ్యాణదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి రాష్ట్ర ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ, హిందూపురం రోడ్డు, బైపాస్ సర్కిల్ లో స్థానిక ఎమ్మెల్యే …

Read More »