కాణిపాకం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ వరసిద్ధి కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి పాలకమండలి ట్రస్ట్ నూతన బోర్డు ప్రమాణస్వీకార మహోత్సవం ఎంతో ఘనంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలో ఒకరిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరిప్రసాద్ మాట్లాడుతూ – నూతనంగా ఎన్నికైన బోర్డు చైర్మన్ మణి నాయుడు, అలాగే జనసేన పార్టీ తరపున బోర్డు …
Read More »Daily Archives: December 7, 2025
యోనెక్స్ -సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లోగో, పోస్టర్ ఆవిష్కరణ
-రాష్ట్ర నలుమూలల జాతీయస్థాయి పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి : ఎంపీ కేశినేని శివనాథ్ -ఏసీఏ తరుఫున స్టేడియాలు అభివృద్ది చేసేందుకు శాప్ తో కలిసి ప్రణాళిక -యోనెక్స్ -సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లోగో, పోస్టర్ ఆవిష్కరణ లోగో, పోస్టర్ విడుదల చేసిన ఎంపీ కేశినేని, శాప్ చైర్మన్ అనిమిని, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ -ఢిసెంబర్ 22 నుంచి 28 వరకు సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజయవాడ, నేటి పత్రిక …
Read More »
Prajavartha Online Telugu News