Breaking News

Monthly Archives: December 2025

మునగచర్లలో రాష్ట్రస్థాయి పైలెట్ ప్రాజెక్టు యానిమల్ హాస్టల్ పనుల పరిశీలన..

-రూ.10 లక్షల వ్యయంతో సామూహిక పశువుల షెడ్డు నిర్మాణం – పాడి రైతులకు భరోసా. -మీడియా స‌మావేశంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ వెల్ల‌డి -యానిమ‌ల్ హాస్ట‌ల్ ప‌నులు పరిశీలించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌,శ్రీరాం రాజ‌గోపాల్ , జిల్లా టిడిపి అధ్య‌క్షురాలు గద్దె అనురాధ నందిగామ,  నేటి పత్రిక ప్రజావార్త : నందిగామ మండలం మునగచర్ల గ్రామంలో రాష్ట్రంలోనే పైలెట్ ప్రాజెక్టుగా రూ.10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సామూహిక పశువుల షెడ్డు (అనిమల్ హాస్టల్) పాడి రైతుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రంగా …

Read More »

గ్రామాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వం ల‌క్ష్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-మునగచర్లలో పల్లె పండుగ 2.0 కింద రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన -ముఖ్యఅతిథులుగా ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌,శ్రీరాం రాజ‌గోపాల్ , జిల్లా టిడిపి అధ్య‌క్షురాలు గద్దె అనురాధ హాజ‌రు నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ల్లెల అభివృద్దికి ఎన్డీయే కూట‌మి ప్రాధాన్య‌త ఇచ్చి గ్రామాల్లో మౌలిక వ‌స‌తులు బ‌లోపేతం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యేలు మ్మెల్యేలు తంగిరాల సౌమ్య‌,శ్రీరాం రాజ‌గోపాల్ , జిల్లా టిడిపి అధ్య‌క్షురాలు గద్దె అనురాధ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ …

Read More »

శాంతి, సోద‌ర భావానికి చ‌ర్చిలు వేదిక కావాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్

-మ‌రనాత విశ్వాస స‌మాజ మందిరం పాస్ట‌ర్ అల్లూరి విశ్వ‌ప్ర‌సాద్ కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచ శాంతి, ఐక్య‌త‌, సేవా, సోద‌ర భావాల వ్యాప్తికి చ‌ర్చిల పాత్ర ఎంతో కీల‌కమ‌ని మ‌రనాత విశ్వాస స‌మాజ మందిరం పాస్ట‌ర్ అల్లూరి విశ్వ‌ప్ర‌సాద్ తో ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. గాయ‌త్రి న‌గ‌ర్ , పాలీ క్లినిక్ రోడ్ లోని మ‌ర‌నాత విశ్వాస స‌మాజ మందిరం పాస్ట‌ర్ అల్లూరి విశ్వ‌ప్ర‌సాద్ ను బుధ‌వారం ఆయ‌న నివాసంలో ఎంపీ కేశినేని శివ‌నాథ్ …

Read More »

పింఛను లబ్దిదారులకు పింఛను అందించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం మిథిలా నగర్, విద్యాధరపురం, పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ ఎస్ ) ద్వారా చెక్ చేసి పింఛన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, ప్రతినెల పింఛను వస్తుందా లేదా, ఇంటికి వచ్చి …

Read More »

విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై అంగరంగ వైభవంగా ఉత్తర ద్వార దర్శనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళశాసనాలతో మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అంగరంగ వైభవంగా జరిగినది. ఎక్కడా లేనివిధంగా మన విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై శ్రీ సీతారామచంద్రలు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, గోదా రంగనాదులు అందరు కలిసి ఉత్తర ద్వారంగా ఈరోజు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే ఆ శ్రీనివాసుని దర్శించుకుంటారో వారికి …

Read More »

ఎన్టీఆర్ కమిషనరేట్ వార్షిక నేర గణాంక నివేదిక విడుదల

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వార్షిక నేర గణాంకాలను ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృ తంగా వినియోగించడం ద్వారా తగ్గించగలిగామని సీపీ వివరించారు. ఈ ఏడాది ఎన్టీఆర్ కమిషనరే ట్లో నేరాల సంఖ్య తగ్గింది.. గత సంవత్సరంతో పోలిస్తే 2025లో 21.66 శాతం తక్కువ నమోదైంది. గతేడాది మొత్తం 11,977 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 9,503 కేసులే రిజిస్టర్ అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే.. ప్రాపర్టీ …

Read More »

కోనసీమ కొబ్బరి రైతు కన్నీరు కదిలిచింది

-45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్ తో వస్తామని చెప్పాం -35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునికీకరణకు అడుగులు వేశాం -ముక్కోటి పర్వదినాన సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉంది -రైతుల ఆవేదన మనసుతో విని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు -కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటుంది -డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి …

Read More »

ఇటు సంక్షేమ పథకాలు…అటు అభివృద్ది పరుగులు

-2025 లో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం -సూపర్ సిక్స్ పథకాల సూపర్ హిట్ తో 2025లో కూటమి పాలన -సుపరిపాలనతో బ్రాండ్ ఇమేజ్….ప్రభుత్వ చొరవతో లక్షల కోట్ల పెట్టుబడులు -పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ఆశలకు నాంది -నాడు భూముల కబ్జా… నేడు రాజ ముద్రతో దర్జా -సంస్కరణల బాట పట్టిన విద్యా-వైద్య రంగాలు…ఇరిగేషన్ లో మార్పులు -అద్భుత వేగంతో అమరావతి… పూర్తి దిశగా పోలవరం -2025లో నాయుడు గిరీని పరిచయం చేసిన సీబీఎన్ -2025లో ఉషోదయం… ఇక 2026లో …

Read More »

లోక్‌భవన్ సిబ్బందికి సీపీఆర్ శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సిబ్బందిలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని మరియు ప్రాణరక్షణ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో, లోక్‌భవన్, విజయవాడ సిబ్బందికి సీపీఆర్ (CPR) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ & భారతీయ రీసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ (IRCF) సహకారంతో నిర్వహించింది. కార్యక్రమం యొక్క ప్రధాన థీమ్“CPR – Everyone Can Do It, Make Every Citizen a Life Saver”. ఈ కార్యక్రమానికి డా. పి. …

Read More »

ఆర్యవైశ్యులకు అండగా కూటమి ప్రభుత్వం

-డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా రాజకీయ కుట్రలు చేయడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో దాడికి గురైన ఆర్యవైశ్య యువకుడిని పరామర్శించాను. ఈ సంఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి సంబంధిత ఎస్‌ఐని వీఆర్‌కు పంపడం అభినందనీయం. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఆర్యవైశ్యలల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం …

Read More »