రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ 2025–2026 సీజన్కు సంబంధించి సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 29.11.2025 నాటికి మొత్తం 40,922 ధాన్యం సేకరణ కూపన్లు జెనరేట్ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 205 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా, ఈరోజు నాటికి 25,644 మంది రైతుల నుండి 1,91,559.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపుగా 11,767 మంది …
Read More »Daily Archives: November 29, 2025
బేటీ బచావో బేటీ పడావో మరియు బాల్ వివాహ్ ముక్త్ భారత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం బేటీ బచావో బేటీ పడావో మరియు బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం, కడియం నందు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది, ఈ కార్యక్రమం లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల రక్షణ అధికారి జి. క్రాంతిలాల్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచిగా చదువుకుని అభివృద్ధి చెందుతూ, …
Read More »గోదావరి బాలోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పిల్లల్లో నిగూఢంగా అనేక రకాల సృజనాత్మక శక్తులు ఉంటాయి. వాటిని బయటపెడితే సమాజంలో అత్యున్నత స్థానానికి వెళ్ళి కళాకారులుగా, క్రీడాకారులుగా, దేశానికి ఉపయోగపడే నాయకులుగా వారు ముందుకు రావడానికి అవకాశం వస్తుంది. పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న కార్యక్రమం ఈ బాలోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. పిల్లలు సరైన మార్గంలో నడుస్తున్నారా లేదా అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకునే విధముగా వెళ్తున్నారా, లేకపోతే వారికి సరైన మార్గదర్శనం అందుతుందా లేదా అనే బాధ అందరిలో ఉంది. అందుకు ఇలాంటి …
Read More »అంగన్వాడీ కేంద్రాల మెటీరియల్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం
– ఐ సి డి ఎస్ పిడి టి. శ్రీదేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా లోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 704 సాక్షం అంగన్వాడీ కేంద్రాల కోసం పరికరాలు, ఇతర మౌలిక సదుపాయాలు , సామాగ్రి ఆసక్తి కలిగిన వారి ద్వారా కొనుగోలుకు ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియ చేశారు . జే మొత్తం ప్రాజెక్ట్ విలువ: రూ. 1,35,16,800/- (ఒక కోటి, ముపై ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది …
Read More »డిసెంబర్ 5 న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ కు ఘనంగా ఏర్పాట్లు
– మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలో డిసెంబర్ 5న విద్యాశాఖ ఆధ్వర్యంలో 956 పాఠశాలల్లో (ప్రైమరీ–711, UP Schools–59, హై స్కూల్–186) “మెగా పేరెంట్–టీచర్ మీటింగ్” నిర్వహిస్తున్నట్లు , అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా మంత్రి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి …
Read More »7వ వార్డు సచివాలయంలో పౌర హక్కుల దినం నిర్వహణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబరు నెల నాలుగవ శనివారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా 7వ వార్డు, 12వ సచివాలయంలో పౌర హక్కుల దినం నిర్వహించడం జరిగిందని తహసిల్దార్ పాపా రావు తెలియ చేశారు. ఈ కార్యక్రమానికి డివిజనల్ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సభ్యులు గొట్టిముక్కల అనంతరావు, రాజమహేంద్రవరం అర్బన్ తహసిల్దారు పాపారావు, టీడీపీ వార్డు ఇంచార్జ్ కోరుమిల్లి శేఖర్, వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రజలు పింఛన్ల మంజూరు, రైస్ కార్డుల్లో పిల్లలను చేర్చడం, …
Read More »ఈవీఎంల గోడౌన్ పరిశీలన…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఈవీఎంల గోడౌన్ను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు చేపట్టే సాధారణ తనిఖీల్లో భాగంగా ఉదయం స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ను సందర్శించినట్లు తెలిపారు. స్థానిక ఎఫ్సిఐ గోడౌన్లో ఉన్న ఈవీఎంల నిల్వ గదిని రాజకీయ పార్టీలు ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, నియోజకవర్గాల వారీగా భద్రపరిచిన ఈవీఎంలను పార్టీ ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి, సంబంధిత రిజిస్టర్లలో …
Read More »పుష్కరాలకు ముందే అభివృద్ధి పనులను పూర్తి చెయ్యాలి
-శాఖల మధ్య సమన్వయంతో పని చేయడం ముఖ్యం – మంత్రి కందుల దుర్గేష్ – ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్లోని పీజీ ఆర్ ఎస్ సమావేశ మందిరంలో గోదావరి పుష్కరాలు – 2027 ఏర్పాట్ల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షతన ప్రజా ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్న విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించబడింది. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన అన్ని శాఖల నుంచీ పూర్తి స్థాయి హేతుబద్ధ నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి …
Read More »జియంసి ఆదాయ పెంపుకు చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న సమగ్ర సర్వే లో గుర్తించిన అన్, అండర్ అస్సేస్మేంట్లను, అనధికారిక ట్యాపు మరియు యూ.జి.డి కనెక్షన్లను రెగ్యులరైజ్ చేయుట ద్వారా జియంసి ఆదాయ పెంపుకు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. శనివారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, రెవిన్యూ విభాగాల సమీక్షా సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, …
Read More »భవన నిర్మాణాలు క్రమబద్దీకరించుకొనుటకు బిపిఎస్ స్కీం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ నుండి నిర్దేశిత అనుమతి లేకుండా, అనుమతి పొందిన ప్లానుకు భిన్నంగా ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీలోపు నిర్మించిన భవనాలను బిపిఎస్ ద్వారా క్రమబద్దీకరించుకొనే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నం.225 జారీ చేసిందని, నగర ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిర్దేశిత అనుమతి లేని, అనుమతి తీసుకున్న ప్లానుకు భిన్నంగా …
Read More »
Prajavartha Online Telugu News