Breaking News

Daily Archives: December 2, 2025

వినియోగదారే విద్యుత్ ఉత్పత్తిదారు

-ప్రభుత్వ భవనాలపై విస్తృత స్థాయిలో సౌర విద్యుత్ ఉత్పత్తి -ఫెర్రో అల్లాయ్స్‌కు మరో ఏడాది ప్రోత్సాహకాలు పొడిగింపు -ఆర్టీసీకి త్వరలోనే వెయ్యి ఈవీ బస్సులు -రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు -ఎనర్జీ రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో కార్యారూపం దాల్చాలి -పీపీఏల రద్దుతో ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపిన గత పాలకులు -విద్యుత్ వ్యవస్థల సమర్ధ నిర్వహణతో భారాన్ని జీరో చేశాం -విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

స్క్రబ్ టైఫస్ వ్యాధిపై అవగాహన కల్పించండి

-వ్యాధి తీవ్రత పెరగక ముందే చికిత్స అందించండి -స్క్రబ్ టైఫస్ కేసులు నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష -స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని తెలిపిన అధికారులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారిన పడి చందక రాజేశ్వరి అనే …

Read More »

ఉత్తరాంధ్రలో మెటల్ క్లస్టర్

-ఖనిజ ఉత్పత్తుల కంపెనీలను ప్రొత్సహించాలి -ఏపీ ఎండీసీని బలోపేతం చేయాలి -గనుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఎండీసీని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గనుల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో గనుల తవ్వకాలు… ఉచిత ఇసుక అమలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”లీజుకిచ్చిన గనులు కాకుండా… ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ తవ్వకాలు …

Read More »

రేపు తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

-నల్లజర్లలో “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ లో పాల్గొననున్న ముఖ్యమంత్రి -విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి హాజరు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు తూర్పు గోదావరి జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం జరగనున్న రెండు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు ఉదయం గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరగనున్న “రైతన్నా… మీ కోసం” వర్క్ షాప్ లో పాల్గొననున్నారు. గత నెల 24వ తేదీ నుంచి 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ ఆర్టీజీఎస్

-ఈ నెలాఖరు నుంచి డేటాలేక్ ద్వారా సమాచార విశ్లేషణ -ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌరసేవలు -ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో …

Read More »

సరికొత్త ఆవిష్కరణలకు పట్టం కడదాం

• గుర్తింపు, భద్రత, ప్రోత్సాహంపై దృష్టి • కొత్త ఆవిష్కరణలను గుర్తించిన వెంటనే పేటెంట్ • స్టార్టప్ లకు ప్రోత్సాహం, పారిశ్రామిక అనుసంధానం ముఖ్యం • రక్షణకు భరోసా ఇస్తే సమాజం నుంచి కొత్తతరం ఆవిష్కర్తలు బయటికి వస్తారు • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రోత్సాహం, నిధులు సమకూర్చడం కీలకాంశం • గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియాలో భాగస్వామ్యానికి కృషి • శాస్త్ర, సాంకేతిక శాఖ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం …

Read More »

ప్రయాణీకుల-బస్సు భద్రతా చట్టాన్ని తీసుకురండి ..

-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికి సంబంధించిన కీలకమైన రవాణా మరియు భద్రతా విషయాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చ‌ర్చించిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. ఢిల్లీలో ఎంపీ బ‌స్తిపాటి నాగ‌రాజుతో క‌లిసి కేంద్ర మంత్రిని.. మంత్రి టీజీ భ‌ర‌త్ క‌లిశారు. ఇటీవ‌ల బ‌స్సు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన‌ విష‌యాన్ని గుర్తు చేశారు. క‌ర్నూలు …

Read More »

ప్రాజెక్టుల శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఆహ్వానించిన మంత్రి టీజీ భ‌ర‌త్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క అధునాతన రక్షణ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. మంత్రి టీజీ భ‌ర‌త్ ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ని క‌లిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రధాన రక్షణ తయారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడానికి అధికారికంగా ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా డిఫెన్స్ …

Read More »

స్నేహపూర్వక పెట్టుబడులకు ఏపీ సరైన గమ్యస్థానం

-2 రోజుల పాటు ముంబయిలో జరిగిన 12వ సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్‌-2025లో పలువురు ఇన్వెస్టర్లతో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి చలనచిత్ర పరిశ్రమను, పర్యాటకాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇన్వెస్టర్లకు దిశానిర్దేశం చేసిన మంత్రి కందుల దుర్గేష్, టూరిజం ఎండీ, ఏపీటీఏ సీఈవో ఆమ్రపాలి కాట -చలనచిత్ర నిర్మాణం, పర్యాటక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పెట్టుబడి అవకాశాలను, కల్పించే ప్రోత్సాహకాలు, రాయితీలపై ఇన్వెస్టర్లకు స్పష్టత -ప్రపంచ పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, పెట్టుబడులకు ఆహ్వానం పలికిన మంత్రి దుర్గేష్ …

Read More »

లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ( వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర) ఛైర్మెన్,

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమృత్ 2.0 – ఆంధ్రప్రదేశ్ లోని 104 పట్టణాలలో 552 ప్రాజెక్టులు ద్వారా ప్రజలకు సురక్షిత త్రాగునీటి సరఫరా మరియు శులభతర జీవనానికి అవసరమైన మౌలికసదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర మరియు ఆర్థిక సంఘం నిధుల వాటాతో 8,517.69 కోట్ల రూపాయిలను ప్రధాని నరేంద్ర మోడీ జీ – ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు “ డబుల్ ఇంజన్ సర్కార్ “ కేటాయించడం రాష్ట్రానికి శుభపరిణామం. 2014 – 19 మధ్య అమృత్ 1.0 లో …

Read More »