Breaking News

Daily Archives: November 9, 2025

అనారోగ్యమే నిజమైన పేదరికం

-అందుకే ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం -హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ మా నినాదం -శంకర ఐ ఫౌండేషన్ సేవలు నిరుపమానం -పెదకాకాని శంకర ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు -పేదలకు నిస్వార్థంగా సేవ చేసే సంస్థలకు సహకరిస్తామని సీఎం హామీ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యమే నిజమైన పేదరికమని, అందుకే ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని శంకర కంటి …

Read More »

ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

-కుంకీ ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించిన ఉప ముఖ్యమంత్రి -ఆకట్టుకున్న మదపుటేనుగులను కట్టడి చేసే విన్యానం -కుంకీలకు స్వయంగా ఆహారం అందించిన పవన్ కళ్యాణ్  -కుంకీల బాధ్యత చూసే మావటీలకి ఉప ముఖ్యమంత్రి రూ.50 వేలు బహుమానం -మియావకీ ఫారెస్ట్ ప్లాంటేషన్ కు శ్రీకారం -అధునాతన సోలార్ ఫెన్సింగ్ వ్యవస్థకు పునాది రాయి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మదపుటేనుగుల దాడుల నుంచి పంట పొలాలను, మనుషులను రక్షించేందుకు ప్రత్యేకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన కుంకీ ఏనుగుల శిక్షణ …

Read More »

మానవ, ఏనుగుల ఘర్షణ నివారణ, జంతువుల సంరక్షణకు ‘హనుమాన్’

-హనుమాన్ ప్రాజెక్టును పకడ్బందీగా అమలు చేయాలి -ప్రత్యేకమైన కాలపరిమితి, కార్యాచరణ అవసరం -రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించేలా చూడాలి -ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు చేరాలి -హనుమాన్ ప్రాజెక్టు వివరాలను ఆసక్తిగా తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మానవులు, ఏనుగుల మధ్య సంఘర్షణను నివారించడంతో పాటు సరికొత్త సాంకేతికతతో అటవీ జంతువులకు సంరక్షణ చేపట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ రూపొందించిన ‘హనుమాన్’ (Healing And Nurturing Units for Monitoring, Aid & Nursing …

Read More »

11 న మైనారిటీ సంక్షేమ,జాతీయ విద్యా దినోత్సవం

-భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల నిర్వహణపై మంత్రి ఫరూక్ సమీక్ష -ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానo -26 జిల్లాల కేంద్రాల్లో మైనారిటీ సంక్షేమ దినోత్సవం నిర్వహణ -తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రాష్ట్ర స్థాయి కార్యక్రమం -రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ0 మరియు జాతీయ విద్యా దినోత్సవంను ఈనెల 11వ …

Read More »

మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతావా..?

-తాగి ఆటో నడుపుతున్న వ్యక్తి పై మంత్రి సవితమ్మ ఆగ్రహం పెనుకొండ/శ్రీ సత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : మానవత్వం చూపడంలో మాత్రమే కాదు… తప్పు చేసిన వారిని సుతిమెత్తంగా హెచ్చరించడంలోనూ మంత్రి సవిత వెనుకాడరు. తాగి ప్రయాణికులతో కూడిన ఆటోను ఇష్టారాజ్యంగా నడుపుతున్నవ్యక్తిని మందలించారు మంత్రి సవిత. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు. తనకెందుకులే అని నిర్లక్ష్యం చూపకుండా, ఓ ప్రజాప్రతినిధిగా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి …

Read More »

స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన చల్లపల్లి గ్రామం అందరికీ ఆదర్శనీయం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచిన చల్లపల్లి గ్రామం అందరికీ ఆదర్శనీయమని, అందుకు కృషి చేసిన డాక్టర్ డిఆర్ కే ప్రసాద్ అభినందనీయులని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య పేర్కొన్నారు. స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 వ సంవత్సరంలో అడుగిడుతున్న నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకే చైర్మన్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి స్వచ్ఛ సుందరపల్లి …

Read More »

సామాజిక ఐకమత్యానికి ప్రతీక వన సమారాధన

– పవిత్ర కార్తీక మాసంలో సామాజిక వనసమారాధనలు అభినందనీయం – సమాజాభివృద్ధిపైనా ఈ కార్యక్రమాల్లో చర్చించాలి – రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి – మచిలీపట్నంలో పలు సామాజిక వన సమారాధనల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర కార్తీక మాసంలో నిర్వహించే వన సమారాధనల్లో పాల్గొనడం అత్యంత సంతోషకరంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన పలు వన సమారాధనల్లో పాల్గొన్నారు. కొండపల్లి …

Read More »

క్రీడలను బతికించు కుందాం – యువతను రక్షించుకుందాం… : డీవైఎఫ్ఐ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటివల జరిగిన మహిళా క్రికెట్ ప్రపంచకప్ లో మన జట్టు దేశానికి అత్యద్భుతమైన విజయాన్ని అందించిందని అదే స్పూర్తితో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో క్రీడలను కాపాడుకుందాం – యువతను రక్షించుకుందాం అని వ్యక్తులు పిలుపునిచ్చారు. ఆదివారం డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతలను అభినందిద్దాం – క్రీడా అభివృద్ధి పై చర్చిద్దాం అనే అంశంపై చర్చా వేదిక డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై. రాము అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా నవంబర్ 10వ తేదీ సోమవారం ప్రజల నుండి వినతుల స్వీకరణ..

-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 10వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు …

Read More »

జిల్లాలో క్షేత్ర పర్యటనకు ట్రెయినీ ఐఏఎస్ లు

– మార్గనిర్దేశనం చేసిన కలెక్టర్ డా. జ.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్షేత్ర పర్యటనలో భాగంగా ట్రైనీ ఐఏఎస్ లు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని.. ఈ అవగాహన మున్ముందు విధి నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ పొందుతున్న 20 మంది ట్రెయినీ ఐఏఎస్ అధికారులు మూడు బృందాలుగా ఈ నెల 10వ …

Read More »