Breaking News

Daily Archives: December 26, 2025

రాష్ట్ర నూతన ఎస్టి కమిషన్ సభ్యులు వెంకటప్ప ను అభినందించిన కేంద్ర మంత్రివర్యులు :పెమ్మసాని చంద్రశేఖర్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్టి కమిషన్ సభ్యులు పి. వెంకటప్ప శుక్రవారం ఉదయం విజయవాడలోని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను మంత్రి నివాసములో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో నూతనంగా నియమకం కాబడిన ఎస్టి కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప ను కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతం నుంచి తన కష్టాన్ని నమ్ముకుని స్థాయికి వెంకటప్ప రావడం పట్ల కేంద్ర మంత్రివర్యులు ప్రత్యేకంగా అభినందించారు గిరిజన సమస్యల …

Read More »

పాల‌న‌లోనూ, సేవ‌ల్లోనూ స్పీడ్ ఆఫ్ డూయింగ్‌..

– 315 కీల‌క ప్ర‌గ‌తి సూచిక‌ల్లో జిల్లా నెం.1 – అయితే ఏ గ్రేడ్ నుంచి ఏ ప్ల‌స్ (అచీవ‌ర్‌) గ్రేడ్ సాధ‌న‌కు కృషిచేయాలి – జిల్లా స్థూల ఉత్ప‌త్తి (జీడీడీపీ)లో నెం.2కు చేరుకోవాలి – స్వ‌ర్ణాంధ్ర @2047 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి – పీఎం సూర్య‌ఘ‌ర్‌తో విద్యుత్ ఉత్ప‌త్తిదారులుగా వినియోగ‌దారులు – ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు – ప్ర‌తి మండ‌లంలోనూ చిన్న పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చొర‌వ‌ – వ్య‌క్తి కేంద్రీకృత డిజిట‌ల్ అనుసంధాన ఆరోగ్య సేవ‌ల‌పై దృష్టి – జిల్లా …

Read More »

కనకమేడల రవీంద్ర కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నెట్టెం రఘురాం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించనున్నా కనకమేడల రవీంద్ర కుమార్ ని విజయవాడ బృందావన్ కాలనీలో ఆయన కార్యాలయంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మాజీమంత్రి నెట్టెం రఘురాం మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంలో అదనపు సొలిసిటర్ జనరల్ కార్యనిర్వహణలలో విజయం సాధించి దేశ ప్రతిష్టను ఇమ్మడింప చేయాలని ఆకాంక్షించారు.

Read More »

సమష్టిగా లక్ష్యాలు ఛేదించాలి : పవిత్రకుమార్ 

-పి.బి.సిద్ధార్థ ఎంబిఎ విద్యార్థులకి నైపుణ్యపాఠాలు  విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అవకాశాలైనా, ఫలితాలైనా ప్రతిభతోనే రాబట్టాలని జె.ఎస్.డబ్ల్యు. ఫౌండేషన్ (ముంబయి) సీఈఓ పవిత్రకుమార్ అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పీజీ విభాగం (ఎం.బి.ఎ.) శుక్రవారం వెబినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను సిద్ధార్థ పూర్వ విద్యార్థినని, టాటా ట్రస్టులో చీఫ్ ప్రోగ్రాం డైరెక్టర్ గా తాను చేశానని, కార్పొరేట్ నుంచి సేవారంగంలోకి తన పయనం సాగిందన్నారు. ఎవరైనా జీవితంలో రాణించాలంటే  తమను తాము …

Read More »

బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం ను సద్వినియోగం చేసుకోండి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు బిల్డింగ్ పీనలైజేషన్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనధికార భవనాలను క్రమబద్ధీకరించుటకు “భవన క్రమబద్ధీకరణ పథకం – 2025 (Building Penalisation Scheme – 2025)”ను జారీ చేసిన G.O.Ms.No.225, MA&UD (M) Department, తేదీ: 12.11.2025 ప్రకారం అమలు చేసిందని, . ఈ పథకం కింద 1985 జనవరి 1వ …

Read More »

మరమ్మత్తు దృష్ట్యా తాత్కాలికంగా మంచినీటి సరఫరా నిలిపివేత

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగర పాలక సంస్థ పరిధిలోని సర్కిల్-1, కెనాల్ రోడ్ లోనీ వినాయక గుడి దగ్గర ఉన్న 16 MGD 900 మి.మీ. PSC పంపింగ్ మెయిన్ లైన్ మరమ్మత్తు పనులు జరుగుతున్న కారణంగా, 27-12-2025 రాత్రి నుండి 29-12-2025 ఉదయం వరకు క్రింది ప్రాంతాల్లో తాత్కాలికంగా మంచినీటి సరఫరా నిలిపివేయబడును. ప్రభావిత ప్రాంతాలు: గాంధీనగర్, హనుమాన్ పేట, సత్యనారాయణపురం, దుర్గపురం, గులాబీ తోట, మధురానగర్, శ్రీనగర్ కాలనీ, భాను నగర్, టీచర్స్ కాలనీ, ముత్యాలంపాడు, గవర్నర్ పేట, …

Read More »