గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు తగిన డ్రైనేజి సిస్టం ఏర్పాటు చేసుకొని, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే మార్టిగేజ్ మంజూరు చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కృష్ణబాబు నగర్, వికాస్ నగర్, జెకెసి నగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: December 29, 2025
ఉర్ధూ భాషకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-ముస్లింలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు -న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ తెలిపారు.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో సోమవారం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి …
Read More »“ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ” ఆర్పిఐ (బి.ఏ)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను విస్తృతంగా చర్చించి పరిష్కరించే దిశలో న్యాయపరంగా పోరాటం చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ తెలిపారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్ పి ఐ (బి ఎ) అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి ప్రసాద్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ అధ్యక్షులు దళితరత్న కాటమాల …
Read More »భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు
– ముక్కోటి ఏకాదశి సందర్భంగా అప్రమత్తంగా ఉండాలి – చిన్న అవాంఛనీయ సంఘటనకూ తావులేకుండా చూడాలి – సంయుక్త బృందాలు తనిఖీలతో పర్యవేక్షణ చేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై …
Read More »సరిహద్దు చెక్పోస్టుల వద్ద డేగ కన్ను
– సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా – యూరియా పక్కదారి పడితే సస్పెన్షన్ వేటే – నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు – ఎరువుల నియంత్రణ చట్టం (1985) ప్రకారం కఠిన చర్యలు తప్పవు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరిక విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యూరియా అక్రమ రవాణా, నిల్వలు, పక్కదారి మళ్లింపులను అరికట్టేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని, సమన్వయ …
Read More »సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన పరిష్కారాలు
-నీటి సమస్యలకు వినూత్న పరిష్కారాలే జల శక్తి హాక్ థాన్ లక్ష్యం -ఎంపికైన ఉత్తమ ఆలోచనలకు రూ. 1 లక్ష నుంచి రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం -ప్రతి నీటి బింధువు ను సంరక్షిద్దాం -నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ డైరెక్టర్ డాక్టర్ వైఆర్ఎస్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జల సమస్యలకు పరిష్కారాలు కనుగొని నూతన సాంకేతికతతో నీటి నిర్వహణను మెరుగుపర్చడమే జల శక్తి హాక్ థాన్ – 2025 ముఖ్య ఉద్దేశ్యమని నేషనల్ ఇన్ స్టిట్యూట్ …
Read More »ఉర్దూ భాషను వృద్ధిలోకి తీసువచ్చింది సీఎం చంద్రబాబు ఒక్కడే : ఎంపీ కేశినేని శివనాథ్
-సరూర్-ఎ.ఉర్దూ మహోత్సవ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఉర్దూ భాషను వృద్దిలోకి తీసుకువచ్చిన ఒకే ఒక్క నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. తమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ స్వర్ణత్సోవ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ముహమ్మద్ ఫారూక్ షిబ్లీ స్వాగతం పలికారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన టిడిపి జిల్లా కోశాధికారి నాదెళ్ల నాగమణి
-అభినందనలు తెలిపి సత్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారిగా నియమితులైన తిరువూరు నియోజవర్గానికి చెందిన నాదెళ్ల నాగమణి మర్యాద పూర్వకంగా ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ ను ఆమె టిడిపి మహిళ నాయకులతో కలిసి సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆమెకు అభినందనలు తెలిపారు. జిల్లాలో టిడిపి అభివృద్దికి కృషి …
Read More »ఆర్.సి.ఎమ్ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
-బిషప్ జోసప్ రాజారావు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గం స్టేల్లా కాలేజీ రోడ్డులోని మాతా టవర్స్ పక్కన గల ఆర్.సి.ఎం చర్చ్ ను సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. బిషప్ జోసప్ రాజారావు, వికార్ జనరల్ పాదర్ మువ్వల ప్రసాద్ చర్చ్ కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు. “సమాజంలో మానవత్వం, సహనం, సౌహార్దాన్ని పెంపొందించడంలో చర్చిల సేవలు ఎనలేనివి. ప్రజల మధ్య …
Read More »రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యం
-రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రత్యేక ప్రాధాన్యత -ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వెల్లడి -ఉమ్మడి కృష్ణా జిల్లాల ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 ప్రారంభోత్సవం -ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆ కార్యక్రమంలో క్రీడాకారులు కూడా భాగస్వామ్యం కావాలని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ …
Read More »
Prajavartha Online Telugu News