Breaking News

Daily Archives: December 16, 2025

ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా కార్యాచరణ

-ప్రివెంటివ్ హెల్త్ విధానాలపై ప్రత్యేక దృష్టి -త్వరలో ప్రజల డిజిటిల్ హెల్త్ రికార్డులు -వైద్యారోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు -ప్రజారోగ్యంపై గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యున్నతస్థాయి వైద్య సలహా బృందంతో సీఎం తొలి సమావేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణకు మెరుగైన విధానాలను అవలంబిస్తూ ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు… నిపుణుల సలహాలను తీసుకోవాలని సీఎం సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో వైద్యారోగ్య శాఖపై …

Read More »

ట్రైనీ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ రూ.12,500కు పెంపు

-ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతో యువతకు నియామకాల పండుగ -రాజకీయ ముసుగులో నేరాలు చేసే వారిపట్ల జాగ్రత్త -పోలీసులకు పూర్తి స్వేచ్ఛ- నేరస్తులపట్ల కఠినంగా ఉండాలని హితవు -నూతన కానిస్టేబుళ్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు -కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి కుటుంబ గాధల్ని విని చలించిన ముఖ్యమంత్రి -ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందించిన సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ప్రజా భద్రతకే కూటమి ప్రభుత్వ …

Read More »

సుపరిపాలన… సుస్థిరాభివృద్ధి… సంక్షేమం ఎజెండాగా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్

-18 నెలల పాలనపై సమీక్ష… కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు -5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సమావేశానికి సర్వం సన్నద్ధం -నూతన లక్ష్యాలు, కార్యాచరణపై ముఖ్యమంత్రి మార్గదర్శనం -శాంతి భధ్రతలపై రెండో రోజున ఎస్పీలతో చర్చించనున్న సీఎం చంద్రబాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించుకుని.. లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. రాష్ట్ర సచివాలయంలోని ఐదో …

Read More »

ఖాకీ… సమాజానికి రక్షణ కవచం

• కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూల స్థంభం లాంటిది • మీ గౌరవాన్ని ఎవరి ముందూ తగ్గించుకోవద్దు • శాంతి భద్రతలను పరిరక్షించే మీరు… రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థకు ఓ చోదక శక్తి • సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ మీరంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి • గత ప్రభుత్వ నిర్వాకంతో మూడున్నరేళ్ల విలువైన కాలాన్ని కోల్పోయారు • కూటమి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామకాలు చేపట్టింది • మాజీ ముఖ్యమంత్రి పోలీసులకు హెచ్చరికలు చేస్తున్నారు * …

Read More »

టూరిజం హబ్ గా ‘పోలవరం’ పరిసరాలు.

-లేఔట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నట్లు మంత్రి నిమ్మల వెల్లడి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టులో లైడార్ సర్వే చేసి గుర్తించిన 9900 ఎకరాల ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చబోతున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఇందుకు సంబంధించి లేఅవుట్ ప్లాన్ డిజైన్ చేస్తున్నామన్నట్లు ఆయన పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలో మంగళవారం పోలవరం స్పిల్ వే బ్యూటిఫికేషన్ కు సంబంధించి, ఆర్కిటెక్ట్స్, ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదనంతో …

Read More »

వేదికపై రోడ్డు కోసం విన్నపం… సభ ముగిసేలోగా మంజూరు

– నిమిషాల్లో పని పూర్తి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  – అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కానిస్టేబుల్ గా ఎంపికైన లాకే బాబూరావు తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కోరారు. – రోడ్డు బాధ్యతను ఉప ముఖ్యమంత్రివర్యులకు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు  – నిమిషాల్లో 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి పరిపాలనా అనుమతులు – రూ. 2 కోట్లు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమం వేదికగా …

Read More »

22 న విజయవాడలో క్రిస్మస్ హై టీ

-ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు -క్రిస్మస్ హైటీ ఏర్పాట్లపై మంత్రి ఫరూక్ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో ఈనెల 22వ తేదీన క్రిస్మస్ హై టీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ వెల్లడించారు. మంగళవారం తాడేపల్లి లోని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో హైటీ ఏర్పాట్లపై మంత్రి ఫరూక్ సమీక్షించారు. క్రిస్మస్ …

Read More »

విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రతపై రాజీపడొద్దు

-పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పనిచేయాలి -అన్ని సంక్షేమ హాస్టళ్లు, అంబేద్కర్ గురుకులాల్లో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలి -విద్యార్థులకు ఈ నెలాఖరులోపు కాస్మోటిక్ కిట్స్ అందజేయాలి -పీఎం అజయ్ కింద నిర్మిస్తున్న నూతన హాస్టళ్ల నిర్మాణ పనులు త్వరితిగతిన పూర్తి చేయాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -వెలగపూడి సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి డా. స్వామి సమీక్ష అమరావతి / వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ …

Read More »

ఐ.ఏ.ఎస్ కావాలన్న పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకే అంబేద్కర్ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్స్ ఉచిత శిక్షణ

-గత వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను నిర్వీర్యం చేసింది -ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల చేయూతనిస్తోంది -పేద పిల్లలు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం -సివిల్స్ కోచింగ్ అభ్యర్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి -మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -విజయవాడ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ ఉచిత శిక్షణను ప్రారంభించిన మంత్రి డా. స్వామి అమరావతి / విజయవాడ, …

Read More »

రాష్ట్రంలో గుంతల రహిత రహదారులే కూటమి ప్రభుత్వ లక్ష్యం

-రోడ్ల మరమ్మతులు – అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ఆర్ & బీ శాఖ చర్యలు -సీఎం చంద్రబాబు సూచనతో పనుల్లో వేగం పెంచేందుకు ఆర్ & బి శాఖ నిర్ణయం -రహదారుల టెండర్లలో.. ఇకపై సింగిల్ బిడ్ కు ఆమోదం తెలిపే విధంగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం -సింగిల్ బిడ్ కు ఆమోదంతో.. అనవసర జాప్యానికి ఆస్కారం లేకుండా, వేగవంతంగా రోడ్ల అభివృద్ధి పనులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా యుద్ధ …

Read More »