-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -18 నెలల కాలంలో హామీలన్నీ నెరవేర్చాం -అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపు -చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి వెల్లువ -ఓర్వలేకపోతున్న జగన్, వైసీపీ నాయకులు -రప్పా…రప్పా…అంటూ బెదిరింపులు -దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టం ఉక్కుపాదం : మంత్రి సవిత -మోదా పంచాయతీలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత పరిగి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : మా ప్రభుత్వం నిబద్ధతతో పాలిస్తోందని, రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రాష్ట్ర బీసీ, …
Read More »Monthly Archives: December 2025
రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించింది. ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు 2025 ఏడాది నాంది పలికింది. ఏ రంగంలో చూసినా…2025 కేవలం ఒక గడిచిన సంవత్సరం కాదు…. నాటి విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ను వికాసం వైపు నడిపించిన గొప్ప మలుపు. ఎన్నో సంక్షోభాలను, సమస్యలను, సవాళ్లను అధిగమించి గొప్ప పురోగతి సాధించిన సంవత్సరంగా …
Read More »గిరిజన మహిళలకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక
-సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు -పవన్ కళ్యాణ్ చొరవతో… దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మాణం -కురిడీ మాటా మంతిలో సమస్యను ఉపముఖ్యమంత్రి కి వివరించిన గిరిజన మహిళ -వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సన్నద్ధం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిజన మహిళల్లో గర్భస్రావాలు, రక్తహీనత తదితర రుగ్మతలకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియా నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అరకు …
Read More »మనమిత్రలో ద్రవిడ యూనివర్సిటీ ఫలితాలు
-మొట్ట మొదటి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాల విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం మొట్టమొదటి సారిగా యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థులకు విడుదల చేయనుంది. ఈ మేరకు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులకు తెలియజేశారు. గురువారం ఉదయం 10 గంటలకు సెమిస్టర్ ఫలితాలను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా విడుదల చేయనున్నారు. తద్వారా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన మొట్టమొదటి యూనివర్సిటీగా ద్రవిడ యూనివర్సిటీ గుర్తింపు …
Read More »రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో రైల్వే కోడూరు ప్రజలు సంతోషంగా ఉన్నారు..
-ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: రైల్వే కోడూరు ఏం.ఎల్. ఏ ఆరవ శ్రీధర్ -మరింత వేగవంతంగా, ప్రజలకు సులభంగా సేవలు అందించేలా అధికారులు పని చేయాలి. -ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైల్వే కోడూరు, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పునర్విభజన అనంతరం పరిపాలన వ్యవస్థ మరింత వేగవంతంగా, ప్రజలకు సులభంగా సేవలు అందించేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లాలో కలిసిన రైల్వే …
Read More »పియం శ్రీ పధకంపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పియం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా)పధకాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.వివిధ జాతీయ ప్రాజెక్టులు,పియం శ్రీ తదితర అంశాలకు సంబంధించి బుధవారం ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రగతికి సంబంధించి 50వ వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా పియం శ్రీ పధకం గురించి ప్రధాని మోడి మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పధకమైన …
Read More »డీఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వ ఐటీఐ మరియు డీఎల్టీసీ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సర క్యాలెండర్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ బుధవారం అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు పెంచాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనికి స్పందించిన ప్రధాన కార్యదర్శి ఈ అంశంపై సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, డిపార్ట్మెంట్లోని రెగ్యులర్ …
Read More »పోలవరం ప్రాజెక్టులో 18నెలల్లో 13 శాతం పనులు పూర్తి చేశాం
-నిర్వాసితులకు ఏడాదిలోనే 1894 కోట్లు విడుదల చేశాం. -జనవరి మొదటి వారంలో వెలిగొండ పనులను పరిశీలిచనున్న సిఎం. -జలవనరుల శాఖ సమీక్ష లో మంత్రి నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం పనుల పురోగతిని కళ్ళుండి చూడలేని కబోదిలా వైఎస్ఆర్సిపి పార్టీ తయారైందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దుయ్యబట్టారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైయస్సార్సీపి కరపత్రిక సాక్షిలో పోలవరం పనుల పురోగతిపై విమర్శలు చేయడం …
Read More »ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్
-ఫ్లెమింగో ఫెస్టివల్ ను పండుగ వాతావరణం లో చేపడుతాం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సూళ్లూరుపేట, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ – 2026 ను అత్యంత ప్రజారంజకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు.బుధవారం సూళ్లూరుపేట లోని స్థానిక టీవీ ఆర్ఆర్ కళ్యాణ మండపం లో ఏర్పాటుచేసిన ఫ్లెమింగో ఫెస్టివల్–2026 నిర్వహణపై కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు జూ క్యూరేటర్ సెల్వం, సూళ్లూరుపేట శ్రీకాళహస్తి ఆర్ డి ఓ …
Read More »సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
-అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత -4 గంటలపాటు శ్రమించడంతో తల్లీబిడ్డ క్షేమం -ఇదే స్ఫూర్తిని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రి అసాధారణ, అరుదైన ఘటనకు వేదికగా నిలిచింది. ఈ ఆసుపత్రిలో సూపర్ స్పెషాల్టీ సదుపాయాలు లేకున్నా వైద్యులు శ్రమతో కూడుకున్న ప్రసవాన్ని కూడా సహజంగా జరిపారు. దీంతో పండంటి మగ బిడ్డకు తల్లి జన్మనిచ్చింది. శిశువు బరువు 4.8 కేజీలు. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. ఈమెకు …
Read More »
Prajavartha Online Telugu News