Breaking News

Daily Archives: December 27, 2025

విద్యాసంస్థలలో జూనియర్ / యూత్ రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణకు కార్యాచరణ

– త్వరలో ఇంటిగ్రేటెడ్ మెగా క్యాంపు నిర్వహణ – జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సన్నద్ధం కావాలి – డి ఆర్వో టి సీతారామ మూర్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లాలోని జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలలో విద్యార్థులను అధిక సంఖ్యలో జూనియర్ రెడ్ క్రాస్ (JRC) / యూత్ రెడ్ క్రాస్ (YRC) సొసైటీలలో సభ్యులుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా రెవెన్యూ అధికారి …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి

– పెన్షనర్లు కోసం డిసెంబర్ 29న జిల్లా ఖజానా కార్యాలయ ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం – జీవన్ ప్రామాణ్, ఫేస్ యాప్ లేదా ఉప ఖజానా కార్యాలయంలో సమర్పణకు అవకాశం – డిటివో ఎన్ సత్యనారాయణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సంచాలకులు, ఖజానా మరియు లెక్కలు, మంగళగిరి వారి ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు 2026 జనవరి 1 వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వ తేదీ లోగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు (పెన్షన్దారులు, కుటుంబ పెన్షన్ …

Read More »

అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం బస్టాండ్ దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, కొందరు క్యాంటీన్ లోపల స్థలం సరిపోక కాంపౌండ్ లోపల కూర్చొని భోజనం చేస్తున్నందున …

Read More »

పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలి…

గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని పార్క్ ల్లో పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్ లు, ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్ మరమత్తులు ఎప్పటికప్పుడు చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్టీసి కాలనీ, కాకానీ రోడ్, నందివెలుగు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఆర్టీసి కాలనీలోని పార్క్ ని పరిశీలించి మాట్లాడుతూ, పార్క్ లో …

Read More »

విజయవాడలో ఘనంగా ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జనాబ్ ముహమ్మద్ ఫారూక్ షిబ్లీ  అధ్యక్షతన మైనారిటీ వెల్ఫేర్ శాఖ నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల శుభసందర్భాన్ని పురస్కరించుకుని ‘సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవ్’ అత్యంత వైభవంగా 29-12-2025 (సోమవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నారు. ఈ సాంస్కృతిక వేడుకకు ముఖ్య అతిథులుగా న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖామాత్యులు జనాబ్ ఎన్.ఎండి. ఫరూక్ , ప్రభుత్వ సలహాదారులు జనాబ్ ముహమ్మద్ అహ్మద్ షరీఫ్ విచ్చేయనున్నారు. …

Read More »