అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ‘విలీనం -విభజన’ పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి అనువదించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలను పాలించిన 22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పుస్తకాన్ని …
Read More »Daily Archives: December 14, 2025
రేపు శంషాబాద్ లోని కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు
-కన్హా శాంతి వనం అధ్యక్షులు దాజీతో భేటీ కానున్న ముఖ్యమంత్రి -సాయంత్రం విజయవాడలో అమరజీవి ఆత్మార్పణ దినం కార్యక్రమానికి సీఎం హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సందర్శించనున్నారు. రేపు ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల …
Read More »ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో అగ్రస్థానంలో – ఆర్బిఐ నివేదిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రస్థానం సాధించింది. పండ్ల ఉత్పత్తిలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం దక్కించుకుంది. రాష్ట్రం 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. చేపల ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలో మొదటి స్థానం సాధించింది. రాష్ట్రం 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి చేసింది. ఆర్థిక రంగంలోనూ రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధించింది. …
Read More »రైతులకు మేలు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం… : మంత్రి కొలుసు పార్థసారథి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎక్కడ లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఆదివారం మంత్రివర్యులు రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్ల వల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా …
Read More »అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లకు డిసెంబర్ 15న “ఈ – లాటరీ”
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ) పరిధిలో భూ సమీకరణ పథకంలో ఏపీ సిఆర్డీఏ వారికి 9.14 కింద ఇటీవల భూములు అందజేసిన పలు గ్రామాల రైతులకు, అలాగే N17 రహదారి నిర్మాణం కారణంగా ప్రభావితమైన అనంతవరం మినహాయింపు భూమికి సంబంధించిన 24 మంది రైతులకు, మల్కాపురం – సర్వే నంబర్ 18లో మినహాయింపు భూమి వలన ప్రభావితమైన ఇద్దరికి, మల్కాపురం – అనధికార లేఅవుట్ వలన …
Read More »కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేయండి – కామరాజ్ హరీష్
-సోమవారం జరిగే కోటి సంతకాల ర్యాలీలో పార్టీ శ్రేణులు పాల్గొనాలి -ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను ఆపేంతవరకు ఉద్యమిస్తాం – కామరాజ్ హరీష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ మెడికల్ కాలేజిల ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దత్తు కూడ కట్టేందుకు కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలో నిర్వహించిన నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 4 లక్షల …
Read More »తిరుపతి రేణిగుంట సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి నూతన విగ్రహావిష్కరణ
-జాతీయ నాయకుడికి జాతీయ గౌరవం – శతజయంతి సందర్భంగా ఘన నివాళులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ రాజకీయ చరిత్రలో అజరామరమైన ముద్ర వేసిన, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ శతజయంతి సందర్భంగా తిరుపతి నగరంలోని రేణిగుంట సర్కిల్లో ఆయన నూతన విగ్రహాన్ని అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. దేశభక్తి, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా నిలిచిన మహానేతకు ఈ విగ్రహావిష్కరణ ఘన నివాళిగా నిలిచింది. ఈ కార్యక్రమం తిరుపతి నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ చరిత్రలోనూ ఒక చారిత్రక …
Read More »ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నాన్-కార్డియాక్ సర్జరీల్లో గుండె ప్రమాదాలపై ‘HEART IN THE OR’ CME
-(భారత దేశంలో గుండె ఆపరేషన్లు కాకుండా జరిగే 3 కోట్ల శస్త్ర చికిత్సలలో 15 లక్షల మంది రోగులకు శస్త్ర చికిత్స సమయంలో గుండె సమస్యలు ) అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, ఐఎంఏ విజయవాడ శాఖ సహకారంతో, డిసెంబర్ 14, 2025న విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ”HEART IN THE OR: Managing Cardiac Risks in Non-Cardiac Surgeries” అనే హై-ఇంపాక్ట్ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో క్లినికల్ …
Read More »హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆరా -గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వైద్యమందించండి -జిల్లా కలెక్టర్, ఎస్సీకి ఫోన్ లో మంత్రి ఆదేశం -హాస్టల్ ఉండాల్సిన విద్యార్థులు రోడ్డుపై ఎందుకు వచ్చారు…? -బాధ్యులపై చర్యలు తీసుకోండి : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి జిల్లా ఓడీ చెరువు మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు ఎస్సీ హాస్టల్ …
Read More »పి.బి. సిద్ధార్థలో ఆంగ్లవిభాగం జాతీయసదస్సు
-స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ విభాగాల న్యూరల్ టార్నెడో విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఇంగ్లిష్ విభాగం సమకాలీన ఇంగ్లిష్ సాహిత్యం, భాషా సంస్కృతులపై రెండురోజులపాటు ఈ 15, 16 తేదీల్లో కళాశాల వెబినార్ హాలులో జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేశ్, డైరెక్టర్ వేమూరి బాబూరావు, ఆంగ్ల విభాగాధిపతి డా.శ్రీలత తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టరును వారు ఆదివారం విడుదల చేశారు. ఆసక్తి కలిగినవారు ప్రసంగపత్రాలు సమర్పించాలన్నారు. కాగా కళాశాల …
Read More »
Prajavartha Online Telugu News