Breaking News

Daily Archives: November 22, 2025

సత్యసాయి ట్రస్టు అందించే విద్యా సేవలు అద్భుతం: ఉప రాష్ట్రపతి

-యంగ్ మైండ్స్ ను రూపొందించిన SSSIHLకు అభినందనలు: ఉప రాష్ట్రపతి -డ్రగ్స్ నివారణ జరిగేలా యువత పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి: ఉప రాష్ట్రపతి -సాయి సిద్ధాంతాన్ని ఉద్యమంలా తీసుకెళ్లాలి: సీఎం చంద్రబాబు -దేశాభివృద్ధిలో యువతదే కీలక పాత్ర: సీఎం చంద్రబాబు -వసుధైక కుటుంబం అనేది శాశ్వత సిద్దాంతం: సీఎం చంద్రబాబు -శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి ట్రస్టు అందిస్తున్న విద్యా సేవలు అద్భుతంగా …

Read More »

సీడాప్ ఆధ్వర్యంలో త్వరలో డీడీయూజీకేవై 2.0 శిక్షణా కార్యక్రమాలు

– 15000 గ్రామీణ నిరుద్యోగ యువతకు మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ – ఆరోగ్యం, ఆటొమొబైల్, లాజిస్టిక్స్, హాస్పటాలిటీ, ఎలక్ట్రానిక్స్ సహా ప్రధాన రంగాల్లో శిక్షణ – 3 నెలలపాటు ఉచిత శిక్షణ మరియు హాస్టల్ వసతి, శిక్షణ అనంతరం ఉద్యోగాల కల్పన – ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలతో విస్తృత సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీడాప్ (సొసైటీ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ …

Read More »

అరటి మార్కెట్ ధర పై రాష్ట్రస్థాయి సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అరటి పంట మార్కెట్ విషయంలో వచ్చిన సంక్షోభం మీద రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ ఈరోజు అన్ని దళారి కంపెనీ ప్రతినిధులతో అంతర్జాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా S.K.Banana , INI, Nova,Sandriya Wegrow, Bhandhan, కంపెనీ ప్రతినిధులు మరియు ఉద్యాన శాఖ అధికారులు పాల్గొనడము జరిగింది. అరటిలో నాణ్యత ఉన్న పంట Rs.7.50/- to Rs.8.00/- రైతుల నుండి తీసుకొనడము …

Read More »

డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతల రహితంగా తీర్చిద్దిదాలని సీఎం చంద్రబాబు ఆదేశం

-ఆర్ & బీ రహదారుల అభివృద్ధి పనులపై సీఎం టెలీ కాన్ఫరెన్స్ -రోడ్ల అభివృద్ధి – మరమ్మత్తుల పనులను ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని మంత్రి, స్పెషల్ సీఎస్ లకు సీఎం ఆదేశం -నేటికీ పనులు చేపట్టని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించిన సీఎం -కేవలం ఏడాది వ్యవధిలో రూ. 2500 కోట్లతో 5471 కి.మీ రోడ్ల అభివృద్ధికి అనుమతులు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో రహదారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాబోయే డిసెంబర్ …

Read More »

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ▪️ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ▪️ఆతదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ▪️దీని ప్రభావంతో ఈనెల 28 నుంచి డిసెంబర్ 01 వరకు రాష్ట్రంలో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం …

Read More »

అరటి మార్కెట్ పై నిరంతరం పర్యవేక్షణ

-రైల్వే వ్యాగన్ల ద్వారా ముంబై, కలకత్తా మార్కెట్లకు తరలించండి -పత్తి, మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవాలని కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ -ధరల స్థిరీకరణ నిధి ద్వారా మొక్కజొన్న రైతును ఆదుకునేందుకు చర్యలు -అరటి, పత్తి, మొక్క జొన్న పంటలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు సత్యసాయి జిల్లా, పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : రాయలసీమలో పండిన అరటిని ముంబై లాంటి మార్కెట్ లకు తరలించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ముంబై, కలకత్తా లాంటి ప్రాంతాలకు తరలించి అక్కడి మార్కెట్లలో …

Read More »

ఆరునెల‌ల్లో రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తాం

-స్వార్ధం కోసం కొంద‌రు చెప్పే మాట‌లు న‌మ్మ‌వ‌ద్దు -రైతుల త్యాగాలు,పోరాటాలు మా ప్ర‌భుత్వం మ‌ర‌చిపోలేదు -98 శాతం మంది రైతుల‌కు ప్లాట్ల కేటాయింపు పూర్త‌యింది -గ్రీన్ ట్రిబ్యున‌ల్ లో కేసు ఉండ‌టం వ‌ల్లే లంక భూములు తీసుకోవ‌డం లేదు -త్వ‌ర‌లో రాజ‌ధాని గ్రామాల్లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న ప‌నులు ప్రారంభిస్తాం -రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కార క‌మిటీ రెండో స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : తేది..22-11-2025. రాజ‌ధాని రైతుల స‌మ‌స్య‌ల‌న్నీ ఆరునెలల్లోగా ప‌రిష్క‌రిస్తామ‌ని త్రీమెన్ క‌మిటీ హామీ ఇచ్చింది…స్వార్ధం …

Read More »

లోక కళ్యాణం కోసం సత్యసాయి పని చేశారు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

-సత్యసాయి సిద్దాంతానికి అంబాసిడర్లుగా బాబా భక్తులు మారాలి : సీఎం చంద్రబాబు -మహాసమాధి దర్శనం అనంతరం బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి, సీఎం, మంత్రి లోకేష్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందని తెలిపారు. పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా …

Read More »

కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యంలో నిర్లక్ష్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

-విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు వరుస సంఘటనలు చోటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో జరిగిన ఘటనలో, తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోయారు. మల్లేశ్వరికి పాంటాప్రోజోల్ అలెర్జీ ఉందని, హైపర్ టెన్షన్, …

Read More »

విలువలతో కూడిన విద్యతో పరిపూర్ణ వ్యకత్వ వికాసం, అభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాలలో విలువలతో కూడిన విద్యతో పరిపూర్ణ వ్యకత్వ వికాసం మరియు అభివృద్ధి అనే అంశం పై అధ్యాపకులకు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యాలను ప్రారంభిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ సమాజంలో అధ్యాపకులు పునాది వంటి వారిని మంచి పౌరులను తీర్చి తయారు చేయటంలో విద్యతో పాటు విలువలతో కూడిన నడవడిక ఉండాలని ఆమేరకు పాఠ్యాంశాల బోధన కూడా జరగాలంటే అధ్యాపకులకు కూడా ఇటువంటి అంశాలపై అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యాలను ఏర్పాటు …

Read More »