అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2018లో ప్రారంభించబడిన నాటినుండి జయప్రద ఫౌండేషన్ 65 వేల మందికి వైద్య సేవలు అందించబడినవి. వాటిలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ ఆప్మాలజీ, డెంటల్ సేవలు ఉన్నవి. ఈరోజు నూతనంగా ఆంకాలజీ క్యాన్సర్ స్క్రీనింగ్ నకు సంబంధించిన వైద్య సేవలు అందించటం కోసం ఒమేగా-అను హాస్పిటల్సుతో, రక్తనాళాల సమస్యలకు సంబంధించిన హర్ష వాసిక్యులర్ సెంటర్ వారితోను, కంటికి సంబంధించిన వైద్య సేవల కోసం శంకర్ నేత్ర చికిత్సాలయం వారితోను, దంత పరీక్షలకు సంబంధించి వైద్య సేవల కోసం హ్యాపీ …
Read More »Daily Archives: November 28, 2025
అమరావతి నిర్మాణం ఓ యజ్ఞం
-ఆంధ్రప్రదేశ్ కు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నాం -రాయలసీమ అభివృద్ధికి పూర్వోదయ స్కీమ్ కింద ప్రతిపాదనలు బాగున్నాయి -అమరావతికి ఆర్ధిక భరోసా కోసమే బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు -కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -రాజధానిలో బ్యాంకులు, బీమా కార్యాలయాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పూర్వోదయ పథకంలో రాయలసీమ అభివృద్ధికి రాష్ట్ర ప్రణాళికలపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె …
Read More »తిరుపతికి జాతీయస్థాయి క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు దిశగా భూమి కేటాయింపు
-శాప్ కు భూ కేటాయింపు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలిపిన శాప్ చైర్మన్ రవి నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరానికి జాతీయ స్థాయి క్రీడా మౌలిక వసతుల ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. తిరుపతిలో స్పోర్ట్స్ హబ్ నిర్మాణం కోసం 28 ఎకరాల భూమిని దామినీడు వద్ద కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కి కృతజ్ఞతలు తెలియజేసిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు. తిరుపతిలో క్రీడా హబ్ ఏర్పాటు కొరకు గతంలో స్వయంగా …
Read More »అమరావతి అన్ స్టాపబుల్
-బ్యాంకుల ప్రధాన కార్యాలయాలతో ఆర్ధిక కేంద్రంగా అమరావతి -పూర్వోదయ స్కీంతో రాష్ట్రానికి చేయూతనివ్వండి -పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సాయం అందించండి. -కేంద్ర సహకారంతో… దేశ ప్రగతికి బ్యాక్ బోన్ గా ఏపీ -అమరావతి రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువు పొడిగించండి -జాతీయ బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కాస్మోస్ ప్లానెటోరియం నిర్మాణానికి ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల త్యాగం… కేంద్ర ప్రభుత్వ సహకారం, పక్కా ప్రణాళికతో అమరావతి ఆన్ …
Read More »ఆర్థిక కేంద్రంగా అమరావతి
– రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అందిస్తోన్న సాయం ఎనలేనిది – బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల కార్యకలాపాలతో ఆర్థిక వృద్ధి – ప్రజా సంక్షేమంతోపాటు అభివృద్ధికి పెద్ద పీట – అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర పురోగతి కోసం వేస్తున్న ప్రతి అడుగులో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో అపరిచిత వ్యక్తి కదలికలు
-డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26వ తేదీన రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో అపరిచిత వ్యక్తి- ఉప ముఖ్యమంత్రికి చేరువగా సంచరించారు. ఆ రోజు శంకరగుప్తం డ్రయిన్ మూలంగా దెబ్బ తిన్న కొబ్బరి తోటలు పరిశీలిస్తున్న సమయంలోనూ, అధికారులతో సంభాషిస్తున్న సందర్భంలో, ఆ తరవాతి కార్యక్రమాల్లో సదరు వ్యక్తి ఉప ముఖ్యమంత్రికి సమీపంలో సంచరించారు. ఇతను రాజోలు నియోజక వర్గంలోని వైసీపీకి చెందిన కార్యకర్తగా …
Read More »నేవీ డే ముందస్తు కార్యక్రమానికి హాజరు కానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో నిర్వహించే నేవీ డే ముందస్తు కార్యక్రమాలకు హాజరు కానున్నారు. శనివారం సాయంత్రం సముద్రికలో ఈ కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన నేవీ డే. ఇందుకు సంబంధించి ముందస్తు కార్యక్రమాలు విశాఖలో చేపట్టారు. పవన్ కళ్యాణ్ శనివారం మధ్యాహ్నం 3 గం.కు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి షీలా నగర్, అటు నుంచి మారుతీ గ్రాండ్ మీదుగా ఈస్టర్న్ నావల్ కమాండ్ కు చేరుకుంటారు.
Read More »రాజధాని విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
-16,666.56 ఎకరాలకు రెండో విడత భూసమీకరణ చేపట్టాలని నిర్ణయం -రైల్వే స్టేషన్,రైల్వే లైన్,స్పోర్ట్స్ సిటీ,ఇన్నర్ రింగ్ రోడ్డు కోసమే ఈసారి ల్యాండ్ పూలింగ్ -అమరావతి,తుళ్లూరు మండలాల్లోని 7 గ్రామాల్లో పూలింగ్ -భూములిచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజి అమలు చేస్తాం -రైతులకు భరోసా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుకెళ్తాం -మీడియా సమావేశంలో మంత్రి నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి విస్తరణ కోసం మలివిడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి నారాయణ తెలిపారు…రెండో విడత …
Read More »డిసెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం రూ. 2738.71 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.
-ఏలూరు జిల్లా గోపాలాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. -డిసెంబర్ నెలలో 63,25,999 మంది లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద నవంబర్ నెలలో 63,25,999 మంది లబ్దిదారులకు రూ 2738.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేశామని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెలలో నూతనంగా 8190 పెన్షన్ లు …
Read More »‘దిత్వా’ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తుపాన్ గడిచిన 6 గంటల్లో 3కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించారు. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు …
Read More »
Prajavartha Online Telugu News