Breaking News

Daily Archives: November 18, 2025

ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్

-ఘనంగా సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీ  ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ అన్నారు. మై భారత్ (నెహ్రూ యువ కేంద్ర)  ఏలురూ జిల్లా ఆధ్వర్యంలో మంగళవారం”సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ సమైక్య దినోత్సవం)లో భాగంగా ర్యాలీని ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి పాత బస్టాండ్ వరకు …

Read More »

ఎస్సి, ఎస్టీ విద్యార్థుల విద్య, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ

-రూ. 80 లక్షలతో అంబేద్కర్ గురుకులాల విద్యార్థులకు ఐఐటీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ నిర్మాణం -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -విజయవాడ ఐఐటీ,నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో మంత్రి డా.స్వామి ఆకస్మిక తనిఖీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఐఐటీ,నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం నాడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలో ని డా.బి. ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ …

Read More »

మైనారిటీల సంక్షేమమే లక్ష్యం

-మైనారిటీ సంక్షేమ పథకాలపై మంత్రి ఫరూక్ సమీక్ష -కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత కు అనుగుణంగా ముందుకు సాగాలి -అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తమ శాఖల పరిధిలో సంక్షేమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులకు సూచించారు.మంగళవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో …

Read More »

ఎంఎస్ఎంఈ ఏకోసిస్టంను బలోపేతం చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-ఢిల్లీ పర్యటనలో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కమిషనర్ డా. రజనీష్ తో సమావేశం అయిన మంత్రి కొండపల్లి -రాష్ట్రంలో నడుస్తున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి చర్చించిన మంత్రి. న్యూఢిల్లీ. నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఎంఎస్ఎంఈ ముఖ్యమైన ప్రాజెక్టుల పురోగతి, భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రాజెక్టుల గురించి రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఢిల్లీలో మంగళవారం కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి మరియు అభివృద్ధి కమిషనర్ డా. రజనీష్ ను కోరారు. రెండు …

Read More »

రేపు సత్యసాయి, కడప జిల్లాలకు సీఎం చంద్రబాబు

-శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరు -కడప జిల్లా నుంచి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధుల విడుదల -అన్నదాత సుఖీభవ రెండో విడతలో 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్ల జమ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఇవాళ సాయంత్రం పుట్టపర్తికి చేరుకోనున్న సీఎం ఈ రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 9.25 నిముషాలకు …

Read More »

సౌదీ అరేబియా లో మృతి చెందిన వారి కోసం దువా

-మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు. -పాల్గొన్న మంత్రి, చైర్మన్ లు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల ఆత్మకు శాంతి చేకూరాలని మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక దువా ప్రార్థన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ …

Read More »

రెండవ విడత అన్నదాత సుఖీభవ & 21 వ విడత పి ఎం కిసాన్ నిధుల విడుదల .

-రాష్ట్ర కార్యక్రమం కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ,పెండ్లిమర్రి మండలం, చినదా సరిపల్లి గ్రామం నుండి మధ్యానం 1 నుండి 4 వరకు జరిగే కార్యక్రమములో విడుదల చేయనున్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -రాష్ట్రములోని అన్ని నియోజక కేంద్రాలలో ,రైతు సేవా కేంద్రాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు . -జిల్లా ఇంచార్జి మంత్రులు ,జిల్లా మంత్రులు ,పార్లమెంట్ సభ్యులు ,శాసన సభ్యులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరవ్వాలని తెలియచేసిన ముఖ్యమంత్రి అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ సంచాలకులు మనజీర్ …

Read More »

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు

-నేటి వరకు 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అదనం -560 కోట్ల 48 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ -రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి దాదాపు రూ. 560 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల …

Read More »

ప్రకాశం… భేష్ !!

-వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ పని తీరు -జాతీయస్థాయిలో రెండో స్థానం -కేంద్ర జలశక్తిశాఖ మంత్రి పాటిల్ చేతుల మీదగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ రాజాబాబు ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : వాన నీటిని ఒడిసిపట్టడములో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశవాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి… ప్రశంసా పత్రం ఇచ్చి… శభాష్ అంటూ వెన్నుతట్టి అభినందించింది. ఔను… వాటర్ షెడ్ పనులలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ …

Read More »

న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డు అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్ల

-దేశస్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశ స్థాయిలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. జల్ సంచయ్ జన్ భగీదారీ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాల పెంపుతో పాటు జల సంరక్షణలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల నేతృత్వంలో అధికారుల పనితీరుకు జాతీయస్థాయిలో అవార్డు లభించింది. మంగళవారం న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ …

Read More »