Breaking News

Daily Archives: December 1, 2025

పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి

-విజన్ తోనే అభివృద్ధి – కోకాపేట భూముల ధరలే దీనికి ఉదాహరణ -కూటమికి ప్రజాసంక్షేమమే పరమావధి -18 నెలల్లో పెన్షన్ల కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు -చింతలపూడి లిఫ్ట్ పూర్తి చేసి రైతులకు నీరిస్తాం -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చాలా ప్రమాదకరం -ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏలూరు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 18 నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే రూ.50,763 కోట్లు ఖర్చు చేశామని, …

Read More »

ప్రైవేటు ఆల‌యాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

-పండుగ‌ల సీజ‌న్ వ‌స్తోంది…ర‌ద్దీ ఉంటుంది -ఆల‌య నిర్వాహ‌కులు చేసే ఏర్పాట్లపై ప‌ర్య‌వేక్ష‌ణ పెట్టండి -ఆల‌యానికి వ‌చ్చే భ‌క్త‌ల ర‌ద్దీపై ముందుగా తెలిపి బందోబ‌స్తు ఏర్పాటు చేసుకోవాలి -అధికారుల‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్వి కె. విజ‌యానంద్ ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రైవేటు ఆల‌యాలు, అందులో భ‌క్తుల ర‌ద్దీ ప‌ట్ల అధికారులు ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ అధికారుల‌ను ఆదేశించారు. స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్‌లో ఆ సంస్థ కార్య‌క‌లాపాలు, పీపుల్స్ ప‌ర్సెప్ష‌న్‌పై ఆయ‌న సోమ‌వారం స‌మీక్ష …

Read More »

ఏపీలో ప్రపంచంలోనే మెరుగైన పెన్షన్ పథకం

-కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి–సంక్షేమం రెండు కళ్లు -తిరుపతి కేంద్రంగా అధ్యాత్మక పర్యాటకం, పరిశ్రమలతో రాయలసీమ జోన్ అభివృద్ధి తిరుపతి, , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్న దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని రెవెన్యూ, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల జీవకోన 48, 49 వార్డులలో ఎన్టీఆర్ …

Read More »

ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం

-గ్లోబల్ బ్రాండ్‌గా నిలుస్తోన్న తెలుగు సినిమాలు -దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఏపీని నిలుపుతాం -ఏపీలో సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరిస్తాం -భారత దేశ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తాం.. కలిసి పనిచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం -ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక ఫిల్మ్ స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ సౌకర్యాలను నిర్మించే వెంచర్లకు ఏపీ ప్రభుత్వం తరపున సంపూర్ణమైన మద్దతు …

Read More »

దేశంలో రూ. 4వేలు పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంద్రప్రదేశ్ చారిత్రాత్మక నిర్ణయం

-ఎలాంటి ఆధారం లేని నిరుపేదలకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గొప్పవరం. -జిల్లాలో 2,60,036 మందికి రూ 113.72 కోట్లు పంపిణీ. -వృద్ధులు తలెత్తుకొని జీవించేలా చేసిన కూటమి ప్రభుత్వం -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో ఉదయం 7గంటలకే అవ్వ తాతలు, దివ్యాంగులు, వితంతువులు, తదితర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లును ఇంటింటికి స్వయంగా వెళ్ళి నిరాధారణకు గురైన నిరుపేదల మంచి చెడు యోగక్షేమాలను, ఆరోగ్య వివరాలను, గ్రామ, కుటుంబ …

Read More »

గద్దలా పంచాయతీ నిధులు తన్నుకుపోయాడు

-జగన్ పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విసుర్లు -కూటమి రాకతోనే పంచాయతీలకు నిధులు -గ్రామాల్లో పరుగులు తీస్తున్న అభివృద్ధి -పెనుకొండలో 18 విలేజ్ క్లినిక్ లకు రూ.10.50 కోట్లు మంజూరు -అర్హులకు త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు -సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు : మంత్రి సవిత -సానిపల్లిలో పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సవిత -రూ.38 లక్షలతో నిర్మించిన రోడ్డు ప్రారంభోత్సవం రొద్దం/పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి …

Read More »

సంక్షేమ పింఛన్ల అమలులో దేశంలోనే ఏపీ తొలి స్థానం

-కూటమి ప్ర‌భుత్వంలో సంక్షేమ పెన్ష‌న్లకు రూ.34 వేల కోట్లు ఖర్చు -గత ప్రభుత్వంలో ఒక్క స్పౌజ్ పెన్ష‌న్ కూడా ఇవ్వలేదు -కూటమి ప్రభుత్వం వ్యవసాయ పనిముట్లను రాయితీతో అందిస్తోంది -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని సంక్షేమ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఎన్టీఆర్ భ‌రోసా పెన్ష‌న్లు ఇచ్చేందుకే రూ.34 వేల కోట్లకు పైగా ఖ‌ర్చు చేస్తుంద‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. అద్దంకి మండ‌లం, మైల‌వ‌రం గ్రామ పంచాయితీ …

Read More »

ప్ర‌భుత్వ వైద్య రంగంలోకి సేవ‌లందించేందుకు ముందుకు రావాలి

-వైద్య విద్యార్థుల‌కు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపు -మంత్రిగా తాను కూడా మెడిక‌ల్ స్టూడెంట్‌నే-మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ -వైద్య రంగంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న‌ పీఎం న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు నాయుడు చిన్నఅవుట్‌ప‌ల్లి(కృష్ణా జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్య‌ను పూర్తి చేశాక‌ ప్ర‌భుత్వ వైద్య రంగంలో సేవ‌లందించేందుకు ముందుకు రావాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పిలుపునిచ్చారు. నిరుపేద‌ల‌కు సేవ చేసే భాగ్యం ప్ర‌భుత్వ వైద్య రంగంలో క‌లుగుతుంద‌న్నారు. ‘న‌న్ను డాక్ట‌ర్ ని చేయాల‌ని …

Read More »

ఆంధ్రప్రదేశ్ GST వసూళ్లు 2025 నవంబర్ వరకు 5.80% వృద్ధి.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GST 2.0 సంస్కరణల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంది. 2025 నవంబర్ వరకు నికర GST వసూళ్లలో 5.80% వృద్ధిని నమోదు చేసింది. ఈ పురోగతి 2025లో రాష్ట్రంలో పెరిగిన ఆర్థిక కార్యకలాపాలు, అలాగే పన్ను చెల్లింపుదారులలో కట్టుదిట్టమైన అనుసరణ, అమలు చర్యల వల్ల సాధ్యమైంది. అయితే, రాష్ట్రం 2025 నవంబర్‌లో మోస్తరు GST వసూళ్లను నమోదు చేసింది. దీనికి కారణం 22-09-2025 నుండి అమల్లోకి వచ్చిన GST 2.0 రేటు తగ్గింపులు ఆటోమొబైల్‌, సిమెంట్‌, …

Read More »

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణి చేసిన క్లస్టర్ ఇంచార్జి యేదుపాటి రామయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 42వ డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని కాలనీ సచివాలయం దగ్గర మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో మనందరం చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై హింసాత్మాక చర్యలను పోస్తాయిస్తూ పరిపాలించాడు కానీ నేడు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరికి పథకాలు అందే …

Read More »