-ఆర్టీసీలో సేవలు మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోండి -డ్రోన్ సేవలు మరింత విస్తృతపరచాలి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పౌరులకు అన్ని సేవలూ ఆన్లైన్లోనే అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ దిశగా ఆయా శాఖలన్నీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ పై సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. సంక్రాంతి నుంచి ప్రజలకు అన్ని సేవలు ఆన్ లైన్లోనే అందజేయాలన్నారు. ఆన్లైన్లో సేవలు …
Read More »Daily Archives: December 8, 2025
2025-26 రెండో త్రైమాసికంలో 11.28 శాతం జీఎస్డీపీ వృద్ధి నమోదు
-రాష్ట్రస్థూల ఉత్పత్తిలో పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగాల పురోగతి -ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 17.11 శాతం జీఎస్డీపీ వృద్ధి లక్ష్యం -పరకామణి చోరీ చిన్న విషయమని సమర్ధింపు ఏమిటి..? -తప్పు చేసిన ఈవోను సస్పెండ్ చేసి…అరెస్ట్ చేయించాం -2025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో నమోదైన గణాంకాలను విడుదల చేసిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత పాలకులు విధ్వంసం చేసిన వ్యవస్థలను గాడిలో పెట్టి… రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తద్వారా గతంతో పోలిస్తే మెరుగైన …
Read More »పంట వ్యర్థాలను కాల్చకుండా , పొలాలలోనే కలియదున్నటం మేలు
-డా.మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు. -రైతు సేవాకేంద్రం సిబ్బంది చురుకైన పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సూచన . -వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలకు ,పర్యావరణానికి పౌరసమాజానికి కలిగే హాని,దుష్ప్రభావం గురించి వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు రైతులలో మరింత అవగాహన,చైతన్యం కల్పించాలని తెలిపిన ముఖ్యమంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా.మనజీర్ జిలాని సమూన్ ఐఏఎస్,వ్యవసాయ సంచాలకులు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ వరిపంట లో గత రెండువారాలుగా కోతలు ముమ్మరంగా …
Read More »C.L.I.Sc పరీక్షలు గుంటూరు,కడప కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడతాయి
-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ – 2025 నెలలో జరగనున్న C.L.I.Sc పరీక్షలు గుంటూరు మరియు కడప కేంద్రాలలో మాత్రమే నిర్వహించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు తే.15-12-2025 నుండి 20-12-2025 దీ వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు తమ కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో తే. 08-12-2025 దీ నుండి …
Read More »రాష్ట్ర హజ్ కమిటీ విజయవాడ కార్యాలయంలో ఐదవ కమిటీ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ విజయవాడ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా సలహా సూచనల మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గౌస్ పీర్ ఆధ్వర్యంలో ఐదవ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హజ్ కమిటీ డైరెక్టర్లు జనాబ్ మహబూబ్ బాషా, జనాబ్ మీరా సాహెబ్, జనాబ్ మీర్జా అబీద్ హుస్సేన్, జనాబ్ యన్. బాబా ఫక్రుద్దీన్, జనాబ్ పఠాన్ ఖాదర్ ఖాన్, సాహేబా ఎస్. రేష్మా పర్వీన్, జనాబ్ షేక్ …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ ఓ సీ అంద చేత..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మైనార్టీ మహిళకు ప్రభుత్వం తరపున 5లక్షల 2వేల 300 రూపాయల ఎల్వోసీ అంద చేశారు.. 48 వ డివిజన్ చిట్టినగర కి చెందిన 41 సంవత్సరాల షేక్ సబీరా గుండె కు సంబంధించిన వ్యాధి తో బాధ పడుతోంది.. ఆమెకు సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు సూచించారు.. సర్జరీ చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం తో ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించింది.. కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఆమె అర్జీని …
Read More »సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యం పరిరక్షణ పై అందరూ అవగాహన పెంపొందించుకోవాలని డాక్టర్ శ్రీ లక్ష్మీ తెలిపారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు సుజనా చౌదరి గారి ఆదేశాల మేర జేఎన్ ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లో విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన సదస్సు జరిగింది. స్కూల్ నందు సుమారుగా 180 మంది బాలికలతో హెల్త్ హైజీన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పేరిట కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమ్మ హాస్పటల్ డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో …
Read More »ఎలైట్ క్రికెట్ లీగ్ రాష్ట్ర యువ క్రీడాకారులకు చక్కని వేదిక.. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-ఎలైట్ క్రికెట్ లీగ్ జెర్సీ, పోస్టర్ ఆవిష్కరణ చేసిన రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చామల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలైట్ క్రికెట్ లీగ్ నిర్వహణలో భాగంగా జెర్సీ & పోస్టర్ను మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. విశాఖపట్నం లోని ACA–VDCA క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ లీగ్ను రాష్ట్రంలో క్రీడా అభివృద్ధికి మైలురాయిగా మంత్రి అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం …
Read More »పీహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు
-ఇప్పటివరకు జరిగిన 9 మరణాలు అనుమానిత కేసులు మాత్రమే -లోతైన పరీక్షల కోసం జీనోమ్ స్వీకెన్సీ చేయిస్తాం -కేసుల ప్రభావిత ప్రాంతాలకు ఆర్ఆర్ టీములు పంపుతున్నాం! -ఇతర జ్వరాల జాబితాలో ఇది కూడా ఒకటి -కుట్టినట్లు అనిపించిన శరీర భాగంపై నల్లటి మచ్చ కనిపిస్తే అప్రమత్తం కావాలి! -రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ స్పష్టీకరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్క్రబ్ టైఫస్ జ్వరాల నిర్ధారణ పరీక్షల నమూనాలను జ్దర పీడితుల్లో అవసరమైన వారి నుంచి పీహెచ్ …
Read More »మంత్రి సత్యకుమార్ ఔదార్యం!
-11న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ చేతులమీదగా 2వేల మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ -మంత్రి కుమార్తె పేరుతో నిర్వహించే ‘సంస్కృతి’ సేవా సంస్థ ద్వారా రూ.98 లక్షలు వ్యయం! -నిరుద్యోగ యువతీ యువకులకు సివిల్స్, బ్యాంకింగ్ రంగాలలో ఉచిత శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ్రీ సత్యకుమార్ యాదవ్ ప్రజాప్రతినిధిగా ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తూనే.. తాను స్వయంగా 15 ఏళ్ల నుంచి నడిపే ‘సంస్కృతి సేవా సమితి’ తరపున విద్యార్థులు, నిరుద్యోగుల …
Read More »
Prajavartha Online Telugu News