-పబ్లిక్ పరీక్షల ఫీజు కింద రూ.2,60,875 చెల్లింపు -ధర్మవరం నియోజకవర్గంలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది విద్యార్థులకు ఉపశమనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్ధులపట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రేమాభిమానాన్ని కనబరిచారు. తాను ప్రాతినిథ్యం వహించే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,087 మంది. పదో తరగతి విద్యార్థుల పబ్లిక్ పరీక్షల ఫీజును తానే స్వయంగా చెల్లించారు. ఒక్కొక్క విద్యార్థి రూ. 125 చొప్పున ఫీజును …
Read More »Daily Archives: December 5, 2025
కూటమి పాలనపై జగన్ తప్ప ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత * రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంతో జగన్ మైండ్ బ్లాంక్ * సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు అబద్ధాలతో ప్రచారాలు * గత ప్రభుత్వంలో హాస్టళ్లను, గురుకులాలను గాలికొదిలేశారు * పరకామణి చోరీ చిన్న నేరమా..? * వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గుండు సున్నా ఖాయం : మంత్రి సవిత * సోమందేపల్లి జెడ్పీ హైస్కూల్లో జరిగిన మెగా పీటీఎంలో పాల్గొన్న మంత్రి సవిత సోమందేపల్లి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జగన్ …
Read More »స్క్రబ్ టైఫస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి… : ఎంపీ గురుమూర్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, వైద్య శాఖ అత్యంత అప్రమత్తంగా ఉండాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ అత్యధికంగా నమోదవుతున్న జిల్లాల్లో చిత్తూరు ముందంజలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోందని ఎంపీ తెలిపారు. తిరుపతి జిల్లాలో కూడా కేసులు పెరుగుతున్నాయి కావున ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా …
Read More »వయోవృద్ధుల పోషణ, డిజిటల్ మోసాల నియంత్రణకు చట్టాలు సవరించాలి
-పార్లమెంట్లో రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి న్యూఢల్లీి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంట్లో వయోవృద్ధుల గౌరవప్రద జీవనం, డిజిటల్ యుగంలో వినియోగదారుల రక్షణ కోసం రెండు కీలక ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారు. మారుతున్న సామాజిక, సాంకేతిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనలతో బిల్లులో పలు సవరణలు సూచించినట్లు ఎంపీ తెలిపారు. ఈ …
Read More »‘కలలకు రెక్కలు’ పథకంతో విదేశీ విద్యకు సహకారం
-పావలా వడ్డీకే విదేశీ విద్య రుణాలు -త్వరలో స్డూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్టనర్షిప్ సమ్మిట్ -మూడేళ్లల్లో ఆంధ్రప్రదేశ్ విద్యా విధానానికి దేశంలోనే గుర్తింపు దక్కాలి -పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించాలి… మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి -ప్రైవేట్ కంటే ప్రభుత్వ స్కూళ్లల్లోని టీచర్లే బెస్ట్ -విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తోన్న మంత్రి లోకేష్కు అభినందనలు -మెగా పేరెంట్ టీచర్ మీటింగ్-3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -భామిని ఏపీ మోడల్ స్కూలును పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు పార్వతిపురం మన్యం జిల్లా, భామిని, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు హాజరుకావాలని ఆహ్వానం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరప తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను దావోస్ సమ్మిట్ …
Read More »విద్యార్థులను దేశానికి పనికొచ్చే శక్తులుగా తయారు చేయాలి
• తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం అవసరం • కేరళ తరహా విద్యావిధానం అమలు అవసరం • రాష్ట్ర ఐ.టి., మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో చేపట్టిన మెగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలు మంచి ఫలితాలు ఇస్తాయి • జెన్ జీ కాలంలో విభిన్న రంగాల్లో సృజన అందరికీ అవసరం • పుస్తకాలు చదవడం మనల్ని ఉన్నతంగా నిలబెడుతుంది… గ్రూప్ లైబ్రరీలు ఏర్పాటు కావాలి • గంజాయి, మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని కలిసికట్టుగా నిర్మిద్దాం • చిలకలూరిపేట …
Read More »గ్రామీణ ప్రజల ఆరోగ్యానికే కూటమి తొలి ప్రాధాన్యత
-అద్దంకి పరిధిలో 38 సబ్ హెల్త్ సెంటర్లు మంజూరు -వైసీపీ హయాంలో ప్రజారోగ్యం కాగితాలకే పరిమితం -ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి అడుగులు -అనుసంధానానికే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్య కుమార్ తో …
Read More »దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకం.
-గత ఏడాది తల్లికి వందనం క్రింద 67.50 లక్షలు మంది విద్యార్థిని, విద్యార్థులకు రూ 10 వేల కోట్లు అందజేశాము. -మెగా పేరెంట్స్ – టీచర్స్ ఆత్మీయ సమావేశాలు విద్యార్థులు బంగారు భవిషత్తుకు పునాధి. -రాజకీయాలకు అతీతంగా విద్యాభివృద్ధే మాలక్ష్యం. -యువతకు స్పూర్తిని కలిగించేలా ప్రథాతలు పేర్లతో ప్రభుత్వ పథకాలు . -రూ 97.40 లక్షలతో పాఠశాల ల్యాబ్లు, మౌళిక వసతుల భవనాలు ప్రారంభోత్సవాలు. -రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త : నూజివీడు జిల్లా పరిషత్తు ఉన్నత …
Read More »బెత్తం దెబ్బలు తీపి గుర్తులుగా మిగిలిపోవాలి
-దెబ్బలు తిన్న చేతులే… నేడు జాతీయస్థాయిలో సంతకాలు చేస్తున్నాయి -ఆనాటి విద్యార్థుల గురుభక్తిని నేటి విద్యార్థులతో పంచుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి -ఉపాధ్యాయులది, విద్యార్థులది గొప్ప అవినావభావ అనుబంధం : మంత్రి ఆనం నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆనాటి గురువుల బెత్తం దెబ్బలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయని, దెబ్బలు తిన్న అరచేతులే నేడు ఉన్నత స్థానాల్లో సంతకాలు చేస్తున్నాయని ఆనాటి సంగతులను, గురువుల గొప్పతనాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేటి తరం విద్యార్థులకు వివరించారు. ఇందుకు నెల్లూరు జిల్లా, …
Read More »
Prajavartha Online Telugu News