గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరం మరియు చుట్టుపక్కల విలీన ప్రాంతాలకు శాశ్వత, సురక్షిత తాగునీటి సరఫరా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గుంటూరు నగరంలో ప్రజల తాగునీటి సమస్య పరిష్కారార్థం ఏటి అగ్రహారం, ఉద్యోగ నగర్ లో ఏర్పాటుచేసిన ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్లు (ELSR’s), ఎం జీ వో కాలనీలో అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ కు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ …
Read More »Daily Archives: December 21, 2025
పి.జి.ఆర్.ఎస్ ను ప్రజలు వినియోగించుకోవాలి
-పి.జి.ఆర్.ఎస్ అర్జీ స్థితిని 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు -“మీకోసం” వెబ్ సైట్ లో పి.జి.ఆర్.ఎస్ అర్జీలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా కోరారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో నేరుగా అందించవచ్చని, …
Read More »APCRDA ఆధ్వర్యంలో SRM యూనివర్సిటీలో రాజధాని అమరావతి యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(APCRDA), అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీతో కలిసి రాజధాని అమరావతి ప్రాంత యువతకై ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచే పలు నైపుణ్యాలను ఉచితంగా అందించేందుకు CRDA, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ కృషి చేస్తున్నాయి. ఈ యొక్క ఉచిత శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత రవాణా సౌకర్యం, భోజన వసతి కల్పించబడుతోంది. డిసెంబర్ 20న అమరావతిలోని ఎస్ఆర్ఎం క్యాంపస్లో ఈ శిక్షణ తరగతులు …
Read More »58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో పోలియో చుక్కలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 26, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు 58 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలలో లక్ష్యం సాధించవలసిన 5 సంవత్సరములలోపు పిల్లలు 2,59,843 మంది కాగా, వీరందరికీ పోలియో చుక్కలు అందించుటకు గాను 1868 పో లియా బూతులను ఏర్పాటు చేయటం జరిగినది మరియు 84 మొబైల్ బూతులను, 59 ట్రాన్సిస్టర్ బూతులను యేపాటు చేసి జిల్లా వ్యాప్తంగా 2,59,843 మంది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు ఇప్పించనున్నారు ఇందులో భాగంగా ఎం.ఆర్ పల్లి …
Read More »నేషనల్ ఇమ్మునైజేషన్ డే -పల్స్ పోలియో ఇమ్మ్యూనైజేషన్ కార్యక్రమం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేషనల్ ఇమ్మునైజేషన్ డే -పల్స్ పోలియో ఇమ్మ్యూనైజేషన్ కార్యక్రమం -(NID-PPI)-పోలియో ఆదివారం – ప్రభుత్వ ఆదేశాలు మేరకు, డా ప్రమీల దేవి సూపరింటెండెంట్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల నందు 2 పోలియో కేంద్రాలలో old &new బిల్డింగ్ నందు అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సం “లోపు169 మంది పిల్లలు అందరికి పోలియో బూత్ లోని ఆరోగ్య సిబ్బంది తో పోలియో చుక్కలు వేయుంచడం జరిగింది. ఈరోజు వైద్య శాలలో పని …
Read More »పి.బి. సిద్ధార్థలో బోధనా శిక్షణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధ్యాపకులు బోధనకే పరిమితం కాకుండా పరిశోధనరంగంలో లేఖన నైపుణ్యాలు కనబరచాలని, శాస్త్రీయ ఆలోచనలతో, ప్రయోగాలతో విద్యార్థులను సృజనకారులుగా మలచాలని ఎ.ఎస్.ఆర్. సొసైటీ డైరెక్టర్ (ఆర్ అండ్ డి), వీ ఆర్ సిద్ధార్థ పూర్వ ఆచార్యులు డా.ఎం.వి.ఎస్.రాజు అన్నారు. ఆదివారం విజయవాడ పి.బి. సిద్ధార్థ కళాశాలలో అధ్యాపకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఆయన కాగ్నిటివ్ లెవెల్స్ ( ప్రజ్ఞా స్థాయి) గురించి మాట్లాడుతూ ఏఐని భాషగా భావించి ప్రావీణ్యం సంపాదించాలన్నారు. ఈ ఎఫ్.డి.పి. కార్యక్రమాన్ని తన తొలి …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని …
Read More »నిండు జీవితానికి రెండు చుక్కలు
-పోలియో ఆదివారంలో మిస్సయిన వారికి ఇంటికే వచ్చి పోలియో చుక్కలు వేస్తారు -విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిండు జీవితానికి రెండు చుక్కలు అంటూ పోలియో ఆదివారం కార్యక్రమంలో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆదివారం ఉదయం 46వ డివిజన్ కేఎల్ రావు నగర్ లో పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పోలియో వ్యాధి శాశ్వతంగా …
Read More »
Prajavartha Online Telugu News