-కష్టపడితే విజయం మీ సొంతమవుతుంది -విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చు -2వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి -కస్తూర్భా పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన భువనేశ్వరి -విద్యార్థులతో కలిసి ఆటోలో ప్రయాణం కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : క్రమశిక్షణ, పట్టుదల ఉంటే విజయం మన సొంతమవుతుందని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకమైందని, చిన్నతనం నుంచే పిల్లలకు విలువలు …
Read More »Daily Archives: November 20, 2025
కంటితో పాటు ప్రజా భద్రత పట్ల మాక్సివిజన్ కంటి హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కంటి భద్రతతో పాటు ప్రజా భద్రత పట్ల ప్రాధాన్యతనిచ్చే మాక్సివిజన్ కంటి హాస్పిటల్ కంటి ఆరోగ్యం మరియు నివారణ సంరక్షణను ప్రోత్సహించడానికి పోలీస్ శాఖ వారికి ట్రాఫిక్ భారీకెట్స్ విజయవాడ ట్రాఫిక్ బెంజ్ సర్కిల్ వై.రవి కుమార్, ఇన్స్పెక్టరు వారికి అందించడం జరిగింది. గురువారం, బందర్ రోడ్ లోని మ్యాక్సీవిజన్ కంటి హాస్పిటల్ దగ్గర నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత నేత్ర వైద్యులు మరియు సీఎంఓ రామకృష్ణ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, సర్వేంద్రియానం నయనం ప్రధానం అని …
Read More »ఈ నెల 24 నుంచి రైతన్నా…మీకోసం
-వ్యవసాయంలో పంచ సూత్రాలపై ఏడు రోజులపాటు కార్యక్రమాలు -అగ్రిటెక్పై రైతుల్లో చైతన్యం తీసుకువద్దాం -వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు -10 వేలమందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి …
Read More »ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఎల్లుండి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందని వెల్లడించింది. ▪️ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు అవకాశం ఉందంది. ఈనెల 27 నుంచి 29 వరకు (గురు, శుక్ర, శని వారాల్లో) కోస్తా,రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే …
Read More »పుట్టపర్తి శత జయంతి ఉత్సవాల్లో భాగస్వామిని కావడం పూర్వ జన్మ సుకృతం
-మంత్రి కందుల దుర్గేష్ -పుట్టపర్తికి విచ్చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘన స్వాగతం పలికిన మంత్రి కందుల దుర్గేష్, సహచర మంత్రులు పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబ శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించే క్రతువులో మంత్రి కందుల దుర్గేష్ భాగస్వామి అయ్యారు. ఏపీ ప్రభుత్వం సత్యసాయి శత జయంతి ఉత్సవాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రి కందుల దుర్గేష్ సభ్యుడు కావడంతో పరిశీలన బాధ్యతలు చేపట్టి భక్తులకు అందుతున్న ఏర్పాట్లను …
Read More »ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, పారిశ్రామికాభివృద్దికి కృషి చేయాలి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
-ఫీల్డ్ లోనే కాదు వారంలో ఒక రోజు ఆఫీస్ లో ఉండాల్సిందే -పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామిక వేత్తను తయారు చేసే విధంగా అధికార యంత్రాంగం పని చేయాలని, ప్రజలను చైతన్య పరిచి, పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశా నిర్దేశం చేసారు. గురువారం …
Read More »చిన్నారుల క్షేమం.. త్వరలో డిశ్చార్జ్
నంద్యాల, నేటి పత్రిక ప్రజావార్త : పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన 8 మంది చిన్నారులకు మెరుగైన వైద్యం అందించామని వారు ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని నంద్యాల జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి పి. లీలావతి దేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల జిల్లాలోని మిట్టకందాల గ్రామంలో బుధవారం సాయంత్రం గ్రామంలో 8 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురికావడం …
Read More »వందలాది కుటుంబాల భవిష్యత్తుకు వెలుగునిచ్చిన “కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ”
-పేదల జీవితాల్లో సమగ్ర అభివృద్ధికి ఎన్జీవోల సహకారం అనివార్యం, ఇటువంటి సంస్థలకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ ప్రజాశెక్తి నగర్ అమ్మవారి గుడి వద్ద, కల్యాణమండపం నందు గురువారం “కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ”ఇటలీ నుండి వచ్చిన ఆంటోనీ ద్వారా నియోజకవర్గంలోని ఒంటరి మహిళలకు జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు, చిరు వ్యాపార నిమిత్తం తోపుడు బళ్ళు, టిఫిన్ బండ్లు, మూడు చక్రాల రిక్షా బళ్ళు, రోడ్డు పక్కన చాపల వ్యాపారం చేసుకునే వారికి …
Read More »“అవని” వార్షిక సంచిక పుస్తకం ఆవిష్కరణ
విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ లో మెప్మా కార్యక్రమాలపై తయారుచేసిన “అవని” వార్షిక సంచిక పుస్తకం ఆవిష్కరణ చేయడం జరిగింది. గురువారం నెల్లిమర్ల నగరపంచాయతీ మెప్మా ఆధ్వర్యంలో ఛైర్పర్సన్ అధ్యక్షతన కమీషనర్ పర్యవేక్షణ లో అక్షరాంధ్ర కార్యక్రమం జరిపించడం జరిగింది. ఛైర్పర్సన్ మరియు కమీషనర్ తో మెప్మా అమలుచేస్తున్న కార్యక్రమాల వార్షిక సంచిక “అవని” పుస్తకాన్ని కూడా ఛైర్పర్సన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మెప్మా అధికారులు, సభ్యులు, భారీ సంఖ్యలో …
Read More »రూ.150 కోట్లతో కేంద్రీయ గ్రంథాలయం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో 150 కోట్ల రూపాయలతో కేంద్రీయ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా గ్రంధాలయ సంస్థ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు ఎకరాల్లో రూ.150 కోట్లతో కేంద్ర గ్రంథాలయం ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ గ్రంథాలయంలో రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లభ్యంగా ఉంటుందని వివిధ విభాగాలకు …
Read More »
Prajavartha Online Telugu News