Breaking News

Daily Archives: January 3, 2026

సిమెంట్ రోడ్డు, డ్రైన్ పనులకు అంకురార్పణ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గం పరిధి లోని విద్యాధరపురం 45 వ డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రతిపాదనల తో స్థానిక లక్ష్మీ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద 320 మీటర్ల మేర బీటీ రోడ్డు, ఓపెన్ డ్రైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురీ లావణ్య శంకుస్థాపన చేశారు.. ఈ మేరకు శిలా ఫలకం వద్ద పూజ చేసి ఆవిష్కరించారు.. మొత్తం 49.67 లక్షల రూపాయల అంచనాతో ఈ పనులు పూర్తి …

Read More »

నల్లకుంట టు భవానిపురం ఆరు వరసల రోడ్డుకు వినతి

-ఎమ్మెల్యే సుజనా చౌదరికి వినతి పత్రం అందించిన ఆకుల శ్రీనివాస్ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజ‌య‌వాడ శివారు నల్లకుంట నుండి భవానిపురం వరకు ఫ్లైఓవర్ నిర్మాణం బదులుగా,ఆరు వరసల రోడ్డు విస్తరణ కోరుతూ సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ‌య‌వాడ ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రికి విన‌తి ప‌త్రం అందించారు. శనివారం పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వారి క్యాంపు కార్యాలయంలో ఆయ‌న క‌లిశారు. ఈ సందర్భంగా విజయవాడకి సమీపంలోని నల్లకుంట నుండి భవానిపురం వరకు ఫ్లైఓవర్ నిర్మించే …

Read More »

క్రిష్ణా న‌దిలోకి చేప పిల్ల‌లు వ‌దిలిన ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భ‌వానీ పురంలోని భవాని ఘాట్ నుంచి ప‌శ్చిమ ఎమ్మెల్యే సుజ‌నా చౌద‌రి రోహింగ్యా చేప పిల్ల‌ల‌ను క్రిష్ణా న‌దిలోకి వ‌దిలారు. మ‌త్స్య శాఖ వారి ఆధ్వ‌ర్యంలో దాదాపు 15 లక్షల చేప పిల్లలను న‌దిలో వ‌దిలే కార్య‌క్ర‌మాన్ని సుజ‌నా చౌద‌రి లాంఛ‌నంగా ప్రారంభించారు. చేప పిల్ల‌ల‌ను న‌దిలోకి వ‌ద‌ల‌డం వ‌ల్ల మ‌త్స్య‌కారుల‌కు జీవ‌నో పాధి ప క‌ల్గ‌డంతో పాటు ప్ర‌భుత్వానికి సైతం ప‌రోక్షంగా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుద‌ని సుజనా చౌదరి పేర్కొన్నారు. జీవ స‌మ‌తౌల్యానికి సైతం ఇది దోహ‌ద‌ప‌డుతుంద‌ని, …

Read More »

బ‌ల‌హీన వ‌ర్గాల వారు స‌మ‌ర్ధ‌త‌, సామ‌ర్ధ్యం పెంచుకుని అగ్ర‌వ‌ర్ణాల‌తో పోటీ ప‌డాలి…

-సావిత్రిభాయి పూలే జ‌యంతి వేడుక‌ల్లో ఎమ్మెల్యే సుజ‌నా విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంఘ సంస్క‌ర్త‌, సామాజిక వేత్త సావిత్రీబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. పూలే జయంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానం కార్యక్రమం జరిగింది.. చిట్టినగర్ లోని రాకేష్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న పలువురు ఉపాధ్యాయనిలను ఎమ్మెల్యే సత్కరించి ప్రశంసా …

Read More »

అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాలాద్రి. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శనివారం ఉదయం బందర్ రోడ్డు, క్రాఫ్ట్ బజార్లో ఆకస్మికంగా తనిఖి నిర్వహించారు. బందర్ రోడ్డు, క్రాఫ్ట్ బజార్ లో క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల సామాగ్రి ఉందా లేదా అని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి వినియోగం తెలుసా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా …

Read More »

లేఔట్ రెగ్యులరైజేషన్ మరియు బిల్డింగ్ పీనలైజేషన్కు మంచి అవకాశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : లేఔట్ రెగ్యులరైజేషన్ మరియు బిల్డింగ్ పీనలైజేషన్ కు ఇదొక మంచి అవకాశం అని, ఈ స్కీమ్లను సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంవారు జారీ చేసిన G.O.Ms.No.134, MA&UD, dated 26-07-2025 మరియుG.O.Ms.No.1173, MA&UDDepartment, Dt.27.10.2025 ద్వారా లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీము నందు ఇప్పటి వరకు 1,338 ధరఖాస్తులను స్వీకరించి పరిష్కరించారని తద్వారా ఇప్పటి …

Read More »