Amaravati, Neti Patrika Prajavartha : The Hon’ble Chief Justice of Andhra Pradesh, Justice Dhiraj Singh Thakur, along with Hon’ble Justice P. S. Narasimha, Judge, Supreme Court of India, and Hon’ble Justice Rao Raghunandan Rao, Judge, High Court of Andhra Pradesh, visited the proposed and ongoing construction site of the Andhra Pradesh High Court at Amaravati. During the visit, the Commissioner, …
Read More »Daily Archives: January 2, 2026
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వేదిక షెడ్యూల్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ప్రతి రోజు ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో సంబంధిత శాసనసభ్యుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించబడుతున్నందున ఎన్టీఆర్ భవన్లో ప్రతి శుక్రవారం ఎటువంటి గ్రీవెన్స్ నిర్వహించబడదు. 14, 15, 16 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు, 26న గణతంత్ర దినోత్సవం …
Read More »దేశంలో పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025-26 ఆర్ధిక సంవత్సరంలో 9 నెలల కాలంలో దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఆకర్షించి అగ్రస్థానంలో ఏపీ. ⦁ ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదటి మూడు త్రైమాసికాలకు గానూ పెట్టుబడుల్లో గరిష్ట వాటాను కైవసం చేసుకున్న ఆంధ్రప్రదేశ్. ⦁ బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నివేదికలో అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో నిలిచిన ఏపీ. ⦁ ఒడిశా 13.1%, మహారాష్ట్ర 12.8% వాటాను దక్కించుకున్నట్టు వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక. ⦁ దేశంలోని …
Read More »రేపు కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూల స్పందన, పవన్ కళ్యాణ్ చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు -టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి …
Read More »స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్న ఏజెన్సీల పనితీరుపై చైర్మన్ పట్టాభిరామ్ అసంతృప్తి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర విజన్-2047లో భాగంగా రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు మునిసిపల్, పంచాయతీ సిబ్బందికి, వివిధ సంస్థల వారికి, విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించే ఏజెన్సీల పనితీరుపై స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతిలోని తన కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ శుక్రవారం ఉదయం, సాయంత్రం ఏఐఐఎల్ఎస్జీ( ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్), వాష్ ఇన్స్టిట్యూట్ ఏజన్సీలవారితో వేరువేరుగా సమావేశమై ఇప్పటి …
Read More »రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రంగా జరిగేలా చూడండి : సిఎస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రెవెన్యూ సంబంధిత సమస్యలను వీలైనంత వరకూ తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈనెల 2 నుండి 9 వరకూ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నందున ఆ పంపిణీ కార్యక్రమం సక్రమంగా జరిగేలా జిల్లా కలక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లను ఆదేశించారు.రైల్వే అండర్ బ్రిడ్జిలు,రైల్వే ఓవర్ బ్రిడ్జిలు,రైల్వేకు సంబంధించి పెండింగ్ భూసేకరణ కేసులకు సంబంధించిన అంశాలు,పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణి,పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్,డాక్యుమెంట్ …
Read More »పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సామగ్రి పంపిణీ
-జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల -నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ… కలెక్టర్ కు పలువురు అందించిన విద్యాసామగ్రిని విద్యార్థులకు అందజేసిన కలెక్టర్ నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ…జిల్లా కలెక్టర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందించిన విద్యాసామగ్రిని పేద విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యంపై ప్రత్యేక …
Read More »బంగ్లాదేశ్ నిర్బంధ మత్స్యకారుల విడుదలకు కేంద్రం తక్షణ జ్యోక్యం చేసుకోవాలి : ఎంపీ గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది మత్స్యకారులను బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ నిర్బంధించిన ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి డా.జైశంకర్కు, అలాగే బంగ్లాదేశ్లోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖలు రాసి తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు గత ఏడాది అక్టోబర్ 21న బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీరానికి సమీపంలోని మిడ్ సీ ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో అనుకోకుండా సముద్ర సరిహద్దులు …
Read More »37వ రహదారి భత్రతా మాసోత్సవాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పదహారు సంవత్సరాల లోపు పిల్లలు మోటార్ సైకిల్ నడుపడం చట్టరీత్యా నేరమని మోటార్ వాహనాల తనిఖీ అధికారి, తిరుపతి కె. అతిక నాజ్ పేర్కొన్నారు. శుక్రవారం 37వ రహదారి భత్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక ఎస్ జి ఎస్ మరియు ఎస్ వి ఓరియంటల్ తిరుమల తిరుపతి దేవస్థానం హై స్కూల్ లోని 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు మోటార్ వాహనాల తనిఖీ అధికారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వాహనాల …
Read More »తిరుపతి జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి. ఐ.ఏ.ఎస్. పర్యటన
-అంగన్వాడీ సేవలపై కీలక సమీక్ష తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమ మరియు వయోవృద్ధుల శాఖ కార్యదర్శి గారు ఈరోజు తిరుపతి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్లో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారి (DWCW&EO), సి.డి.పి.ఓలు (CDPOs) మరియు సూపర్వైజర్లతో కలిసి కీలక పనితీరు సూచికలపై (KPIs) సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన అంశాల సమీక్ష: సమావేశంలో కార్యదర్శి గారు జిల్లాలోని చిన్నారులు మరియు గర్భిణీ స్త్రీల ఆరోగ్య స్థితిగతులపై …
Read More »
Prajavartha Online Telugu News