Breaking News

Daily Archives: January 4, 2026

మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు

-వక్ఫ్ బోర్డ్ స్థలంలో 5 ఎకరాల్లో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కు భూమిపూజ చేసిన మంత్రి నారాయణ -1000 మంది పెద విద్యార్ధులకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్య అందించేలా ఏర్పాట్లు -భూమి పూజ కార్యక్రమానికి భారీగా హాజరైన నెల్లూరు మైనారిటీలు ,టీడీపీ నాయకులు -పేదపిల్లల ఉన్నత చదువుకోసం పాటుపడుతున్న మంత్రి నారాయణకి కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ నిర్వహణ -త‌న కుమార్తె ష‌ర‌ణి తో క‌లిసి ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ అభివృద్ది చేస్తాన‌న్న మంత్రి నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరులో …

Read More »

భూ రికార్డులు మార్పు చేసేందుకు వీలు లేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్

-ప్రజల హక్కులను గౌరవిస్తూ వారికి భరోసా కల్పించడమే సుపరిపాలన లక్ష్యం -మర్రిబంధంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డులను ఎవరూ మార్పు చేసేందుకు వీలులేకుండా ఆధునిక పరిజ్ఞానంతో డిజిటలైజేషన్ చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో మీ భూమి.. మీ హక్కు కార్యక్రమంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ …

Read More »

విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

నూజివీడు/ ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రానున్న రోజులలో విద్యుత్ చార్జీలు మరింత తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. నూజివీడు లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం పత్రికా విలేఖరుల సమావేశంలో మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారులకు వస్తే చార్జీలు పెంచబొమని మాటకు తాము కట్టుబడి ఉన్నామని, అంతేకాక ప్రస్తుతం ఉన్నా విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు సి ఎం చర్యలు తీకుంటున్నారన్నారు. ప్రజలకు …

Read More »

దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు

-విద్యుత్ భారాన్ని ప్రజలపై పడనివ్వం -మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుండి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సుపరిపాలన అందిస్తు ప్రజల మన్ననలను పొందుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను …

Read More »

ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా ముగింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్పీఎఫ్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ విజయవంతంగా ముగిసింది. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా సిబ్బందిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పోటీలకు విజయవాడ జోన్ పరిధిలోని ఎస్పీఎఫ్ యూనిట్లు అయిన విజయవాడ గాడ్స్, ఏపీ సెక్రటేరియట్, ఏపీ హైకోర్టు, ఎయిర్‌పోర్ట్ మరియు డా. ఎన్.టి.టి.పి.ఎస్. యూనిట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి అన్ని యూనిట్లకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్స్పెక్టర్లు, ఎస్పీఎఫ్ …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

మైదాన ప్రాంత ఎరుకల గిరిజనులకు చట్టసభలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎరుకల ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, ఆర్ధిక సమస్యలైన మైదాన ప్రాంత ఎరుకల గిరిజనులకు చట్టసభలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి (కుర్రు) సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అదివారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో నూతన క్యాలెండర్ ను అవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎరుకల ప్రజలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, ఆర్ధిక సమస్యలైన మైదాన ప్రాంత ఎరుకల గిరిజనులకు చట్టసభలలో రాజకీయ ప్రాదినిధ్యం …

Read More »

సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సురూర్ ఎ ఉర్దూ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా, విజయవాడ బుక్ ఫెస్టివల్ నందు ఏర్పాటు చేసిన ఉర్దూ అకాడమీ పుస్తకాల ప్రదర్శనను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. తదనంతరం ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షిబ్లి తో ప్రదర్శనకు ఉంచిన ఉర్దూ పుస్తకాలను మరియు చంద్రబాబు ఉర్దూ భాషకు ఇచ్చిన ప్రాధాన్యత మరియు సేవలను తెలుపుతూ ప్రదర్శన స్టాల్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్ ను పరిశీలించడం మాధవ్ పరిశీలించారు. ఉర్దూ …

Read More »

భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ అనంతరం స్థానిక ఎల్విఆర్ క్లబ్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశమునకు బిజెపి జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ పత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు యాత్ర కన్వీనర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ విచ్చేశారు ముందుగా వాజపేయి చిత్రపటానికి పూలమాలలు …

Read More »