మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకర జీవనం కోసం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజైనా సైకిల్ వాడి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం నివారించి పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి సిబ్బంది తో కలిసి సైకిల్ పై కలెక్టరేటుకు చేరుకుని అందరిలో స్ఫూర్తినింపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యాలయాల సిబ్బంది …
Read More »Daily Archives: December 6, 2025
అభివృద్ధి నిలయంగా ఏపీని మారుస్తున్నాం
– రాష్ట్ర అభివృద్ధే ఏకైక లక్ష్యంగా కూటమి పని చేస్తోంది – ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావేదిక – గతంలో సమస్యలు వినే నాధుడే లేక ప్రజలు అవస్థలు – నేడు ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ప్రజల్లోనే – పని చేసే ప్రభుత్వంపై నిందలేస్తే సహించేది లేదు – మచిలీపట్నం పార్టీ కార్యాలయం వద్ద ప్రజావేదికలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అభివృద్ధి కేంద్రంగా మలచడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుని పని చేస్తోందని రాష్ట్ర గనులు, …
Read More »సిఆర్డీఏ ఆధ్వర్యంలో పాయకాపురం టౌన్షిప్కు సంబంధించి “గ్రీవెన్స్ డే” నిర్వహణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సిఆర్డీఏ) వారు (మునుపటి వీజిటిఎం–యూడీఏ) ద్వారా అభివృద్ధి చేయబడిన పాయకాపురం టౌన్షిప్(రాజీవ్ గాంధీ నగర్) విజయవాడలో ప్లాట్లు, గృహాలు కేటాయింపు పొందినవారికి(Allottees) సంబంధించిన అలాట్మెంట్లు, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్, పెండింగ్ చెల్లింపులు, రెగ్యులరైజేషన్ తదితర సమస్యలను పరిష్కరించుటకు శనివారం గ్రీవెన్స్ డే నిర్వహించడం జరిగింది. విజయవాడ లెనిన్ సెంటర్లోని పాత ఏపీ సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ ఎస్టేట్స్ వింగ్ అసిస్టెంట్ మేనేజర్ బి.వినీష అర్జీలు …
Read More »“గ్రీవెన్స్ డే”లో అర్జీలు స్వీకరించిన సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ,భార్గవ తేజ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. గ్రామకంఠం సమస్యలు, వీధి పోట్లు, రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవ తేజ ఐఏఎస్ కి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని అదనపు కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల అధికారులు …
Read More »స్ఫూర్తి ప్రదాత.. డా. బీఆర్ అంబేద్కర్
– రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అడుగులేయాలి.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్ఫూర్తి ప్రదాత డా. బీఆర్ అంబేద్కర్ అని, మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ రాష్ట్ర, దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి …
Read More »రబీకి ఎరువులు సిద్ధం..
– అవసరానికి అనుగుణంగా అందుబాటులో వివిధ ఎరువులు – రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ఎరువుల వినియోగంలో అధికారుల సూచనలు పాటించాలి – భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను ఉపయోగించాలి – నానో, జీవన ఎరువుల వినియోగంపైనా దృష్టిపెట్టాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సన్నద్ధతా చర్యల్లో భాగంగా రబీ సీజన్కు వివిధ రకాల ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నామని.. ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం …
Read More »ఏపీసీపీడీసిఎల్ కార్యాలయం లో డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో గల విద్యుత్ నిలయం ఏపీసీపీడీసిఎల్ కార్యాలయం లో డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భం గా శనివారం నిర్వహించిన కార్యక్రమం లో సీఎండీ పి. పుల్లా రెడ్డి డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనం గా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో డైరెక్టరు టెక్నికల్ మురళీ కృష్ణ యాదవ్, డైరెక్టరు …
Read More »ఏపీ లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా శాఖ ఏర్పాటు చేయాలి
-కళా, సాంస్కృతిక వైభవానికి పెద్ద పీట వేస్తున్న కూటమి ప్రభుత్వం -సంగీతాన్ని భావితరాలకు వారసత్వంగా అందించాలి -సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే తమ లక్ష్యం -తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు కృష్ణవేణి సంగీత నీరాజనం -పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంగీత ప్రపంచంలో గురు, శిష్య పరంపర కొనసాగిస్తూ మనం ఆస్వాదించే సంగీత, సాహిత్య వారసత్వాలను భావితరాలకు అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ ల మంత్రి కందుల …
Read More »నేటి విజయ వీచిక.. భవిష్యత్తుకు కరదీపిక
– విజయ వీచిక డాక్యుమెంటు.. భావి ఉత్సవాలకు ఉత్తమ గైడ్ – సవాళ్లను అధిగమిస్తూ వినూత్నంగా దసరా ఉత్సవాలను నిర్వహించాం – ఇదే స్ఫూర్తితో భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చరిత్ర గతానికి అద్దం.. వర్తమానానికి పాఠం! మనం ఎంత చేసినా.. మరింత అభివృద్ధికి ఎప్పుడూ చోటు ఉంటూనే ఉంటుందని.. అందుకే దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని వినూత్నంగా ఎదుర్కొంటూ …
Read More »బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే…
-మోడీ, చంద్రబాబులు దొందూదొందే -సిపిఐ 100 ఏళ్ల ముగింపు వేడుకలు జయప్రదం చేయండి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో, రాష్ట్రంలో బూర్జువా రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వ్యాఖ్యానించారు. సిపిఐ విజయవాడ నగర సమితి విస్తృత సమావేశం మూలి శివన్నారాయణ అధ్యక్షతన విజయవాడ దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా దేశంలో, రాష్ట్రంలో పాలకులు …
Read More »
Prajavartha Online Telugu News