Breaking News

Monthly Archives: December 2025

సి.యం కి నూతనసంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ఏపిజేఏసి అమరావతి నాయకులు

-రెవిన్యూ, ఆర్టీసీ ఇ.యు, కోపరేటివ్, హెడ్ మాస్టర్సు, లేబర్ ఆఫీసర్సు, పిఆర్ ఇంజనీర్స్ డైరీ & క్యాలండరీలు ఆవిష్కరీంచీన సి.యం  -ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల హామీలను అమలు పరుస్తున్నందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన బొప్పరాజు, పలిశెట్టి, టీవీ ఫణి పేర్రాజు, సంగీత రావులు -లక్షలాది మంది మహిళా ఉద్యోగినుల “అమ్మతనాన్ని” గౌరవించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన పొన్నూరు విజయలక్ష్మి, సైకం శివ కుమారి రెడ్డి, జి.అనుపమ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగుల …

Read More »

మహిళా ప్రయాణీకులకు గుర్తింపుకార్డు నిబందనలను తొలగించాలని సి.యం. ని కోరిన ఇ.యు నాయకులు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్త్రీశక్తీ పధకం భవిష్యత్ లో మరింతగా విజయవంతం కావాలంటే మూడువేలు బస్సులను పెంచి,పదివేల సిబ్బందిని నియమించాలని,అలాగే మహిళా ప్రయాణీకులలో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రయాణీకులు పెద్దగా లేనందున ఆదార్ కార్డు,ఇతర గుర్తింపు కార్డులు నిభందనలు తొలగించితే కండక్టర్లపై పనిబారం తగ్గుడమే కాకుండా,దీనివలన కూటమి ప్రభుత్వానికి మహిళా ప్రయాణీకులలో ఇంకా మంచి పేరు వస్తుందని విజ్ఞప్తి చేస్తూ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ని కలిసిస సందర్బంగా లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేసామని …

Read More »

పాఠశాల స్థాయి నుంచే నైపుణ్యాలు నేర్చుకోవాలి

-‘రాష్ట్ర స్థాయి స్కిల్ కాంపిటేషన్ 2025-26’ లో 260 ప్రాజెక్టులు ప్రదర్శన -వచ్చే ఏడాది నుంచి పదో తరగతి (SSC) బోర్డ్ పరీక్షల్లో ఒకేషనల్ సబ్జెక్టుకు స్థానం. -అన్ని హైస్కూళ్లలో ఒకేషనల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టేలా ప్రణాళికలు. -నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత – కేవలం థియరీ కాదు, ప్రాక్టికల్స్‌కే పెద్దపీట. -సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,  అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులలో కేవలం పుస్తక జ్ఞానమే కాకుండా, పని చేస్తూ నేర్చుకునే (Hands-on Learning) సంస్కృతిని పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ, సమగ్ర …

Read More »

ముఖ్య మంత్రి చే 2026 ఆప్టా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సాయంత్రం ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం యందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చే వారి ఛాంబర్ లో ఎ పి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ( ఆప్టా) 2026 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు స్నేహ పూరిత ప్రభుత్వం అని మీ సమస్య లను అన్నింటినీ పరిష్కారం చేస్తుందని, త్వరలో ఆర్ధిక సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షుడు కాకి …

Read More »

పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల …

Read More »

అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నఆహారం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సోమవారం చుట్టగుంట దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఆహారం అందించడానికి ఇండెంట్ చూసుకోవాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. …

Read More »

నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు తగిన డ్రైనేజి సిస్టం ఏర్పాటు చేసుకొని, నిబందనల మేరకు నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే మార్టిగేజ్ మంజూరు చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కృష్ణబాబు నగర్, వికాస్ నగర్, జెకెసి నగర్ ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఉర్ధూ భాషకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

-ముస్లింలకు గతంలో ఎన్నడూ లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు -న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలకు ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని న్యాయ, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ ఎమ్ డీ ఫరూఖ్ తెలిపారు.. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వర్ణోత్సవ కార్యక్రమం తుమ్మలపల్లి కళా క్షేత్రం లో సోమవారం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి …

Read More »

“ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ” ఆర్పిఐ (బి.ఏ)

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలను విస్తృతంగా చర్చించి పరిష్కరించే దిశలో న్యాయపరంగా పోరాటం చేస్తామని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (బి.ఎ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ తెలిపారు. సోమ‌వారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్ పి ఐ (బి ఎ) అధ్యక్షులు డాక్టర్ ఉప్పులేటి ప్రసాద్, ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ అధ్యక్షులు దళితరత్న కాటమాల …

Read More »

భ‌క్తుల భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డే ప్ర‌స‌క్తే లేదు

– ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా అప్ర‌మ‌త్తంగా ఉండాలి – చిన్న అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌కూ తావులేకుండా చూడాలి – సంయుక్త బృందాలు త‌నిఖీలతో ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున, వారి భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై …

Read More »