గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమంను కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డి.ఆర్.డి.ఏ సౌజన్యంతో తుళ్ళూరులో శనివారం నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సి.ఆర్.డి.ఎ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్ (GRC) ను మంత్రులు ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలలో …
Read More »Daily Archives: December 13, 2025
శరవేగంగా జరుగుతున్న 16వ తేదీన కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమ ఏర్పాట్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ ను ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించి, 16వ తేదీన జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, సభా వేదిక నిర్మాణం, వేదికకు చేరుకునే మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, వీవీఐపీ మరియు వీఐపీలకు ఏర్పాటు చేసే వసతులు, ఇతర జిల్లాల నుండి హాజరయ్యే అభ్యర్థులు, వారి కుటుంబ …
Read More »రైతుల పక్షాన తక్షణమే స్పందించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కారకంపాడు గ్రామంలో పర్యటించిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అనంతరం విజయవాడకు తిరిగి వెళ్తున్న సందర్భంగా కొంతమంది రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ రైతులు – ధాన్యం రంగు మారిందని చూపిస్తూ రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయడం లేదని, ప్రైవేట్ వ్యాపారస్తులు రైతుల నుంచి కేవలం రూ.1200కే ధాన్యం కొనుగోలు చేసి తరలిస్తున్నారని మంత్రి గారికి తెలిపారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన మంత్రి, రైతు సేవా కేంద్రాల్లో …
Read More »క్విజ్ పోటీలు, సంతకాల సేకరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డే సందర్భం గా ఇన్స్పైర్ క్లబ్ మరియు భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యం లో క్విజ్ పోటీలు , సంతకాల సేకరణ నిర్వహించామని ఫిజిక్స్ విభాగాధిపతి పద్మలత తెలిపారు పర్యావరణ పరిరక్షణ మరియు ఎనర్జీ కన్సర్వేషన్ లో భాగస్వాములవుతం భారత దేశాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్థాము అనే నినాదాలతో కూడిన ప్రతిజ్ఞను చేయించి సంతకాల సేకరణ చేయించారు కళాశాల కరెస్పాండెంట్ డెంట్ డాక్టర్ లేన క్వాడ్రస్ ,ప్రిన్సిపాల్ పాల్ డాక్టర్ సిస్టర్ …
Read More »రాజధాని రైతుల సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తాం : సిఆర్డిఏ కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్.
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం- గ్రౌండ్ ఫ్లోర్లో “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. వీధి పోట్లు, భవనాల అనుమతులు, వార్షిక కౌలు, గ్రామకంఠాలు, రిటర్నబుల్ ప్లాట్ల రీ అలాట్మెంట్ తదితర సమస్యల గురించి పలువురు రాజధాని ప్రాంతవాసులు తమ అర్జీలను “గ్రీవెన్స్ డే”లో కమిషనర్ కె.కన్నబాబు ఐ.ఏ.ఎస్. కి అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని కమిషనర్ అర్జీదారులకు హామీ ఇచ్చారు. సిఆర్డీఏలోని వివిధ విభాగాల …
Read More »రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు అందించే పింఛన్లపై కీలక ప్రకటన
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు ప్రతి నెలా అందించే పింఛన్ పథకాన్ని 2015- 25 మధ్య 4,929 మందికి వివిధ కారణాలతో రద్దు చేయడం, హోల్డ్లో పెట్టడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పథకాన్ని అమలు చేసేందుకు నిర్దేశించిన మార్గదర్శకాల దృష్ట్యా వీరిలో 4,370 మందికి పింఛన్ లబ్ధిని రద్దు చేయగా, 559 మందికి హోల్డ్లో ఉంచడం జరిగినది. రాజధానిలో పలు సమస్యల పరిష్కారానికై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ అనగా..కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పురపాలక …
Read More »కార్పొరేషన్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక లేదు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయమునకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నందున మరియు అధికారులందరూ ఏర్పాట్లలో విధులు నిర్వహిస్తున్నందున, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం (15-12-2025) కార్పొరేషన్ లో నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించవలెనని కోరారు.
Read More »భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణలకు వచ్చే భక్తుల రద్దీ పెరుగుతున్నందున భవాని భక్తుల సౌకర్యాలను మరిన్ని పెంచమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శనివారం ఉదయం శాఖాధిపతులు, భవానీ దీక్ష విరమణ విధుల్లో ఉన్న వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో భవానీ దీక్షల విరమణల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని మూడు షిఫ్ట్ లలో సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని షిఫ్ట్లు …
Read More »మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టాలని, రోడ్ వెంబడి ఆక్రమణలను తొలగించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి బృందావన్ గార్డెన్స్, లక్ష్మీపురం మెయిన్ రోడ్లలో పర్యటించి, తీసుకోవాల్సిన చర్యలపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ విస్తరణ …
Read More »భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణ సేవలో జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఇంద్రకీలాద్రిలో జరుగుతున్న భవాని దీక్షల విరమణ సేవలలో 100 మంది జిల్లా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు( ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మేరిస్టెల్లా కళాశాల, విజయ ఇన్స్టాప్ టెక్నాలజీ ఫర్ ఉమెన్) నుంచి భవాని దీక్షల విరమణకు విచ్చేసిన భక్తులకు దేవస్థానం వారు ఏర్పాటుచేసిన సదుపాయాల మీద అభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. దేవస్థానం అధికారుల …
Read More »
Prajavartha Online Telugu News