-ఈనాడు ఒక యూనివర్సిటీ -పత్రికే ప్రతిపక్షంగా ప్రజావాణిని వినిపించారు -40 ఏళ్ల పరిచయంలో ఏనాడూ చిన్న ఫేవర్ అడగని వ్యక్తి రామోజీ -తెలుగుభాషకు చేసిన సేవలు చిరస్మరణీయం -రామోజీ స్పూర్తితో తెలుగుభాషను సంరక్షిస్తా -రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుజాతి గర్వించే రామోజీరావు స్పూర్తితో తెలుగు భాషను సంరక్షిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రామోజీ మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా ఉంటాయన్నారు. రామోజీ జయంతి సందర్భంగా …
Read More »Daily Archives: November 16, 2025
పీఎం శ్రీ మోదీ.. సీఎం శ్రీ చంద్రబాబు కాంబినేషన్ సూపర్ హిట్
-డబుల్ ఇంజన్ సర్కారుపై పెట్టుబడిదారుల్లో పెరిగిన విశ్వాసం -సీఐఐ సదస్సు విజయంతంపై మంత్రి సత్యకుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో సీఐఐ-30వ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని శ్రీ మోదీ దిశా, నిర్దేశం, సహకారం, అండదండలు, సీఎం శ్రీ చంద్రబాబు పరిపాలనా దక్షత, కార్యాచరణవల్ల ఏపీలో పెట్టుబడులు వెలువెత్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ పత్రికా ప్రకటన జారీచేశారు “గత వైకాపా …
Read More »భారత రాజ్యాంగం ఎల్లపుడూ మనుగడ సాగించే జీవ పత్రం
-భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం అనేది ఎల్లపుడూ ఒకే లాగా స్థిరంగా, దృడంగా ఉండి పొకుండా పరిస్థితులకు మరియు కాలానుగుణంగా పరిణామం చెందుతూ ఎల్లప్పుడు మనుగడ సాగించే జీవపత్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆర్టికల్ 368 పొందుపర్చి తద్వారా రాజ్యాంగణ సవరణకు అవకాశాన్ని ఏర్పర్చడం జరిగిందని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా …
Read More »నేషన్ ఫస్ట్ అనే విధానంతో ఆలోచించాలి
-ఛాయ్ వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే భారత రాజ్యాంగమే కారణం -దేశాభివృద్ధికి జస్టిస్ వంటి వారి గైడెన్స్ అవసరం. -75 ఏళ్ల రాజ్యాంగం సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -ఏపీ హైకోర్ట్ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో నిర్వహణ… హాజరైన సీజేఐ గవాయ్, ఏపీ సీజే ఠాకూర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషన్ ఫస్ట్ అనే విధంగానే ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోషల్ ఈక్వాలిటీ, ఎకనామిక్ ఈక్వాలిటీ ఉండే సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కన్పిస్తోందని… ఈ …
Read More »ఘనంగా అమరావతి మెడోస్ వెంచర్ శంకుస్థాపన
తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ శ్రీ లలిత ఇన్ ఫ్రా వారి అమరావతి మెడోస్ వెంచర్ భూమి పూజ కార్యక్రమం ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీలలిత, అమరావతి మెడోస్ అధినేతలు నేరెళ్ల మురళీ మోహన కృష్ణ, ఆత్మకూరి సుబ్బారావు దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న రియల్టర్లు, బిల్డర్లు ఇచ్చేసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అమరావతి మెడోస్ అధినేత …
Read More »నగరంలో అందుబాటు ధరలలో ‘సొగసరి’ స్టోర్ గొప్ప ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ‘సొగసరి’ క్లాత్ స్టోర్ ను నూతనంగా ప్రారంభించారు. ఆదివారం స్థానిక గాంధీ నగర్ లోని నోరి హాస్పిటల్ ఎదురుగా ‘సొగసరి’ క్లాత్ స్టోర్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జె.కె. వెంకు బాబు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ‘సొగసరి’ స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘సొగసరి’ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రారంభోత్సవం సందర్భంగా తమ యొక్క స్టోర్ నందు అనేక రకాల ఆఫర్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. 9 టాప్స్ కేవలం …
Read More »సమగ్ర ఎన్నికల సంస్కరణలు ఆవశ్యం
-మీట్ ది ప్రెస్ లో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాజ్యాంగబద్ధ ఎన్నికల సంఘం పాత్ర ప్రశ్నార్ధకమైన నేపథ్యంలో సమగ్ర ఎన్నికల సంస్కరణలు ఆవశ్యమని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఉద్ఘాటించారు. బీహార్ లో ఎన్నికల సంఘం ఎన్నో ఇబ్బందులను కల్పించిందన్నారు. తల్లిదండ్రుల పుట్టిన తేదీ సర్టిఫికెట్లను సమర్పించాలంటూ తీవ్రమైన ఆంక్షలు విధించిందని, తద్వారా అత్యధిక సంఖ్యాకులు ఓటర్లుగా నమోదు చేసుకోలేకపోయారని ఆయన పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి పార్టీలను …
Read More »రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి
-తీర్మానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్టులో ఇంకా పెండిరగ్లో వున్న సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలు చేయడానికి పూనుకోవడంపట్ల ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయకుండానే పోలింగ్ బూత్ స్థాయి వరకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేపట్టడం చట్టవిరుద్ధమైనది. రాష్ట్రంలో ఎస్ఐఆర్ అమలు ప్రక్రియను ఎన్నికల కమిషన్ నిలిపివేయాలని ఈ రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తున్నది. వెంటనే అఖిలపక్ష సమావేశం …
Read More »ప్రతి కార్యకర్తా కాలర్ ఎగరేసేలా పార్టీ కమిటీల నిర్మాణం
– ఎంత మంది ఎన్ని కుట్రలు చేసినా నాలుగున్నర దశాబ్దాలు నిలబడ్డాం – ఆత్మగౌరవం నినాదంతో ఏర్పడిన పార్టీని ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిపిస్తున్నాం – తెలుగుదేశం పార్టీ ఇంత పఠిష్టంగా నిలవడానికి ఏకైక కారణం కార్యకర్తలే – వైకుంఠ పాళి పాలనకు చరమగీతం పాడి కూటమిని 15 ఏళ్లు గెలిపించుకుందాం – సంక్షేమాభివృద్ధిని ప్రజలందరికీ వివరించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి – మచిలీపట్నం పట్టణ, రూరల్ మండల కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక …
Read More »డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత్రికేయులను సన్మానించారు. ఆదివారం తమ కార్యాలయం నందు పాత్రికేయులకు డోక్క సీతమ్మ పేరుమీద ప్లేట్, గ్లాస్, స్వీట్స్, స్మాల్ గిఫ్ట్ తో శాలువాకప్పి చిరు సత్కారం చేసారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు అవుటుపల్లి విజయకుమారి మాట్లాడుతూ ఉదయం లేచిన దగ్గర్నుంచి ఎక్కడ ఏం జరిగినా మేమున్నాము అంటూ వెళ్లి వార్తలను తీసుకొచ్చి మనకి తెలియజేసి మనం జాగ్రత్త …
Read More »
Prajavartha Online Telugu News