-ప్రజల్లో అవగాహన పెంచి, క్షేత్రస్థాయిలో అధికారులు వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో, సమర్థవంతంగా అందాలనే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాలో Citizen e-KYC ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారుల బాధ్యతాయుతమైన చర్యలు కీలకమని తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,48,969 Citizen e-KYCలు …
Read More »Daily Archives: December 28, 2025
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరుపెట్టాలనే సూచనను సమర్థిస్తున్నాం
-పవన్ కళ్యాణ్ గ్రామాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారు -పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు చేరిక సందర్భంగా ఎమ్మెల్సీ, జనసేన ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు మాట్లాడే వారిని చులకనగా చూస్తున్న కాలంలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు కీలక భూమిక పోషించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తుందని, అలాంటి మహానుభావుడు పేరు పోలవరం ప్రాజెక్టుకు పెట్టి ఆయనను గౌరవించుకోవాలని …
Read More »మెడికల్ కాలేజీల పిపిపి విధానాన్ని విరమించుకోవాలి
– సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) పేరుతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని; పిపిపి విధానానికి స్వస్తి పలికి నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పిపిపి) విధానంలో ప్రైవేటు …
Read More »
Prajavartha Online Telugu News