-దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా అయోధ్య -అయోధ్యలో శ్రీరామచంద్రణ్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అయోధ్య, నేటి పత్రిక ప్రజావార్త : సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలనను రామరాజ్యంతోనే పోల్చుకుంటామని అన్నారు. ఆదివారం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని అన్నారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ …
Read More »Daily Archives: December 28, 2025
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించకుని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు ఆదివారం మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చంద్రబాబు పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన రామ్మోహన్ రావును పరామర్శించారు. రామ్మోహన్ …
Read More »మూల్పూరు వెంకటరత్నం 90వ జన్మదినోత్సవ వేడుకలలో ప్రముఖులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హనుమాన్ జంక్షన్ ఎస్ ఆర్ కన్వెన్షన్ హాలు నందు కృష్ణాజిల్లా మాజీ తెలుగు రైతు అధ్యక్షుడు బాపులపాడు మండల మాజీ తెలుగుదేశం అధ్యక్షులు తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆరుగొలను గ్రామానికి చెందిన మాజీ తెలుగుదేశం సీనియర్ నాయకులు మూల్పూరు వెంకటరత్నం (మున్సబ్) 90వ జన్మదినోత్సవ వేడుకలలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గద్దె అనురాధ మరియు విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ లతో కలిసి ఉమ్మడి కృష్ణా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మాజీ …
Read More »4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ నిర్మాణానికి శంకుస్తాపన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 50 ఏళ్ల వరకు గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఈ.ఎల్.ఎస్.ఆర్ ల నిర్మాణం చేపడుతున్నామని కేంద్ర గ్రామీనాభివ్రుద్ది మరియు కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని బి.ఆర్ స్టేడియం నందు 4.60 కోట్ల ఖర్చుతో 1590 కిలో లీటర్ల సామర్ధ్యం కలిగిన ఈ.ఎల్.ఎస్.ఆర్ (ఎక్జిస్టింగ్ ఎలివేటేడ్ లెవెల్ సర్విస్ రిజర్వాయర్) నిర్మాణానికి మరియు యన్.జి.ఓ కాలనీలో 1 కోటి రూపాయల …
Read More »ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిరంలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సర సందర్భంగా ముత్యాలంపాడు లో వేంచేసియున్న షిరిడి సాయిబాబా మందిరంలో సాయిబాబా క్యాలెండర్ గౌరవ అధ్యక్షులు పి గౌతం రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో లాగే ఈ సంవత్సరం కూడా శ్రీ షిరిడి సాయిబాబా క్యాలెండర్ భక్తులకు ఉచితంగా డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు నుండి భక్తులకు ఉచితంగా నూతన సంవత్సర క్యాలెండర్ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలుగా …
Read More »ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పిఎం లంక ప్రజలతో కలిసి పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి
-ఆర్ధిక మంత్రి చేతులమీదుగా పెదమైనవాని లంక గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామo పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవాని లంకను(పీఎం లంక) ఈ రోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా, గ్రామస్తులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని …
Read More »రాబోయే మూడు నెలల్లో కె.బి.ఎన్. కాలేజీలో స్కిల్ సెంటర్ ఏర్పాటు
-కె.బి.ఎన్. పూర్వ విద్యార్థులు కాలేజీ అభివృద్దితో పాటు నగరాభివృద్ధికి సహకరించాలి -పశ్చిమ నియోజకవర్గంలో మధ్య తరగతి విద్యాదీపం కెబిఎన్ కాలేజీ -కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) ఆత్మీయ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ విదేశాల్లో వేలాదిగా స్థిరపడిన కెబిఎన్ కాలేజీ పూర్వవిద్యార్థులందరూ కాలేజీ అభివృద్ధితో పాటు నగర అభివృద్దికి సహకరించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పిలుపునిచ్చారు. కెబిఎన్ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం (కోసా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ …
Read More »కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ఉంగుటూరు మండలం పెద్దవుటుపల్లిలోనీ మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు. ఇటీవలే మాతృమూర్తిని కోల్పోయిన కంభంపాటిని ముఖ్యమంత్రి పరామర్శించారు. కంభంపాటి రామ్మోహన్ రావు మాతృమూర్తి వెంకట నరసమ్మ చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రద్ధాంజలి ఘటించారు. కంభంపాటి కుటుంబ సభ్యులను కూడా ముఖ్యమంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా …
Read More »కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం లభించింది. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థిక శాఖమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని వచ్చిన కేంద్ర మంత్రితో రాష్ట్ర ముఖ్యమంత్రి కొద్దిసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్ నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. …
Read More »డిసెంబర్ 29న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 29వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో …
Read More »
Prajavartha Online Telugu News