* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత * పంచాయతీరాజ్ లో నూతన సంస్కరణలు హర్షణీయం * ఒకే గొడుగు కిందకు అన్ని కార్యాలయాలు * డీడీవో కార్యాలయాలతో ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారాలు * డిప్యూటీ సీఎం పవన్ సేవలు ప్రశంసనీయం * అభివృద్ధికి, ఉద్యోగుల సంక్షేమానికి పవన్ సమ ప్రాధాన్యం * ప్రజావేదికను జగన్ కూలిస్తే… * పాలనా సౌలభ్యం కోసం మేం కార్యాలయాలు నిర్మిస్తున్నాం… : మంత్రి సవిత * డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించి మంత్రి సవిత * …
Read More »Daily Archives: December 4, 2025
నేటి నుండి నగరంలో హస్తాకళల ఉత్పత్తులు మరియు అమ్మకాలు
– దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా ఉత్పత్తులు ఒకే వేదికపై ప్రదర్శన – ఉత్పత్తి దారులచే నేరుగా అమ్మకాలు – అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తి బాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళలను ప్రోత్సహించి కళాకారులను ఆదరించి వారికి ఆర్థిక తోడ్పాటును అందించాలని అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ట్రైనింగ్స్) మోకా సత్తి బాబు తెలిపారు. స్థానిక ఆటోనగర్ బస్టాంట్ ఎదురుగా గల శ్రీ సాయి బాబా కళ్యాణ మండపంలో ఎపిట్కో ఆధ్వర్యంలో …
Read More »త్వరలో అందుబాటులోకి మరో ఏడు కొత్త ఇసుక రీచ్లు!
– ప్రస్తుతం 9 రీచ్లలో 7.27 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక – అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం అమలు – ఉల్లంఘనలు జరక్కుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేయడం జరుగుతోందని.. ఇకపైనా ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇసుక సరఫరా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, త్వరలో ఏడు కొత్త రీచ్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. …
Read More »నావికాదళ మాజీ సైనికులు కుటుంబసభ్యులకు అవగాహన సదస్సు.
-సైనిక సంక్షేమ అధికారిణి కె. కళ్యాణ వీణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నావికాదళ మాజీ సైనికులు కుటుంబసభ్యులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 5వ తేదిన నావి హెడ్క్వార్టర్స్ ఈస్టర్న్ నావెల్ కమాండ్. ఐఎన్ఎస్ కళింగ అధికారులతో నేవి మాజీ సైనికులు కుటుంబ సభ్యులతో ముఖాముఖి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ అధికారిణి కె. కళ్యాణ వీణ ఒక ప్రటనలో తెలిపారు. నేవీకి చెందిన మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కొరకు అమలు చేస్తున్న స్కాలర్షిప్పులు …
Read More »ఎస్సీ, ఎస్టీలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు
– వేధింపుల నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయండి – కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయండి – జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ (డీవీఎంసీ) సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ – పీఎంఏజీవై పథకం ద్వారా ఎస్సీ గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని అధికారులకు ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీలపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని..చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ …
Read More »పటిష్ట వ్యవస్థలతోనే అభివృద్ధి పరుగులు..
– డీడీవో కార్యాలయాల ద్వారా మరింత అభివృద్ధికి వీలు – సమన్వయంతో సరైన సేవలందిద్దాం.. – వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనలకు సమష్టిగా కృషిచేద్దాం – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవస్థలు ఎంత బలంగా ఉంటే అభివృద్ధి అంత బాగా పరుగులు తీస్తుందని.. డివిజనల్ డెవలప్మెంట్ అధికారి (డీడీవో) కార్యాలయాల ద్వారా మరింత ప్రగతికి వీలుంటుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య అన్నారు. పంచాయతీరాజ్ …
Read More »డిసెంబర్ 18,19,20 తేదీల్లో రాష్ట్ర యువజనోత్సవాలు యువ-2025
– యువతలో నైపుణ్యాలు వెలికితీయడమే ప్రధాన లక్ష్యం – యువజన సేవల శాఖ కమిషనర్ భరణి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువతలో నిక్షిప్తమైన నైపుణ్యాలను వెలికితీయడమే యువజన మహోత్సవం యువ -2025 లక్ష్యమని యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి తెలిపారు. రాష్ట్ర యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర యువజన మహోత్సవం యువ- 2025 నిర్వహణపై గురువారం స్థానిక ఇందిరా గాందీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయంలో యువజన సేవల శాఖ కమిషనర్ ఎస్. భరణి …
Read More »ఉమ్మీద్ పోర్టల్ గడువు కేంద్రం మరొక రోజు పొడిగించింది
– ఏపీ వక్ఫ్ బోర్డ్ దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచింది. – 100 శాతం డేటా అప్లోడ్ & అప్రూవల్ పూర్తి చేసింది. – ప్రతి రోజును ‘ఇదే ఆఖరి రోజు’ అని భావించి శ్రమించారు. – వక్ఫ్ సిబ్బంది యొక్క రాత్రింబవళ్ళ శ్రమే ఈ విజయానికి కారణం. – వక్ఫ్ సిబ్బంది అంకిత భావమే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలిపింది. – సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, ఫరూక్ ల సహకారం అత్యంత విలువైనది. – షేక్ అబ్దుల్ అజీజ్, ఏపీ …
Read More »మోసపు మాటలతో రైతులను మోసం చేయాలని చూడటం సరికాదు
-రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం లో ఇదే రోజుకు 5 లక్షల 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వ హయాంలో ఇదే రోజు వరకు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2 లక్షల 48 వేల మంది రైతుల నుండి కొనుగోలు చేయడం ఒక రికార్డు అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ …
Read More »మంత్రి నాదెండ్ల మనోహర్ను కలిసిన కేరళ సివిల్ సప్లై బృందం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేరళ రాష్ట్ర సివిల్ సప్లై కార్పోరేషన్ ఎండీ జయకృష్ణ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఈరోజు విజయవాడలోని కానూరు సివిల్ సప్లై భవన్లో ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య సివిల్ సప్లై వ్యవస్థలో కొనసాగుతున్న సంస్కరణలు, వినియోగదారుల సేవల మెరుగుదల, ధాన్యం కొనుగోలు విధానాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండీ ఢిల్లీ రావు, IAS మరియు …
Read More »
Prajavartha Online Telugu News