– ఉత్సవాల సందర్శకుల భద్రతపై ప్రత్యేక దృష్టి – సమన్వయ శాఖల ఆధ్వర్యంలో సౌకర్యాల కల్పన – ఉత్సవాల సన్నద్ధత సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆవకాయ్.. సినిమా, సంస్కృతి, సాహిత్య అమరావతి ఉత్సవాలకు సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్లో …
Read More »Daily Archives: January 3, 2026
“స్వాతి” షాపింగ్ మాల్ మూడో వార్షికోత్సవ సంబరాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో “స్వాతి” షాపింగ్ మాల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా మెన్స్, కిడ్స్, విభాగాలలో సరికొత్త కలెక్షన్స్ తో ఇప్పుడు “స్వాతి” షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ గా రూపుదిద్దుకుంది. శనివారం స్థానిక ఎంజి రోడ్డు లో “స్వాతి” షాపింగ్ మాల్ 3 వార్షికోత్సవ సంబరాలు సెలబ్రిటీ గెస్ట్ గా ప్రముఖ సినీ తార నిధి అగర్వాల్ విచ్చేసి సందడి చేశారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ స్వాతి షాపింగ్ మాల్ ఫ్యామిలీ ఫ్యాషన్ మాల్ …
Read More »సీజ్ చేసిన సెప్టిక్ ట్యాంకర్ల వెహికల్స్ ని లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సఫాయి, కర్మచారి వృత్తులలో ఎస్టీ, ఎస్టి, ఇతర నిరుద్యోగ యువతీ యువకులకు గత ప్రభుత్వాలు ఎన్ఎస్కె, ఎఫ్డిసి పథకం కింద, పట్టణ పరిధిలో మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో పరిధిలో లబ్ధిదారులకు సీజ్ చేసిన వెహికల్స్ వెంటనే ఇవ్వాలని కోరారు. ఐదుగురు సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడి నెలకు లక్ష రూపాయలు సంపాదించే పథకమని, స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ సెప్టిక్ ట్యాంకర్ల వెహికల్స్ ఐక్య సంక్షేమ సంఘం సభ్యులు తెలిపారు. స్థానిక గాంధీనగర్ శనివారం …
Read More »వారాంతపు గ్రీవెన్స్ డే సందర్భంగా రైతుల నుంచి పిటిషన్లు స్వీకరించిన ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారార్థం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయంలో వారాంతపు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించబడింది. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి ముందు ఉదయం 9.00 గంటలకు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, ఐఏఎస్, గ్రీవెన్స్ అధికారులతో మరియు క్వాలిటీ చెక్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా పరిష్కరించిన ఫిర్యాదుల నాణ్యతను పరిశీలించిన కమిషనర్, ఖచ్చితత్వం, వేగవంతమైన చర్యలు మరియు సరైన ఫిర్యాదుల …
Read More »స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి మద్దతిద్దాం
-ఖాదీ ని ఆదరిద్దాం.. గ్రామీణ ప్రాంత తయారీ వస్తువులను ప్రోత్సహిద్దాం -వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దాం -భవిష్యత్ తరాలకు మన వారసత్వంగా ఖాదీ ఉత్పత్తులను అందిద్దాం -10 రోజులపాటు ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్ -విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించి మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామీణ భారతాన్ని నిర్మిద్దాం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. స్థానిక పంటకాలువ రోడ్డులోని మేరిస్ స్టెల్లా …
Read More »ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసిన పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ కమిటీ నాయకులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల నియమితులైన పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ కమిటీ చైర్మన్ తమీమ్ అన్సార్, జనరల్ సెక్రటరీ షేక్ సుభానీ,వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అలీ తో పాటు కమిటీ సభ్యులు శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో ఎంపీ కేశినేని శివనాథ్ ను కలిసి తమ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శిగా …
Read More »సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే
-ఎంపీ కేశినేని శివనాథ్ -బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి వూలే 195జయంతి వేడుకలు -ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సావిత్రిబాయి పూలే 195 జయంతిని పురస్కరించుకుని శనివారం పశ్చిమ నియోజవర్గం చిట్టినగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ లో ఇంటర్ నేషనల్ బిసి వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్తమ …
Read More »క్రమశిక్షణ , నిబద్దత, అంకితభావంకు నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల బ్రహ్మం చౌదరి
-ఎంపీ కేశినేని శివనాథ్ -బ్రహ్మం చౌదరి తో పాటు కార్పొరేషన్ డైరెక్టర్ల కి ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు -రాష్ట్ర కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎంపీ హాజరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడటమే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ని అంటి పెట్టుకుని పార్టీ నాయకులకు అండగా నిలిచిన వ్యక్తి నాదెండ్ల బ్రహ్మం చౌదరి. క్రమశిక్షణ , నిబద్దత, అంకితభావంకు నిలువెత్తు నిదర్శనం నాదెండ్ల బ్రహ్మం చౌదరి …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్
-ప్రజల వద్దకు పాలన తీసుకు వచ్చిన నాయకుడు సీఎం చంద్రబాబు : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) -41వ డివిజన్ లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఎంపీ కేశినేని శివనాథ్ -ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న ఎంపీ కేశినేని -అర్జీలు స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజాదర్భార్ వేదికగా …
Read More »ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ రకాల ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం పాలైన వారికి సీఎం సహాయ నిధి నుంచి సహాయకోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్యమంత్రి కి లేఖలు ఇచ్చారు. ఆయా రోగులకు స్పందించిన సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జరిగింది. 25 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 20,37,735/_ రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అంద చేశారు.. టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు చేతులమీదుగా చెక్కులను అందచేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు అబ్దుల్ …
Read More »
Prajavartha Online Telugu News