-మెకానిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ కి ముఖ్యఅతిథిగా హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టూ వీలర్స్ మెకానిక్స్ వాహనాల తయారీలో వస్తున్న సాంకేతికను అందిపుచ్చుకోవాలని, అందుకు కావాల్సిన సహాయ సహాకారలను అందిస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం కార్మికులు, శ్రామికులకు అండగా నిలబడి వారి ఆర్థికాభివృద్ది కి కృషి చేస్తోందన్నారు. న్యూ నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆద్వర్యంలో ఆదివారం విజయవాడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న రైల్వే స్టేడియం మెకానిక్స్ క్రికెట్ …
Read More »Daily Archives: December 7, 2025
కానూరు శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి దేవస్థాన కమిటీకి మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు
-ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు -అంగరంగ వైభవంగా ఆలయ చైర్మన్, ధర్మకర్తల ప్రమాణ స్వీకారం -ఆలయ అభివృద్ధితోపాటు, సేవా కార్యక్రమాలు చేయాలని, ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందేందుకు దేవస్థాన కమిటీ కృషి చేయాలని సూచన -ఆలయ అభివృద్ధికి, దేవస్థానం కమిటీకి మంత్రిగా సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు గ్రామంలో కొలువైన శ్రీ కొండాలమ్మ తల్లి అమ్మవారి ఆలయం నందు ఆలయ …
Read More »భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం
-మంత్రి కందుల దుర్గేష్ -డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన మంత్రి దుర్గేష్ -కేవీపీఎస్ చర్చ్ పేట యూత్ ఆధ్వర్యంలో 200 మందికి దుప్పట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రత్న, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోగలిగితే అదే ఆయనకు నిజమైన నివాళి అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ …
Read More »త్వరలోనే దివ్యాంగుల కోసం కమ్యూనిటీ హాల్
-మంత్రి కందుల దుర్గేష్ -దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తానని భరోసా నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు: దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, త్వరలోనే దివ్యాంగుల కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు పట్టణంలోని చర్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవానికి మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పలువురు దివ్యాంగులకు తినిపించారు. ఈ సందర్భంగా అన్ని అవయవాలు …
Read More »మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభం
-రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం -త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులను మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రోక్లైన్ ను నడిపారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాణ్యతలో …
Read More »మండలాల వారీగా GSWS సేవల సమగ్ర పర్యవేక్షణ
-కలెక్టరేట్ లో ఒక రోజు శిక్షణా కార్యక్రమం -పి వీణా దేవి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం జి ఎస్ డబ్ల్యూ ఎస్ వ్యవస్థలో అందిస్తున్న పౌర సేవలపై ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ జిల్లా జి ఎస్ డబ్ల్యూ ఎస్ అధికారి పి వీణాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు చేరవలసిన సేవల అమలుపై ప్రాథమిక అంశాలను విపులంగా తెలియజేశారు. డివిజన్ పరిధిలో కొవ్వూరు, …
Read More »డిసెంబర్ 8న జిల్లాలో ‘మీకోసం’ కార్యక్రమం
-కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 8వ తేదీ సోమవారం రోజున జిల్లా మొత్తం వ్యాప్తంగా కలెక్టరేట్ నుండి గ్రామ/వార్డు సచివాలయాల వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం” కార్యక్రమాన్ని యథాతథంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల అర్జీలను స్వీకరించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ఈ వేదిక ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అర్జీదారులు ముందుగానే meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే అర్జీల స్థితి తెలుసుకోవడానికి …
Read More »సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ – బిసి స్టడీ సర్కిల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణ
-స్క్రీనింగ్ పరీక్ష కు హాజరైన 126 మంది అభ్యర్థులు – ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్ – స్టడీ సర్కిల్ డైరెక్టర్ శశాంక రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సివిల్స్ కోచింగ్ కోసం అభ్యర్థుల ఎంపికకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఏడు కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలియ చేశారు. అందులో భాగంగా రాజమహేంద్రవరం బీసీ స్టడీ సర్కిల్లో స్క్రీనింగ్ పరీక్ష విజయవంతంగా నిర్వహించినట్లు బిసి స్టడీ సర్కిల్ డైరెక్టర్ బి శశాంక తెలియ …
Read More »ఈ నెల 8వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »డిసెంబర్ 8న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్. ఇలక్కియ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 1వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఎస్. ఇలక్కియ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, …
Read More »
Prajavartha Online Telugu News