విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో శ్రీ భవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ, కానూరు వారి ‘శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్’ నూతన ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం బందరురోడ్డులో ఉన్న శ్రీ శేషసాయికళ్యాణ వేదికలో శ్రీ భవిష్య ఎడ్యుకేషనల్ అకాడమీ యాజమాన్యంచే నూతనంగా ప్రారంభించనున్న ‘శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్’ కార్యక్రమానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మహన్ ముఖ్య అతిధిగా హాజరై ‘శ్రీ భవిష్య గ్లోబల్ స్కూల్’ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘శ్రీ భవిష్య గ్లోబల్ …
Read More »Daily Archives: January 4, 2026
ఈ నెల 5వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం నిర్వహిస్తాం..
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటల నుండి మీకోసం –ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడానికి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మండల, మున్సిపల్ స్థాయిలకు ప్రభుత్వం వికేంద్రీకరించినట్లు కలెక్టర్ …
Read More »యోగాతో మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం
-మున్సిపల్ కమిషనర్ బాపిరాజు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ యోగ సాధన చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ బాపిరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. యోగా గురువు ములక్ రాజ్ మహా రాజ్ వారి 127వ జయంతి పురస్కరించుకొని ఏపీ యోగా సభ మచిలీపట్నం శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నగరంలోని గాంధీనగర్ లో గల ఉదయపు నడక మిత్రమండలి భవనం నుండి యోగా సభ్యులచే బైక్ ర్యాలీని మున్సిపల్ కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ …
Read More »భోగాపురం ఎయిర్ పోర్టులో టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడం హర్షనీయం
-విశాఖ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి దోహదం -జగన్ రెడ్డి ద్వంద వైఖరిపై మండిపడ్డ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంలో ఆదివారంనాడు ఢిల్లీనుంచి వచ్చిన టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవడం హర్షనీయమని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడొక ప్రకటనలో తెలిపారు. విశాఖ ఎకనమిక్ జోన్ అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రధాని నరేంద్ర మోడీ …
Read More »అవయవాల దాన జీవన్మృతుల కుటుంబ త్యాగాలు స్పూర్తిదాయకం
-రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందచేయాలి! -సీఎం చంద్రబాబుకు మంత్రి సత్యకుమార్ విజ్ఞప్తి -2025లో రికార్డు స్థాయిలో 301 అవయవాల సేకరణ -వీటిని ఇచ్చిన వారిలో 69 మంది పురుషులు, 24 మంది మహిళలు -ఆదర్శoగా కర్నూలు బాలుడి తలిదండ్రులు.మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అవయవాలను దానంచేసిన జీవన్మృతుల కుటుంబాల త్యాగాన్ని గుర్తిస్తూ లక్ష రూపాయల చొప్పున అందచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుకు విజ్ఞప్తిచేశారు. దీనివల్ల బాధిత కుటుంబాలకు కాసైనా సాంత్వన …
Read More »11న రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -అనంతపురంలో రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం -అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహణ -గతంలోనే శాశ్వత జీవో జారీ : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఈ నెల 11వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. …
Read More »జగన్ వల్లే రాయలసీమ ‘లిప్ట్’ నిలిచిపోయింది..
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -2020లోనే ఎన్జీటీ ఆదేశంతో నిలిచిన ఎత్తిపోతల పథకం -నీలి మీడియాలో కూటమి ప్రభుత్వంపై విషపు రాతలు -డ్రామాలు ఆడడం, బురద జల్లడం జగన్ కు అలవాటే.. -గతంలోనూ కుప్పానికి నీరంటూ సినిమా సెట్టింగ్ లు -మరుసటి రోజు బుల్డోజర్ తో గేటు తొలగింపు -రాయలసీమ ద్రోహి జగన్ -రాయలసీమకు సాగు, తాగునీరందించిన ఘనత సీఎం చంద్రబాబుదే.. -ఏపీ నీటి హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదు… : మంత్రి సవిత స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »క్రీడాకారుల సంక్షేమమే ధ్యేయం – క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా శాప్ కార్యాచరణ
-సమగ్ర క్రీడా పాలసీతో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి చేస్తున్నాం -రూ.54 కోట్ల తో క్రీడా మౌలిక వసతుల ప్రాజెక్టులకు టెండర్లు పూర్తి -తిరుపతిలో క్రీడల అభివృద్ధికి 28.30 ఎకరాల భూకేటాయింపులు -క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% హారిజాంటల్ రిజర్వేషన్ -2026 జనవరి 15 లోపు క్రీడా యాప్లో సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి -శాప్ ఛైర్మన్ అనిమిని రవి నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడాకారుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, 2026 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయంగా …
Read More »ఉద్యోగుల హక్కుల పరిరక్షణే మా ప్రభుత్వ ధ్యేయం
-ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వానికి వారధులు -దేశానికి సందేశం ఇచ్చేలా బీసీ, ఓబీసీ ఉద్యోగుల సదస్సు నిర్వహణ -రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ ల మంత్రి ఎస్.సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం బీసీ ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇస్తుందని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్థానిక తుమ్మలపల్లి కళా క్షేత్రంలో బీసీ, ఓబీసీ ఉద్యోగుల రాష్ట్ర …
Read More »జనవరి 5న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 5వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో …
Read More »
Prajavartha Online Telugu News