-హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో ముఖ్యమంత్రి పర్యటన -దేశంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం, వెల్నెస్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్, హార్ట్ ఫుల్ ఇంటర్నెషనల్ స్కూల్ సందర్శించిన ముఖ్యమంత్రి హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో …
Read More »Daily Archives: December 15, 2025
స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ గా అమరావతిలో అమరజీవి స్మృతివనం
-పొట్టిశ్రీరాములు స్పూర్తితో తెలుగుజాతిని అగ్రపథాన నిలిపేలా సుపరిపాలన -మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహా కుట్ర -గత పాలనలో రాజధాని పేరు చెప్పుకోలేని దుస్థితి -అభివృద్ధి వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధి -పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల …
Read More »పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ పూర్తి చేసిన ఏపీ ప్రభుత్వం
-ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం -సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారితో రేపు సమావేశం కానున్న సిఎం చంద్రబాబు -మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. గత ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో సరిపుచ్చిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం …
Read More »నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్ పి లు
-ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి -హెల్మెట్ వాడకంతో రోడ్డు ప్రమాదాలలో మరణాల శాతం తగ్గించవచ్చు -హెల్మెట్ ధారణ పై ప్రజలు స్వీయ భాద్యత కలిగి ఉండాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ -హెల్మెట్ లేని వారికి జరిమానా విధించడం ఉద్దేశ్యం కాదు . . ప్రజలు ప్రాణాలు కాపాడడమే లక్ష్యం -జిల్లా ఎస్ పి ఎల్. సుబ్బారాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు …
Read More »పీపీపీ మోడల్ ద్వారా వైద్య రంగంలో విప్లవం
-గతంలో 20 ఏళ్లలో పూర్తయ్యే మెడికల్ కాలేజీల నిర్మాణాలు కేవలం 2 సంవత్సరాల్లో పూర్తవుతాయి -మొత్తం మెడికల్ సీట్లు 500 నుంచి 1700–2000కి పెరుగుతాయి -పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 850 సీట్లు కేటాయింపు -యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా ప్రజలకు ఉచిత, కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుంది -జగన్ హయాంలో 18 శాతమే కాలేజీలు నిర్మాణంలో పూర్తయ్యాయి -వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు…గత ఐదేళ్లలో ఖర్చు చేసిన రూ. 1550 కోట్లు కేంద్ర నిధులే; వ్యవసాయ శాఖ …
Read More »రాజధాని అమరావతి రైతులకు ఈ- లాటరీ విధానంలో 282 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన కృష్ణాయపాలెం, నవులూరు 1, కురగల్లు 1&2, వెలగపూడి, మందడం 1& 2, నిడమర్రు 1& 2, పెనుమాక, తుళ్లూరు 1& 2, నెక్కల్లు, అనంతవరం, రాయపూడి 1& 2, వెంకటపాలెం, దొండపాడు, ఐనవోలు, లింగాయపాలెం, ఉద్ధండరాయునిపాలెం, అనంతవరం, మల్కాపురం గ్రామాల రైతులకు రాయపూడిలోని ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ఈ – లాటరీ విధానంలో 282 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 167 నివాస ప్లాట్లు కాగా 115 వాణిజ్య ప్లాట్లు. …
Read More »చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్
-గ్రంథాలయం నిండుగా పుస్తకాలతో నింపేసిన పవన్ కళ్యాణ్ -మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ లో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఉపముఖ్యమంత్రి -అందుబాటులోకి వచ్చిన 25 కంప్యూటర్ల అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్ -లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్, కూటమి నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. హామీ ఇచ్చిన తొమ్మిది రోజుల్లో 25 కంప్యూటర్లు, లైబ్రరీ నిండుగా పుస్తకాలు సమకూర్చారు. చిలకలూరిపేట శారదా జిల్లా …
Read More »నేతన్నలకు, ఉద్యోగులకు మంత్రి సవిత గుడ్ న్యూస్
-బకాయిల చెల్లింపునకు ఆప్కోకు మంత్రి సవిత ఆదేశం -చేనేత సహకార సంఘాలకు బకాయిల్లో 30 శాతం -ఆప్కో ఉద్యోగులకు 2 నెలల జీతాల చెల్లింపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత సహకార సంఘాలకు, ఆప్కో ఉద్యోగులకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గుడ్ న్యూస్ తెలియజేశారు. చేనేత సహకార సంఘాలకు 30 శాతం బకాయిలతో పాటు ఆప్కో ఉద్యోగులకు కూడా రెండు నెలల బకాయి జీతాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆప్కో అధికారులకు మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. …
Read More »రిజల్ట్ తో పాటు విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ముఖ్యం
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించండి -విద్యార్థుల సంరక్షణపై నిర్లక్ష్యం చూపితే కఠిన చర్యలు -చలి తీవ్రత దృష్ట్యా వేడి ఆహారం మాత్రమే ఇవ్వండి -హాస్టళ్లను ఉన్నతాధికారులు తరుచూ సందర్శించాల్సిందే : మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే టెన్త్, ఇంటర్ పరీక్షల్లో వంద శాతం ఫలితాలు రాబట్టాలని, ఇందుకోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సమాయత్తం చేయాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి …
Read More »రాబోయే రోజుల్లో ఏఐ వినియోగం
-హెల్త్ డేటాతో అనుసంధానం -డిజిటలైజేషన్ లో ఏపీ ముందంజ -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడి -జాతీయ స్థాయిలో ఏఐ స్ట్రాటజీపై దక్షిణాది సదస్సు -పాల్గొన్న 6 రాష్ట్రాల ఆరోగ్య, ఐటీ శాఖల అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ వద్ద ఉన్న హెల్త్ డేటా ఆధారంగా కృత్రిమ మేధ (Artificial Intelligence)ను అనుసంధానం చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. తద్వారా ప్రజలు, రోగులకు ప్రివెంటివ్ కేర్, …
Read More »
Prajavartha Online Telugu News