అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మెరుగైన రిపోర్టింగ్ మరియు క్రియాశీల నమోదు ఉన్నప్పటికీ, 2025లో మొత్తం IPC/BNS నేరాలు 6.17% తగ్గాయి. అల్లర్లలో (-53.88%), SC/ST నేరాలలో (-24.32%), మహిళలపై నేరాలలో (-3.82%), POCSO (-11.4%) మరియు NDPS కేసులలో (-7.9%) గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఆస్తి నేరాల గుర్తింపు మరియు రికవరీ 56% మరియు 55% గా ఉంది, ఇది జాతీయ సగటు 33.8% కంటే చాలా ఎక్కువ. మహిళలపై నేరాలు మరియు POCSO కేసులలో 126 జీవిత ఖైదులతో సహా …
Read More »Daily Archives: December 31, 2025
2025 సంవత్సరంలో కేంద్ర మరియు రాష్ట్ర పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్ విజయాలు ఉజ్వల భవిష్యత్ కు సోపానాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన 2025వ సంవత్సర విజయాలను నెమరు వేసుకుంటూ దేశ మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం 2026 మరింత మంచి జరగాలని కలియుగ ఇష్ట దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని ప్రధాని నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత్ భారత్ లో భాగస్వామ్యం చేసే కార్యాచరణలో మా బాధ్యతను 2025 లో ఎలా నిర్వహించామో, అదే స్ఫూర్తితో 2026 లో కూడా …
Read More »“రాజభాష హిందీ కార్యశాల”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్ధ, న్యూ రాజీవ్ నగర్, పాయకాపురం, సి.సి.ఆర్.ఎ.యస్, ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యములో “రాజభాష హిందీ కార్యశాల” బుధవారం నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు సంస్ధ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంచార్జ్ డా. బి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. డా.బి. వేంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ సంస్ధలో నిర్వహిస్తున్న హిందీ కార్యక్రమముల గురించి మరియు హిందీభాషలో అవగాహన పెంచుటకు తీసుకోవలసిన చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమము నందు హేమంత్ వాడేకర్, రాజభాష …
Read More »ఏపీ పవర్ యుటిలిటీస్ డైరీ – 2026 ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ పవర్ యుటిలిటీస్ డైరీ – 2026 ఆవిష్కరణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కె. విజయానంద్ లు పాల్గొన్నారు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోకన్న విద్యుత్తూ రంగం చాలా కీలకమైనదని …
Read More »అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 11 వ వక్ఫ్ బోర్డ్ సమావేశం
– ప్రవేశపెట్టిన అజెండాల పై ఏకగ్రీవ తీర్మానం. – 28 జిల్లాల ఇన్స్పెక్టర్ ఆడిటర్ ఆఫ్ వక్ఫ్ లతో సమీక్ష. – పెండింగ్ పనుల విషయంలో నిర్లక్ష్యం వద్దు.. వేగం పెంచండి. – డెడ్లైన్ లోపు పనులు పూర్తి చేసి, నివేదిక సమర్పించండి. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని కాలేశ్వర రావు మార్కెట్ వద్ద గల ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ …
Read More »డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో సీపీఆర్ శిక్షణ కార్యక్రమం
-150 మందికి పైగా శిక్షణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Dr. NTR University of Health Sciences మరియు Indian Resuscitation Council Federation (IRCF) సంయుక్త ఆధ్వర్యంలో, 2025 డిసెంబర్ 31న విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలోని ఆలొచన హాల్లో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రీసస్సిటేషన్) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. “ప్రతి పౌరుడు ప్రాణ రక్షకుడు – మీ రెండు చేతులు ప్రాణాన్ని కాపాడగలవు – మేక్ ఇన్ ఇండియా” అనే ప్రేరణాత్మక థీమ్తో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. …
Read More »ఆయుష్.. మన వారసత్వ ఆరోగ్య సంపద
– ఆరోగ్య ఆంధ్ర సాకారానికి కలిసికట్టుగా అడుగులేయాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన వైద్య విధానం మన దేశ వారసత్వ సంపద అని.. ఆయుర్వేదం, యోగా, ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్)పై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించి, ప్రభుత్వాల చొరవ, ఏర్పాట్లను సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఇగ్నైట్ సెల్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్కు వివిధ …
Read More »సవాళ్లను అధిగమిస్తూ సరికొత్త పయనం..
– కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగులు – అందరి సహకారంతో 2026లోనూ జిల్లాను అగ్రగామిగా నిలుపుతాం – 18.5 శాతం వార్షిక వృద్ధికి సమష్టిగా కృషిచేస్తున్నాం – అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి దార్శనిక ప్రణాళికలు – జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను చేరుకుంటున్నాం – వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర దిశగా కార్యాచరణ – గౌరవ ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో నియోజకవర్గాల అభివృద్ధి – నిర్మాణాత్మక సద్విమర్శలకు ఎప్పుడూ ఆహ్వానం – గౌరవ సీఎం దిశానిర్దేశంతో ఆధునిక సాంకేతిక, రియల్ టైమ్ గవర్నెన్స్తో అనుసంధానం …
Read More »పింఛను.. సరికొత్తగా చేతికందెను…
– నూతన ఏడాది ప్రారంభం నాటికే పేదల చేతిలో పింఛను మొత్తం – పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్టీఆర్ భరోసా – పటిష్ట పర్యవేక్షణ, సమన్వయంతో సజావుగా పెన్షన్ల పంపిణీ – పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రతతోపాటు గౌరవప్రద జీవితానికి భరోసా ఏర్పడుతోందని.. పేదల సేవలో మరో ముందడుగుతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం నూతన ఏడాది ప్రారంభం నాటికే లబ్ధిదారుల చేతికందిందని …
Read More »ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారు తప్ప, వారికి నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ది లేదని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర విమర్శించారు. వైసీపి నాయకులు శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పై మంగళవారం పత్రికా ముఖంగా చేసిన ఆరోపణలను మేయర్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపి 5ఏళ్ల పాలనను తిరస్కరించి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి …
Read More »
Prajavartha Online Telugu News