-Kerala Govt. Extends Full Support to ADEETIE Scheme -Kerala Extends Full Backing to ₹1,000-Crore ADEETIE Scheme to Boost MSME Energy Efficiency -Kerala to Prepare Comprehensive Action Plan to Make ADEETIE a National Role Model -KR Jyothi Lal, Additional CS (Finance), Urges DG–BEE to Expand ADEETIE to More Kerala MSME Clusters -Kerala Thanks Centre for Selecting the Kochi Fisheries Cluster Under …
Read More »Daily Archives: December 3, 2025
నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన గౌతమ్ అదాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అదాని గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదాని భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అదాని గ్రూపు చేపట్టిన మౌళిక సదుపాయాల ప్రాజెక్టులు, రానున్న రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై ఈ సమావేశంలో చర్చించారు.
Read More »విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి సీఎం ఏడు వరాలు
-దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం -అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహిస్తాం -రాజధానిలో పాటు ప్రతి జిల్లాలో దివ్యాంగ భవనం ఏర్పాటు -గత ప్రభుత్వం దివ్యాంగులపై కక్షతో దాడులు చేసింది -అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు -అంధుల మహిళా ప్రపంచ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి నగదు ప్రోత్సాహకాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులను అన్ని రంగాల్లోనూ ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ విభిన్న …
Read More »వ్యవసాయం లాభసాటికి పంచసూత్రాలు
-ఆహార అలవాట్లకు అనుగుణంగా సాగు పద్దతులు ఉండాలి -వ్యవసాయ అనుబంధ రంగాలపైనా రైతన్నలు దృష్టి పెట్టాలి -అంతర పంటలతో అధిక ఆదాయం -విద్యుత్ ఛార్జీలు పెంచబోం -గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు…ఖజానా ఖాళీ చేశారు – రైతన్నా..మీకోసం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -అంతరపంటల పరిశీలన, మేలు సాగు విధానాలు పాటిస్తున్న రైతులకు సీఎం సన్మానం నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, అన్నదాతకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళికతో ముందుకెళుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం …
Read More »ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాము
• ఉప్పాడ మత్స్యకారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం • సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన • మత్స్యకారులకు అదనపు ఆదాయం తెచ్చేలా ప్రణాళిక • మత్స్యకారుల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ • తమిళనాడు, కేరళకు అధ్యయనం కోసం ఉప్పాడ మత్స్యకారులతో ప్రత్యేక బృందాలు • గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా • చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు …
Read More »దివ్యాంగులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులు గోగన ఆదిశేషు, శెట్టివారి రఘులతో ముచ్చటించారు. మార్కాపురానికి చెందిన రఘు, బాపట్లకు చెందిన ఆదిశేషుల జీవనం, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తున్న దివ్యాంగుల జీవితాలు ఎందరికో స్ఫూర్తిగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా వారిద్దరికీ జ్ఞాపికలు అందించారు. వారిద్దరూ మాట్లాడుతూ ‘కూటమి ప్రభుత్వం పింఛను మొత్తాన్ని పెంచడం మూలంగా తమ జీవనానికి ఒక …
Read More »సహజ ప్రసవాలు పెంచేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి
-10వ తేదీ నుంచి 370 మంది గైనిక్ వైద్యులకు ప్రత్యేక శిక్షణ -రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సహజ ప్రసవాలు పెంచేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే గైనికాలజిస్టులకు తొలిసారిగా ‘అసిస్టెడ్ వెజైనల్ డెలివరీ’ విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ విధానంలో ప్రధానంగా వాక్యూం ఎక్స్ట్రాక్షన్ (బిడ్డ తలపై చిన్న కప్పులా ఉండే పరికరం), ఫోర్సెప్స్ (రెండు మెటల్ స్పూన్ ఆకారపు పరికరం) …
Read More »సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా
-అనారోగ్యంతో మరణించిన డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమవసతి గృహాల విద్యార్థుల కుటుంబాలకు భరోసాగా సాంత్వన పథకం కింద రూ. 3 లక్షల ఎక్స్ గ్రేషియా -సాంత్వన పథకం కింద రూ.5 కోట్లతో నిధి -దేశంలో ఏ రాష్ట్రంలో పేద విద్యార్థులకు ఇలాంటి పథకం లేదు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి/ తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులాలు, సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే …
Read More »నియోజకవర్గంలో 40 ఎకరాల్లో సొంత ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేసి రైతులకు ఉచితంగా పంట ఇస్తా
-లాభ దాయకంగా ఉండే పంట వేయాలి -యాంత్రీకరణ వ్యవసాయంతో లాభం నూజివీడు/ఆగిరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు నియోజకవర్గం ఆగిరపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తొలుత ప్రకృతి వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్ల్స్ ప్రదర్శించి వివరాలు అడిగి తెలుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ గత వ్యవసాయానికి నేటి వ్యవసాయానికి చాలా తేడా ఉందని …
Read More »
Prajavartha Online Telugu News