Breaking News

Daily Archives: December 9, 2025

నగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారు…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పరిశుభ్రతకు పారిశుధ్య కార్మికులు వెన్నుముక లాంటి వారని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు ప్రధాన కారణమైన పారిశుద్ధ్య కార్మికులను స్వచ్ఛ సర్వేక్షన్ 2024 లో, సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ వచ్చిన శుభ సందర్భంలో అందుకు ముఖ్య కారకులైన పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను …

Read More »

సర్వసభ్య సమావేశం ప్రతిపాదనలపై కమిషనర్ శాఖాధిపతులతో సమీక్ష

-అజెండా అంశాలపై ప్రస్తుత పరిస్థితుల పరిశీలన, చర్యలపై దృష్టి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో రానున్న సాధారణ సర్వ సభ్య సమావేశం లోగల అజెండా విషయాలపై శాఖాధిపతులతో చర్చించారు. విజయవాడ నగరాభివృద్ధికి ప్రజా ప్రతిపాదనలకు పొందుపరిచిన సాధారణ సర్వసభ్య సమావేశపు అజెండాలో అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిపై ప్రస్తుతమున్న స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలు పూర్తిస్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. జోన్ వారీ అభివృద్ధి పనులు, ప్రజలకు …

Read More »

నీటి పరీక్షలు నిర్వహించి, శుద్ధమైన తాగునీరే భక్తులకు పంపిణీ చెయ్యండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీటి పరీక్షలు నిర్వహించి, శుద్ధమైన తాగునీరే భక్తులకు పంపిణీ చెయ్యాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఎం జి రోడ్డు, పున్నమి ఘాట్, కృష్ణవేణి ఘాట్, భవాని ఘాట్ ప్రాంతాలన్నీ పర్యటించి భవాని దీక్ష విరమణల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఎంజీ రోడ్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద పునః నిర్మాణం చేస్తున్న మరుగుదొడ్లను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి …

Read More »