Breaking News

Daily Archives: November 21, 2025

ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టు దేశానికే ఓ దిక్సూచి

-2026 ఏప్రిల్ 1 నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ అమల్లోకి వచ్చేలా కార్యాచరణ -పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలతో ప్రజలకు ప్రయోజనం…త్వరగా అందుబాటులోకి తేవాలి -వైద్య కళాశాలలు పూర్తయితే గ్రామీణ ప్రాంతాలకూ ఆధునిక వైద్యం -వైద్యారోగ్యశాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిన చేపడుతున్నా… పర్యవేక్షణ, అజమాయిషీ మాత్రం ప్రభుత్వం చేపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు. వైద్యారోగ్య శాఖపై …

Read More »

మూడేళ్లల్లో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

-ప్రతీ మూడు నెలలకోసారి సామూహిక గృహప్రవేశాలు -వచ్చే ఉగాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు -ఇళ్ల లబ్ధిదారుల సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలి -గత ప్రభుత్వ కక్షసాధింపుతో నిలిచిన ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ బిల్లులు వచ్చేలా కేంద్రంతో సంప్రదించండి -టిడ్కో, గృహనిర్మాణ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటికే 3 లక్షలకుపైగా ఇళ్లను పూర్తి చేసి… సామూహిక గృహప్రవేశాలు చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…రానున్న మూడేళ్లలోనూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. …

Read More »

175 నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

-ఫార్మర్ యాప్ తో రైతుకు చేరువగా సాంకేతికత -రైతన్నా- మీకోసం కార్యక్రమంలో నేనూ పాల్గొంటా -సాగుదారుకి వినియోగదారుకి లాభం కలిగేలా చర్యలు -వ్యవసాయశాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న ఎంస్ఎంఈ పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా రైతులకు అత్యధిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో …

Read More »

ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటాం

-సాధ్యమైనంత త్వరగా వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు -విద్యాసంస్థల్లో రాజకీయ ప్రసంగాలు, జెండాలను అనుమతించం -విద్యార్థి, యువజన సంఘాల నాయకుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టంచేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ తో విద్యార్థి, యువజన సంఘాల జెఎసి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని విద్యార్థి, యువజన సంఘ నాయకులు మంత్రి లోకేష్ కు సమర్పించారు. …

Read More »

కరువు రహిత రాష్ట్రమే సీఎం చంద్రబాబు లక్ష్యం

-కృష్ణా జలాలు తెచ్చి కుప్పం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారు -కుప్పానికి పరిశ్రమల రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలి -ఉపాధి పొందడం కాదు..ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి -3వ రోజు కుప్పం నియోజకవర్గం పర్యటనలో నారా భువనేశ్వరి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కృష్ణా జలాలు తీసుకొచ్చి కుప్పం వాసుల …

Read More »

మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లి సర్ ప్రైజ్ చేసిన నారా భువనేశ్వరి

-కుప్పం పర్యటనలో ఉన్న భువనేశ్వరిని ఇంటికి ఆహ్వానించిన లక్ష్మమ్మ -కుటుంబసభ్యులను ఆపాయ్యంగా పలకరించి అల్పాహారం తీసుకున్న భువనేశ్వరి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా నారా భువనేశ్వరి గారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానిక ప్రజలతో మమేకం అవుతున్నారు. మొదటి రోజు శాంతిపురం మండలం చెల్దిగానిపల్లి పర్యటనలో నారా భువనేశ్వరి గారిని కలిసిన లక్ష్మమ్మ అనే బీసీ మహిళ తమ ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించింది. తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన భువనేశ్వరి గారు లక్ష్మమ్మ ఇంటికి …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు

-అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్ గురుకుల విద్యార్థికి చికిత్సకు సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి రూ.10 లక్షల సాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనారోగ్యంతో బాధపడుతున్న డా.బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి చికిత్స కోసం సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా రూ.10 లక్షలు విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కొల్లివలస డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బోనెల …

Read More »

మత్స్యకారుల జీవనోపాధికి భద్రత, భరోసా కూటమి ప్రభుత్వ లక్ష్యం

-అమలుకు సిద్ధంగా 100 రోజుల ప్రణాళిక -కోస్టల్ రీజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంతంలో ప్రత్యేక రక్షణ చర్యలు -తమిళనాడు, కేరళల్లో విజయవంతమైన రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజంపై అధ్యయనం -స్పీడ్ బోట్, స్కూబా డైవింగ్ లో మత్స్యకార యువతకు శిక్షణ -డిసెంబర్ లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మన మత్స్యకారుల సందర్శనకు ఏర్పాట్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకార సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవనోపాధికి …

Read More »

ఎస్.హెచ్.జీ మహిళలను పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దండి : మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-బ్యాంకు రుణాలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపట్టాలి -సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ) పని తీరుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్షా సమావేశం. -రూ.16 వేల 846 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు మంజూరు, తదితర అంశాలపై సమీక్షా సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని, వారికి అవసరమైన బ్యాంకు రుణాలను సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, …

Read More »

శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని శుక్రవారం ఉదయం భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము దర్శించుకున్నారు. ముందుగా పద్మావతి విశ్రాంతి భవనం నుండి బయలు దేరిన ఆమె తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరహస్వామివారిని ద‌ర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి టిటిడి ఛైర్మ‌న్ బీ.ఆర్.నాయుడు, ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన …

Read More »