Breaking News

Daily Archives: December 25, 2025

15 అడుగుల అటల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ

గుంటూరు,  నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి వనంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో బహిరంగ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్ పేయి …

Read More »

వాజ్‌పేయి సంస్కరణలే దేశాభివృద్ధికి కేంద్ర బిందువు

-భారతీయుల గుండెల్లో వాజ్‌పేయి చిరస్థాయిగా నిలుస్తారు -ఎన్టీఆర్, వాజ్‌పేయి ఎప్పుడూ గుర్తుండేలా స్మృతీవనాల అభివృద్ధి -సంపద సృష్టి పీపీపీ ద్వారానే సాధ్యమని 30 ఏళ్లుగా నిరూపితం -పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తే జైల్లో వేస్తామనే వారిని ఏమనాలి.? -ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అభివృద్ది యాత్ర అగదు -వాజ్‌పేయి లాంటి మహోన్న వ్యక్తులతో రాజకీయం చేశాను… ఇప్పుడు చిల్లర వ్యక్తులతో చేయాల్సి వస్తోంది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -రాజధానిలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ -వాజ్ పేయి …

Read More »

కేంద్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం హామీ నెరవేర్చండి

-కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయండి -సూక్ష్మ నీటి సాగు విస్తరణకు రూ.695 కోట్లు కేటాయించండి -కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరిన సీఎం చంద్రబాబు -వ్యవసాయ రంగ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు వినతులు -రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలు వివరించిన సీఎం అమరావతి,  నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయం-అనుబంధ రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించేలా కేంద్రం మరింతగా సహకరించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ముఖ్యమంత్రి …

Read More »

వైద్యారోగ్య రంగంలో పిపిపి అవ‌కాశాల‌ను రాష్ట్రాలు విరివిగా వాడుకోవాలి

-ప్రాజెక్టు వ్య‌యంలో 80 శాతం, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులో 50 శాతం విజియ‌ఫ్ స‌హాయం -పిపిపితో 7 ర‌కాల ప్ర‌యోజ‌నాలు -ప్ర‌భుత్వ ల‌క్ష్యాల సాధ‌న‌కు పిపిపి దోహద‌ం -వైద్య క‌ళాశాల‌లు, మౌలిక వస‌తులు, సేవ‌ల నాణ్య‌త పెంపున‌కు భారీ అవ‌కాశాలు -మూడేళ్ల‌లో చేప‌ట్టే ప్రాజెక్టుల‌ను వెంట‌నే రూపొందించాలి -కేంద్రంతో స‌మ‌న్వ‌యం కోసం ప్ర‌త్యేక సెల్‌ను ఏర్పాటు చేయండి -మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి సుదీర్ఘ లేఖ‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ రంగాల్లో మౌలిక స‌దుపాయాల విస్తృతికి …

Read More »

సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడాల్లో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం

-క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలి. -క్రీడల వల్ల శరీరక దృఢత్వం పాటు మానసిక స్థైర్యం పెంచుకోవడం సాధ్యం -ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : యువతకు క్రీడా పట్ల గల ఆసక్తి కి తగిన ప్రోత్సాహం అందించాలని క్రీడల్లో గెలుపు–ఓటములను సమానంగా స్వీకరించే స్థితప్రజ్ఞత యువతలో ఉండాలని, క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుందని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి పేర్కొన్నారు. గురువారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో సంసద్ ఖేల్ …

Read More »

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కి ఘన స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోగా వారికి ఘన స్వాగతం లభించింది. అమరావతి లోని వెంకటపాలెంలో ఏర్పాటుచేసిన పూర్వపు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పాయ్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రివర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్ కు గన్నవరం విమానాశ్రయంలో గుడివాడ ఆర్డిఓ జి. బాలసుబ్రమణ్యం తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం …

Read More »

అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా రేణిగుంటలో ఘన నివాళులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : అటల్ బిహారి వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా రేణిగుంట ఏ.బి. వాజ్‌పేయి సర్కిల్‌లో ఆయన విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధికి, ప్రజాసేవకు అటల్ బిహారి వాజ్‌పేయి అందించిన విశేష సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.

Read More »

ఆంధ్రా ట్యాక్సీలో హాయిహాయిగా విహ‌రిద్దాం..

– ప‌ర్యాట‌కుల‌కు ప్ర‌త్యేక యాప్ అందుబాటులోకి – అందుబాటు ధ‌ర‌ల్లో సుర‌క్షిత‌మైన, సంతోష‌క‌ర‌మైన విహారయాత్ర సేవ‌లు – ప‌ర్యాట‌కంలో జిల్లాను నెం.1గా నిలిపేందుకు ప్ర‌త్యేక చొర‌వ‌ – ప్ర‌భుత్వ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా టీమ్ ఎన్‌టీర్ కృషి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు చోద‌క‌శ‌క్తి అయిన సేవారంగంలో కీల‌క‌మైన ప‌ర్యాట‌కంలో ఎన్‌టీఆర్ జిల్లాను నెం.1గా నిలిపేందుకు భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో క‌లిసి టీమ్ ఎన్‌టీఆర్ కృషిచేయ‌డం జ‌రుగుతోంద‌ని.. ఈ క్ర‌మంలో కొత్త‌గా ఆంధ్రా ట్యాక్సీ …

Read More »

పారిశ్రామిక వాడలో సమస్యల పరిష్కారానికి చర్యలు : యార్లగడ్డ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : మల్లవల్లి పారిశ్రామిక వాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పారిశ్రామికవేత్తలకు హామీ ఇచ్చారు. మల్లవల్లి నోటిఫైడ్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీ కమిటీ(ఐలా)ని ఇటీవల నూతనంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు బుధవారం రాత్రి విజయవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యార్లగడ్డను మర్యాదపూర్వకంగా కలిసి పారిశ్రామికవాడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పారిశ్రామిక వాడలో విద్యుత్ అంతరాయాలను నివారించాలని, కొత్తగా పరిశ్రమల నిర్మాణానికి అనువుగా …

Read More »

కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 53వ వర్ధంతి సందర్భంగా మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవాడలోనీ బెంజ్ సర్కిల్ వద్ద గల కాకాని వెంకటరత్నం విగ్రహానికి పూలమాలవేసి కాకాని ఆశయ సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ కాకాని తరుణ్ ఘన నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి వసంత నాగేశ్వరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆనాటి జై ఆంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం …

Read More »