-కొత్త ఔషధాలపై పరిశోధనకు ముందుకు వచ్చిన గ్లోబల్ క్వాంటం బయో ఫౌండ్రీ -సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన పరిశోధకులు, విద్యావేత్తల బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో ఏర్పాటు అవుతున్న క్వాంటం వ్యాలీ ఆధునిక పరిశోధనలకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. విద్య, వైద్యం, ఔషధాల రూపకల్పన సహా వివిధ రంగాల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం పనిచేయాలని సీఎం సూచించారు. సచివాలయంలో గురువారం వివిధ దేశాల నుంచి బృందంగా వచ్చిన పరిశోధకులు, విద్యావేత్తలు, ఔత్సాహిక పారిశ్రామిక …
Read More »Daily Archives: December 11, 2025
కేబినెట్ నిర్ణయాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగిన 1374 వ (37 వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారధి మీడియాకు వివరించారు. 1. పురపాలక &పట్టణాభివృద్ధి శాఖ: MA&UD (UBS) Department ద్వారా G.O.Ms.No.246, తేదీ: 28.11.2025 న జారీ చేసిన ఆదేశాలకు (Ratification) రాష్ట్ర …
Read More »రేపు విశాఖకు సీఎం చంద్రబాబు
-కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన -విశాఖ ఎకనామిక్ రీజియన్ సమావేశానికి హాజరు కానున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. విశాఖలోని కాపులుప్పాడ సమీపంలోని ఐటీ హిల్స్ వద్ద అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కంపెనీ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన, కార్యకలాపాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రేపు ఉదయం ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తో కలిసి ఐటీ జోన్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ …
Read More »కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారు…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డిజిటల్ పాలనలో రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మొదటి స్థానంలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయులయ్యారని సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు. అందులో కృష్ణా జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. జిల్లా కలెక్టర్ 1,482 ఈ–కార్యాలయ దస్త్రాలు స్వీకరించగా అందులో 1,469 దస్త్రాలను వేగవంతంగా పరిష్కరించారు. సగటు స్పందన సమయం 14 గంటల 42 నిమిషాలుగా నమోదయింది. ఈ డిజిటల్ పాలనలో కృష్ణాజిల్లా …
Read More »మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం చైర్మన్ గా పి. త్రివిక్రమరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచం నలుమూలలా తెలుగు భాష ఔన్నత్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని తెలియజేసేలా అధికార భాషా సంఘం సారధిగా, వారధిగా పనిచేస్తుందని మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం నూతన చైర్మన్ పి. త్రివిక్రమరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం చైర్మన్ గా నియమితులైన పి. త్రివిక్రమరావు (విక్రమ్ పూల) గురువారం స్థానిక పున్నమి ఘాట్ లోని హరిత బెర్మ్ పార్క్ సమావేశ మందిరంలో పదవీ …
Read More »డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు పనులు వారంలోగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు పనులు వారంలోగా పూర్తి చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది మరియు సచివాలయాల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల పై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లు వెలగాలని, ఏర్పాటు చేసిన …
Read More »సమగ్ర సర్వేకి నగర ప్రజలు తగిన సమాచారం అందించి సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా జరుగుతున్నసమగ్ర సర్వేకి నగర ప్రజలు తగిన సమాచారం అందించి సహకరించాలని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే వేగావంతానికి పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక శ్యామల నగర్ లో వార్డ్ సచివాలయ కార్యదర్శులు చేస్తున్న సర్వేలో పాల్గొని, ఆన్ లైన్ విధానాన్నిపరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో చేపట్టిన బయో మెట్రిక్ ఆధరైజేషన్ సర్వే ఖచ్చితమైన వివరాలతో …
Read More »పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ సచివాలయం పరిధిలో అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌస్ ల్లో పర్యావరణహితంగా క్లస్టర్ కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటుకు ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు భాధ్యత తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, మధురా నగర్, స్తంభాలగరువు ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలతో ఎరువు తయారు …
Read More »ఏపీలో హస్త కళలకు మరింత ప్రోత్సాహం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత -ఏపీ హస్త కళాకారులకు 5 జాతీయ స్థాయి అవార్డుల రాకపై మంత్రి హర్షం -కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే అవార్డుల రాక -ఈ నెల 13న అవార్డు గ్రహీతలకు శ్రీకాళహస్తిలో సన్మానం -100 మంది హస్త కళాకారులకు టూల్ కిట్ల పంపిణీ -ఒక్కో టూల్ కిట్ విలువ రూ.10 వేలు : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో హస్త కళలకు మరింత ప్రోత్సాహమందివ్వనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత …
Read More »2026 ఫిబ్రవరి 22న బిసి మహా గర్జన
– బిసిలకు రక్షణ చట్టం, రాజధానిలో బిసిలకు వెయ్యి ఎకరాలు, 44 శాతం రిజర్వేషన్లను కేటాయించాలి – విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థలతో పాటు చట్ట సభల్లోనూ 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి – ఎపిలో అధికారంలో ఉండేది కూటమి కాదు.. చంద్రబాబు నాయుడు అండ్ సన్ కంపెనీ – రాజధానిలో బిసి పారిశ్రామిక వేత్తలకు కూడా ఎకరా 99 పైసలకు కేటాయించాలి – బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ డిమాండ్ – ఒకే వేదిక పైకి వచ్చిన అన్ని బిసి సామాజిక …
Read More »
Prajavartha Online Telugu News