Breaking News

Daily Archives: December 11, 2025

రాయచోటిలో పంచాయితీ రాజ్ రోడ్లకు మహర్దశ

-మొత్తం 38.08 కిలోమీటర్లు మేర 12 పంచాయతీరాజ్ గ్రామీణ రహదారులు మంజూరు -21.16 కోట్లు తో రహదారుల నిర్మాణం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గ రూపు రేఖలు మార్చేందుకు రోడ్లను మంజూరు చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మొత్తం 38.08 కిమీ మేరకు 12 గ్రామీణ రహదారులకు రూ. 21.16 కోట్లు పంచాయతీ రాజ్ …

Read More »

పర్యాటక, ట్రావెల్ రంగం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది.

-మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ని కలిసిన ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పర్యాటక, ట్రావెల్ బస్ అసోసియేషన్ల ప్రతినిధులు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ సమస్యలు, రంగంలో ఉన్న అడ్డంకులు, అనుసరణీయ విధానాలపై వివరణాత్మకంగా వివరించారు. వారి అభ్యర్థనలు విన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్ని సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కార దిశగా …

Read More »

నగరంలో “అన్ని వర్గాలకు-కులాలకు-రాజకీయ న్యాయం” అంశం పై చర్చ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో, ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోను కొన్ని కులాల, కొన్ని వర్గాల పాలన సాగుతుందని నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్, బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు వి జి ఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ పొలిటికల్ జస్టీస్ ప్రంట్ ఆధ్యర్యంలో వివిధ సంఘాల, వివిధ రాజకీయ పార్టీల, మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో …

Read More »

శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక దశవర్ష విజయ శంఖారావం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ పది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశవర్ష విజయ శంఖారావం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమారులు తెలిపారు. గురువారం శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణాకర్ సుగ్గుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమారులు పాల్గొని మాట్లాడుతూ శివశక్తి స్థాపించి పది …

Read More »

నియోజకవర్గ అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయించండి : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సిఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్సీఎల్ ప్రతినిధులతో యార్లగడ్డ సమావేశం అయ్యారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన హెచ్సీఎల్ సంస్థకు యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే రీతిగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు, తాగునీటి సమస్య పరిష్కారానికి హెచ్ సి …

Read More »

జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోళ్లు..

– రైతుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా చొర‌వ‌ – జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖ‌రీఫ్ సీజ‌న్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్ర‌క్రియ సాఫీగా సాగుతోంద‌ని, రైతుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్షేత్ర‌స్థాయిలో అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నార‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ తెలిపారు. ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ గురువారం తిరువూరు ఆర్‌డీవో కె.మాధురితో క‌లిసి విస్స‌న్న‌పేట‌, గంప‌ల‌గూడెం, పెద‌కొమిర‌లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను త‌నిఖీ చేశారు. స్థానిక రైతు …

Read More »

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు రాష్ట్ర మైనారిటీ & న్యాయ శాఖ మంత్రి NMD ఫరూఖ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మెన్ ఫరూఖ్ షిబ్లీ ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ వారోత్సవాల పోస్టర్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆవిష్కృతం చెయ్యటం జరిగింది. దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృషి కొరకు పాటు పడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని …

Read More »

శ్రీ దుర్గా భవాని హక్కర్స్ యూనియన్ 11వ వార్షికోత్సవం

-MLA – బొండా ఉమ శ్రీ దుర్గా భవాని హకర్స్ యూనియన్, డి మార్ట్ ఆటో యూనియన్ 11వ వార్షికోత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు -తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుంది. సెంట్రల్ నియోజకవర్గంలో కార్మికుల సత్తా పెరగడానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటాము -MLA బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్డు “D మార్ట్” ఎదురుగ ఉన్నటువంటి – శ్రీ దుర్గా భవాని హకర్స్ యూనియన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా …

Read More »

అమరావతిలో WB& ADB బృందం 7వ రోజు పర్యటన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి- రాయపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(APCRDA)ప్రధాన కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్(World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) జాయింట్ టెక్నికల్ మిషన్‌లో భాగంగా 7వ రోజు పలు అంశాలపై సెషన్లు జరిగాయి. ఈ నెల 4న ప్రారంభమై 7 రోజులపాటు కొనసాగిన WB& ADB బృందం అమరావతి పర్యటన నేటితో విజయవంతంగా ముగిసింది. 7వ రోజు జరిగిన కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లో APCRDA, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ADCL) అధికారులు, ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ …

Read More »

ఏపీలో వైద్య విద్యా రంగాన్ని కాపాడాలి – పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి డిమాండ్

న్యూఢిల్లీ/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యా రంగంలో నెలకొన్న ప్రస్తుత సంక్షోభంపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో బాగంగా మంగళవారం అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్యలు ప్రస్తావించే అధికరణ 377 కింద రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించారు. ప్రజల ధనంతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్బంగా ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర …

Read More »