Breaking News

Daily Archives: December 17, 2025

Andhra Pradesh Sets National Benchmark in Sustainable Tourism with Energy-Efficient Global Technologies

-First-of-Its-Kind Energy Efficiency Initiative in Tourism -Employment Generation & Infrastructure Push -Major Pilot Project in Araku, AP -APTDC’s Commitment Vijayawada, Neti Patrika Prajavartha : In line with the Government of India’s Net Zero commitments and sustainable development goals, the Government of Andhra Pradesh has reaffirmed its resolve to transform the State into a global tourism hub, integrating sustainability, innovation, and …

Read More »

జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు

-‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ మన విధానం -నిత్య విద్యార్ధుల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు -విమర్శలకు బెదిరేదీ లేదు… పీపీపీతోనే మెరుగైన వైద్య సేవలు -5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలకపాత్రగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా… ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్సు అనేది …

Read More »

పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం

-ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది… ప్రభుత్వమే నిర్దేశిస్తుంది -పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే… ప్రైవేట్ రోడ్లు అవుతాయా? -చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం -5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా… అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం …

Read More »

ఇకపై రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్

-కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లు -గ్రీవెన్సుల సత్వర పరిష్కారంపై దృష్టి -ప్రజల్లో సంతృప్త స్థాయే ప్రభుత్వానికి ముఖ్యం -5వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు సీఎం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు …

Read More »

ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవ లోగో జాకెట్‌ ఆవిష్కరణ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ పేరిట జరుగుతున్న కార్యక్రమంలోస్వర్ణోత్సవ లోగో జాకెట్‌ ను రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షుబ్లీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఉర్దూ వారోత్సవాల’లో భాగంగా ఇబ్బందికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ అధికారులు, పాల్గొన్నారు.

Read More »

SSC 2025 పై BC వెల్ఫేర్ శాఖ ప్రత్యేక దృష్టి; మౌలిక సదుపాయాల అప్‌గ్రేడేషన్ మరియు భద్రతా చర్యలు మరింత పటిష్టం

– మార్చి 16 నుంచి మొదలయ్యే SSC పరీక్షల ముందు BCW హాస్టళ్లు మరియు MJP రెసిడెన్షియల్ స్కూళ్లలోని 2,146 మంద అభ్యాసన విద్యార్థులపై (C-గ్రేడ్) ప్రత్యేక దృష్టి – స్వచ్ఛ భారత్ మిషన్ కింద 971 టాయిలెట్లకు మంజూరు; 214 పూర్తి, కర్నూలు, శ్రీకాకుళం ముందు – 368 BC బాలికల హాస్టళ్లలో ప్రాధాన్యతగా CC కెమెరాలు అమర్చాలి; ప్రస్తుతం కేవలం 20 హాస్టళ్లలో మాత్రమే – మొత్తం 1,110 BC వెల్ఫేర్ హాస్టళ్లు మరియు 109 MJP స్కూళ్లలో డైట్ బిల్లులతో …

Read More »

గిరిజన గురుకులాల్లోని విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ప్రభుత్వం దృష్టి

-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 199 గురుకులాల్లోని ANMs, GNMs మరియు నర్సలకు ప్రత్యేక శిక్షణ -విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యార్థుల రోజువారీ సంరక్షణ తదితర అంశాలపై ప్రధాన దృష్టి -రాష్ట్ర వ్యాప్తంగా 7 కేంద్రాల్లో ప్రారంభమైన శిక్షణా కార్యక్రమాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.. గురుకులం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 199 గురుకుల విద్యాసంస్థల్లో రెగ్యులర్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, సర్వీస్ ఔట్ సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న ANMs, GNMs, మరియు నర్సులందరికీ …

Read More »

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి భారీ ప్రోత్సాహం

-అనంతపురం, విజయనగరంలలో రెండు కొత్త ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాలకు కేంద్రం ఆమోదం: రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తూ, ఎంఎస్‌ఎంఈ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన రాష్ట్ర ప్రతిష్టాత్మక కార్యక్రమం “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త”కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ విస్తరణ కేంద్రాల ఏర్పాటు కోసం భారత ప్రభుత్వం అనంతపురం, విజయనగరం లో ఏర్పాటుకు ఆమోదం …

Read More »

ప‌ట్టు రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

-పెండింగ్ స్టేట్ షేర్ నిధుల విడుదలతో పట్టు పరిశ్రమకు ఊపిరి- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం పట్టు రైతుల పక్షాన అండగా నిలిచి, గత ప్రభుత్వ హయాంలో, ప్రభుత్వ సహాయం అందక , నిర్లక్ష్యం పాలైన పట్టు రైతులకు పెండింగ్ నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సిల్క్ సమగ్ర–2 పథకం కింద 2023–24, 2024–25 సంవత్సరాలకు సంబంధించిన వివిధ పథకం ల కోసం పట్టు పరిశ్రమల శాఖకు …

Read More »

పోష్, 2013 చట్టంపై ప్రతి ఒక్క విద్యార్ధినికి అవగాహన అవసరం

-ఇబ్బంది పెడితే భయపడకుండా వెంటనే తెలియజేయాలి -రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : లైంగిక వేధింపులను ఎదుర్కొనేందుకు మహిళలకు చట్టాలపై అవగాహన అత్యంత కీలకం, భయం వల్ల మౌనం పాటించకుండా ధైర్యంగా ముందుకు రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా. రాయపాటి శైలజ పిలుపునిచ్చారు. మహిళలు, బాలికలు గౌరవం, భద్రతతో జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిన మౌళిక హక్కని అన్నారు. ఎచ్చెర్ల ఐఐఐటి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోష్, లైంగిక …

Read More »