తిరుపతి /రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా రెండు రోజుల తిరుపతి తిరుమల పర్యటన లో భాగంగా నేడు సోమవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కి రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చంనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, వాణిజ్య, ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి …
Read More »Daily Archives: December 29, 2025
రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ
-మంత్రి మండిపల్లిని పిలిపించి భరోసా ఇచ్చిన సీఎం -రాయచోటి అభివృద్ధికి పూర్తి మద్దతు తెలిపిన సీఎం. -మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెంనాయుడు సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు గారితో మంత్రి మండిపల్లి భేటీ. -రాయచోటిపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక మమకారం ఉంది…మంత్రి మండిపల్లి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల పునర్విభజన అంశాలలో భాగంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డినీ సీఎం చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుండి ఫోన్ కాల్ …
Read More »అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం
-రెవెన్యూ సేవలు సులభంగా అందాలి… సర్వేలో తప్పిదాలు దొర్లకూడదు -మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ-వైద్యారోగ్య శాఖలు కలిసి పని చేయాలి -ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై జరిపిన సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవదాయ సహా పలు …
Read More »ఇ-క్యాబినెట్ సమావేశంలో అంశాలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, నాదెండ్ల మనోహర్ మరియు సత్యకుమార్ యాదవ్ మీడియాకు వివరించారు. 1. రెవెన్యూ శాఖ: ఎలూరు జిల్లా నుజివీడు టౌన్ & మండలంలో R.S.No.1065/1B లో 0.60 ఎకరాలు మరియు R.S.No.1065/2B లో 9.36 ఎకరాలు కలుపుకుని మొత్తం 9.96 …
Read More »న్యాయ వ్యాజ్య విధానం-2025పై మంత్రి వర్గ ఉపసంఘం భేటి
-న్యాయ శాఖ పటిష్టత కోసం చర్యలపై విస్తృత చర్చ -జీవోఎం కు హాజరైన మంత్రులు ఎన్ఎండి ఫరూక్, నాదేండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, సత్య కుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాజ్య విధానం (లిటిగేషన్ పాలసీ) -2025” ను పరిశీలించడానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం మొదటిసారి భేటీ అయింది.సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్,రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్,పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, …
Read More »ఎస్సి సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదు
-ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఖర్చు చేయాలి -నోడల్ ఏజెన్సీ సమావేశానికి హెచ్వోడీలు ఎందుకు రారు? సాంఘిక సంక్షేమ శాఖ అంటే అధికారులకు అంత చిన్న చూపా? -సమావేశానికి పలువురు హెచ్వోడీలు గైర్హాజరు కావడం పేద, బలహీన వర్గాల ప్రజల పట్ల వారికున్న నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది -మంత్రి డా.డోలా శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి/ వెలగపూడి సచివాలయం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సి సబ్ ప్లాన్ నిధుల వినియోగంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర …
Read More »రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
-మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -రెండు మండలాలతో రెవిన్యూ డివిజన్.. రాష్ట్ర చరిత్రలో ఇదొక రికార్డు -ఫలించిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ తరలిపోతుందనే వైసీపీ చేసిన విష ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన కృషి ఫలించింది. రామచంద్రపురం రెవిన్యూ డివిజన్ రెండు మండలాలతో రామచంద్రపురం, కె గంగవరం మండలాలుతో పాటు రామచంద్రపురం మున్సిపాలిటీతో కలిపి కొనసాగించేందుకు సోమవారం అమరావతిలో జరిగిన క్యాబినెట్ …
Read More »అంటువ్యాధుల నియంత్రణకు రాష్ట్ర స్థాయి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు
-ముందస్తు చర్యలు , అత్యవసర స్పందనల సమగ్ర నిర్ణయాత్మక ప్రణాళికకు రూపకల్పన -మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అంటువ్యాధుల నివారణ, నియంత్రణ చర్యలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య, …
Read More »6 నుండి 18 వరకు సారస్
-మస్కట్ తయారీ -జనవరి 6 నుండి 18వ తేదీ వరకు -విమెన్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ వేదికలుగా ఉండాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శనను జనవరి 6వ తేదీ నుండి 18వ తేదీ వరకు గుంటూరులో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సంబంధిత అధికారులతో …
Read More »2025లో కూటమి ప్రభుత్వ విజయాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 1. సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ 2. తల్లికి వందనం : రూ.10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్ధులకు సాయం 3. స్త్రీ శక్తి : ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం… ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు. ఇప్పటి వరకు ఈ పథకానికి రూ.1,144 కోట్ల వ్యయం. 4. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం. వీరు ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం 5. …
Read More »
Prajavartha Online Telugu News