Breaking News

Daily Archives: December 6, 2025

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వకంగా గవర్నర్ తో సమావేశమయ్యారు.

Read More »

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి

-పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలి -గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరం -ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి -యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలి -సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించండి -ఉపాధి హామీ పథకం ఉద్యాన పంటలకు అనుసంధానం ద్వారా మంచి ఫలితాలు -అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు …

Read More »

నగరంలో సత్యభామ స్టూడియో షోరూమ్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఘనంగా సత్యభామ స్టూడియో షోరూమ్ ప్రారంభించబడింది. స్థానిక గురునానక్ కాలనీ నాలుగవ లైన్ లో శనివారం డిసెంబర్ 6 న సత్యభామ స్టూడియో షోరూమ్ గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవం సత్యభామ స్టూడియో షోరూమ్ అధినేత అయిన తాడికొండ సింధూర చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఈ సందర్భంగా సత్యభామ స్టూడియో షోరూమ్ అధినేత అయిన తాడికొండ సింధూర మీడియాతో మాట్లాడుతూ ఇది తమ మొదటి బ్రాంచ్ అని తమకు దుస్తుల వ్యాపారంలో 8 …

Read More »

ఎంబీబీఎస్ లో 60.72% సీట్లు పొందిన అమ్మాయిలు

-కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలోనూ వీరిదే హవా! -గడిచిన రెండేళ్లతో పోల్చితే 2025-26 ప్రవేశాల్లో 3.66% అధికం! -మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించిన ఆరోగ్య వర్శిటీ రిజిస్ట్రార్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఎంబీబీఎస్ లో 60.72% అమ్మాయిలే ప్రవేశాలు పొందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే 2025-26 విద్యా సంవత్సరంలో 3.66% అమ్మాయిల ప్రవేశాలు పెరిగాయని తెలిపారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ఈ విద్యా సంవత్సరానికి సంబందించిన ప్రభుత్వ, …

Read More »

మంత్రి మాట‌తో హోమియో మందుల టెండ‌ర్ ధ‌ర 17 శాతం త‌గ్గింపు

-ఈ ఏడాది కొనుగోలులో రూ.2.21 కోట్లు ఆదా -రెండు సార్లు టెండ‌ర్లు పిలిచినా ఒక్క కేర‌ళ సంస్థే బిడ్ దాఖ‌లు -ధ‌ర విషయంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాదవ్ ఆదేశం -గ‌తంలో క‌ర్నాట‌క ధ‌ర‌ల కంటే 13 శాతం అధిక ధ‌ర‌తో కొనుగోలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రంలో దాదాపు రూ. 14 కోట్ల మేరకు హోమియో మందులు కొన‌డానికి ఆయుష్ విభాగం ప్ర‌తిపాదించింది. రెండు సార్లు టెండ‌ర్లు పిలిచినా కేర‌ళ ప్ర‌భుత్వ సంస్థ ఒక్క‌టే స్పందించింద‌ని, …

Read More »

రూఫ్ టాప్ సోలార్ పనులు వేగవంతం

– భూసేకరణను త్వరగా పూర్తి చేయండి – బీసీల కోసం 21 లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టం ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం మరియు అన్ని ఎన్ఆర్ఈడిసిఏపి ప్రాజెక్టులు, …

Read More »

ప్రజలందరూ సమాన హక్కులతో జీవించేలా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డా.బి.ఆర్ అంబేద్కర్… : పొనుగుపాటి శ్రీనివాస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతి సందర్భంగా శనివారం ఆలిండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ ఆఫీస్ లో ఆలిండియా బహు జన్ సమాజ్ పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరుపబడిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొనుగుపాటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమ అభివృద్ధికి డా. బి. ఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలు అందించారన్నారు. దేశంలోని ప్రజలందరూ సమాన …

Read More »

ఆర్ పి ఐ (బి ఆర్) సెంట్రల్ ఆఫీసులో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఘన నివాళులు

-ఉప్పులేటి దేవి ప్రసాద్, ఆర్ పి ఐ (బి ఆర్) రాష్ట్ర అధ్యక్షులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుల మత రాజకీయ లకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఎదగాలంటే అది కేవలం అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆర్ పి ఐ (బి ఆర్) రాష్ట్ర అధ్యక్షులు ఉప్పులేటి దేవి ప్రసాద్ పేర్కొన్నారు. గురునానక్ కాలనీ ఆర్పిఐ పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆర్.పి.ఐ ఏపీ ప్రెసిడెంట్ …

Read More »

ఫిర్యాదుల స్వీకరణకు త్వరలోనే “మహళా కమిషన్ ఆన్లైన్ పోర్టల్”

– టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటుకు సన్నద్ధం – ‘పోష్’ చట్టంపై ఐసీసీ కమిటీలకు అవగాహన సెమినార్లు – అన్ని జిల్లాల కలెక్టర్లకు మహిళా కమిషన్ లేఖలు – బాపట్ల పర్యటనలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ వెల్లడి – శిశుగృహ, బాలసదన్, ఓహెచ్సీ సెంటర్ల సందర్శన బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల కోసం 4 అంకెలతో ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ తో పాటు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా బాధితుల నుంచి ఫీర్యాదుల …

Read More »

అక్రిడిటేషన్ లకు త్వరగా దరఖాస్తు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జర్నలిస్ట్ ల అక్రిడిటేషన్ లకు అర్హులైన జర్నలిస్ట్ లు త్వరగా దరఖాస్తు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జె.డి) టి. కస్తూరి కోరారు. శనివారం గుంటూరు సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ సందర్శనకు విచ్చేసిన ఆర్.జె.డి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అక్రిడిటేషన్ ప్రక్రియను వివరించారు. డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్రిడిటేషన్ లు జారీ చేయుటకు సిద్ధంగా ఉండాలని సంచాలకులు ఆదేశించి ఉన్నారని …

Read More »