అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రబాబు నాయుడు కి ప్రతిష్టాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు లభించిన సందర్భంగా, తెలుగుదేశం ఫోరం – సింగపూర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ అవార్డు చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల పరిపాలనకు, వ్యాపార అనుకూల విధానాలకు స్పష్టమైన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రవాస ఆంధ్రులు ఎప్పటిలానే …
Read More »Daily Archives: December 18, 2025
సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్
-అభినందనలు తెలిపిన మంత్రులు, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు -ధైర్యంతో సంస్కరణలు చేయడం చంద్రబాబుకే సాధ్యమన్న మంత్రి పయ్యావుల -ముఖ్యమంత్రికి అవార్డు రావడం రాష్ట్రానికే గర్వకారణమన్న అచ్చెన్నాయుడు -టీమ్ వర్క్తోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు దక్కిందని సీఎం వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎకనామిక్ టైమ్స్ ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించడం పట్ల పలువురు మంత్రులు, అధికారులు, జిల్లా కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్నో …
Read More »సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు
-‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎపి సిఎంను ఎంపిక చేసిన ఎకనమిక్ టైమ్స్ -చంద్రబాబును ఎంపిక చేసిన అత్యంత ప్రముఖులతో కూడిన జ్యూరీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గానూ… ‘బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇస్తున్నట్టు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. …
Read More »నేటి సాయంత్రం ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
-రేపు ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం -శనివారం అనకాపల్లిలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’కు హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అమరావతి నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. శుక్రవారం వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, జాతీయ రహదారుల …
Read More »కలెక్టర్ల సమావేశం అర్థవంతంగా, రాష్ట్ర భవిష్యత్ నిర్మాణానికి ఉపయుక్తంగా జరిగింది
-ముఖ్యమంత్రి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకోవడం అభినందనీయం -స్వర్ణాంధ్ర 2047 – 10 సూత్రాలపై ఎక్కువ సేపు చర్చ జరిగింది -ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల విద్య, ఆరోగ్య రక్షణకు అధిక ప్రాధాన్యత -పీజీఆర్ఎస్ కు వచ్చే సమస్యల వినతులు తగ్గాలన్న దృక్పదంతో చర్యలు -రాష్ట్రంలో నేరాల రేటు 5.5% & ఎస్సీ,ఎస్టీ లపై నేరాలు 2.2 శాతం తగ్గాయి -20 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగకల్పనే ప్రభుత్వ లక్ష్యం -రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల …
Read More »దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కు నైపుణ్య శిక్షణ… ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి
-దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ లలో సాధికారత, నైపుణ్యం పెంపునకు ఉచిత ఆన్ లైన్ శిక్షణ -శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కి సాధికారత, నైపుణ్యం పెంపునకు, ఉఫాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని దివ్యాంగులు, మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. 21 సెంచరీ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సహకారంతో దివ్యాంగులు, ట్రాన్స్ …
Read More »రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి
-5.5 శాతం తగ్గిన క్రైమ్ రేటు -16 జిల్లాల్లో గణనీయంగా తగ్గిన నేరాలు -ఎస్సీ, ఎస్టీలపై నేరాల్లో 25 శాతం తగ్గుదల -మహిళలపై నేరాలూ గణనీయమ తగ్గుదల -డీజీపీ హరీష్ గుప్త వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్త చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల అంశంపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నేరాలు 5.5 శాతం తగ్గుదల నమోదైందన్నారు. 2023 …
Read More »పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం
-మంత్రి అచ్చెన్నాయుడు కృషికి ఫలితం…రైతులకు గిట్టుబాటు ధర భరోసా -ఖరీఫ్ 2025–26లో PSS (ప్రైస్ సపోర్ట్ స్కీమ్) కింద కందులు, పెసలు, మినుముల కొనుగోలు: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రైతులకు మేలు చేసే కీలక నిర్ణయంగా పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పప్పు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా, వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి …
Read More »4.84 లక్షల ఉద్యోగాలు కల్పించాం
-20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం -ప్రతి నియోజకవర్గంలో ఒక జాబ్ మేళా -హెచ్ ఆర్డీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,84,450 మందికి ఉద్యోగాలు కల్పించామని మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన గురించి చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా …
Read More »2029 కల్లా అందరికీ అ..ఆ..లు
-అక్షర ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యం -ఈ ఏడాది 25 లక్షల మందికి అక్షరాస్యత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అ…అక్షర…ఆ…ఆంధ్రప్రదేశ్ పేరిట 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మానవ వనరుల అభివ్రుద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 72.6 శాతం అక్షరాస్యత ఉందని చెప్పారు. రాష్ట్రంలో 81 లక్షల మంది నిరక్షరాస్యులున్నారని వారందర్నీ వచ్చే మూడేళ్లలో అక్షరాస్యులుగా మార్చాలని …
Read More »
Prajavartha Online Telugu News