Breaking News

Daily Archives: December 23, 2025

క్వాంటం రంగంలో ఏపీది లీడ్ రోల్

-ఏపీలో క్వాంటం స్కిల్ రోడ్ మ్యాప్‌ సిద్దం -రెండేళ్లల్లో అమరావతి నుంచే క్వాంటం పరికరాల ఉత్పత్తి -క్వాంటం విజన్ ను, విప్లవాన్ని అందిపుచ్చుకోండి -క్వాంటం టెక్నాలజీతో నోబెల్ స్థాయికి మన పరిశోధనలు చేరాలి -“క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లెక్చర్ -క్వాంటం ప్రోగ్రామ్ లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా టెక్ విద్యార్ధులకు వివరించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ దేశంలో క్వాంటం టెక్నాలజీ విప్లవానికి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు …

Read More »

యువతలో నైపుణ్యం పెంచేలా క్వాంటం టెక్నాలజీ కోర్సులు

-పాఠశాలల్లో దశలవారీగా కంప్యూటర్ ల్యాబ్స్ -ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలోని యువతకు నూతన నైపుణ్యాల కోసం త్వరలో క్వాంటం టెక్నాలజీ కోర్సులను కూడా అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు టెక్ విద్యార్థులు క్వాంటం, ఏఐ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేలా వారికి శిక్షణ ఇప్పించడంతోపాటు… పాఠశాల స్థాయి నుంచే క్వాంటం టెక్నాలజీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఐఐటీ మద్రాస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి …

Read More »

సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

-సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాకెట్ తయారీ పోటీలు -జనవరి 22 నుంచి 24 వరకు గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫైనల్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధులు, కాలేజీ యువతలో రాకెట్ల తయారీ నైపుణ్యాలను వెలికి తీసేలా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ పోటీలను రాష్ట్రప్రభుత్వం నిర్వహించనుంది. దీనికి సంబంధించి సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల …

Read More »

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

-వచ్చే ఏడాది కొత్తగా 1,450 ఎలక్ట్రిక్ బస్సులు -కేంద్రం నుంచి రానున్న మరో 1,050 ఈవీలు -పుష్కరాల కోసం గోదావరి జిల్లాల్లో ముందుగా ఛార్జింగ్ స్టేషన్లు -ఏపీఎస్‌ ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని …

Read More »

ధాన్యం కొనుగోళ్లల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

-మామిడి రైతులకు ప్రాసెసింగ్ యూనిట్లు సహకరించాలి -ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే పల్ప్ యూనిట్లపై కఠిన చర్యలు -ధాన్యం కొనుగోళ్లు సహా వివిధ పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు ప్రయోజనం కలిగించేలా రబీ – ఖరీఫ్ – రబీ పంటలకు సంబంధించిన క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ, ఉద్యానశాఖలను ఆదేశించారు. దీనికి అనుగుణంగానే పంటల హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరిగేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ధాన్యం సేకరణ, …

Read More »

సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు

-అన్నమయ్య సంకీర్తనలను ప్రజలకు చేరువ చేసే శోభారాజు కార్యక్రమాలకు పూర్తి సహకారం -‘తందనానా’ విజేతలకు పతకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ”తందనానా – 2025”లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు ముఖ్యమంత్రి బంగారు …

Read More »

అటవీ మార్గాల్లో వన్యప్రాణుల ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు

-వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతి చెందడం దురదృష్టకరం -రెండు ఘటనలపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వండి -అటవీశాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘పర్యావరణ సమతులతలో వన్య ప్రాణుల సంరక్షణ ప్రధాన అంశం. వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలి. ముఖ్యంగా అటవీ మార్గాల వెంట ప్రయాణించే వాహనదారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళవారం …

Read More »

పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిత్యం కష్టపడుతున్నారు

-రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం నెంబర్ కాబోతున్నది. -ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. -ప్రభుత్వ పాఠశాలలో సీట్లు లేవని బోర్డు పెట్టి సమయం వస్తుంది. -రాష్ట్రంలో 16 వేల పై నే టీచర్లును భర్తీ చేయడం జరిగింది. -ప్రతి సంవత్సరం డి ఎస్ సి ద్వారా టిచర్లు నియమించడం జరుగుతుంది. -జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి. బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వము యొక్క …

Read More »

నాలుగు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లతో ఆంధ్రప్రదేశ్ డిస్కమ్‌ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్

-రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో కుదిరిన ఒప్పందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ప్రముఖ మున్సిఫాలిటీ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణను ఇందనంగా మారుస్తూ శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు మున్సిఫల్ ప్రాంతాల్లో స్థాపించబడనున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (PPA) రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో …

Read More »

గుంతలు లేని రోడ్లుగా ఏపీని తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యం

-జనవరి ఆఖరుకల్లా రహదారుల మరమత్తులు పూర్తి చేస్తాము. -మండల, జిల్లా కేంద్రాలకు అనుసంధానించే 85 రహదారులు పురోగతిలో ఉన్నాయి. -పీపీపీ, హైబ్రిడ్ ఆన్యుటీ పద్ధతులలో స్టేట్ హైవేస్ అభివృద్ధికి ప్రణాళికలు -బి.సి. జనార్థన్ రెడ్డి, రాష్ట్ర ఆర్ అండ్ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామాత్యులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 10,294 కి.మీ.రహదారుల మరమత్తులు, అభివృద్ధికి రూ.3వేల కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర ఆర్ అండ్ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామాత్యులు బి.సి. జనార్థన్ రెడ్డి …

Read More »